India
-
India-China: అమెరికాకు వార్నింగ్.. వచ్చే ఏడాది భారత్కు చైనా అధ్యక్షుడు!
వచ్చే ఏడాది 2026లో భారత్లో BRICS సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ను ప్రధాని మోదీ ఆహ్వానించారు.
Published Date - 05:33 PM, Sun - 31 August 25 -
PM Modi : చైనాతో రాజీకి సిద్ధపడటం దారుణం : జైరాం రమేశ్ ఫైర్
ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం చైనా పట్ల మెత్తగా వ్యవహరిస్తోందని, దేశ భద్రతను పణంగా పెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా స్పందిస్తూ, 2020లో గల్వాన్ లోయలో 20 మంది భారత జవాన్లు ప్రాణత్యాగం చేసిన ఘటనను గుర్తు చేశారు.
Published Date - 04:11 PM, Sun - 31 August 25 -
Modi Meets Xi: భారత్- చైనా మధ్య సరిహద్దు వివాదం.. పరిష్కారానికి తొలి అడుగు!
భారత్, చైనా సరిహద్దు వివాదం పరిష్కారమైతే ఆర్థిక, దౌత్యపరమైన లాభాలు ఉంటాయి. ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడతాయి. అనేక పెద్ద ఒప్పందాలు కుదురుతాయి.
Published Date - 03:00 PM, Sun - 31 August 25 -
TikTok : భారత్లోకి టిక్టాక్ మళ్లీ ఎంట్రీ?.. ఉద్యోగ నియామకాలతో ఊహాగానాలు వెల్లువ
2020లో భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో, టిక్టాక్ సహా 59 చైనా యాప్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి టిక్టాక్ భారత్లో అప్రత్యక్షంగా కూడా పని చేయడం లేదు. కానీ తాజాగా టిక్టాక్ వెబ్సైట్కు యాక్సెస్ సాధ్యమవుతున్నట్టు పలువురు నెటిజన్లు చెబుతుండటం, అలాగే లింక్డిన్లో ఉద్యోగాల ప్రకటనలొచ్చిన నేపథ్యంలో, ఈ ప్లాట్ఫారమ్ మళ్లీ భారత్లోక
Published Date - 02:35 PM, Sun - 31 August 25 -
Air India: ఇంజిన్లో అగ్గి రవ్వలు.. వెంటనే వెనక్కి తిరిగొచ్చిన విమానం
Air India: న్యూఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్లోని ఇండోర్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (ఏఐ2913)లో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరిగి ఢిల్లీ ఎయిర్పోర్టులోనే అత్యవసరంగా ల్యాండ్ అయింది.
Published Date - 01:42 PM, Sun - 31 August 25 -
Sudarshan Chakra : ‘సుదర్శన చక్ర’ గేమ్ ఛేంజర్ అవుతుంది – రాజ్నాథ్ సింగ్
Sudarshan Chakra : రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు భారత రక్షణ రంగంలో వస్తున్న మార్పులను సూచిస్తున్నాయి. విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా స్వదేశీ సాంకేతికతకు ప్రాధాన్యత ఇవ్వడం ఒక సానుకూల పరిణామం
Published Date - 09:50 PM, Sat - 30 August 25 -
Nobel Peace Prize: నోబెల్ బహుమతి పొందాలని ఆశపడిన ట్రంప్.. భారీ షాక్ ఇచ్చిన భారత్!
ప్రధాని మోదీ- ట్రంప్ మధ్య జూన్ 17న చివరిసారిగా సంభాషణ జరిగింది. ఈ సంభాషణలో ట్రంప్ భారత్-పాక్ వివాదం గురించి మాట్లాడారు. పాకిస్తాన్ తనను నోబెల్ బహుమతికి నామినేట్ చేస్తోందని, భారత్ కూడా అలా చేయాలని ట్రంప్ కోరారు.
Published Date - 06:55 PM, Sat - 30 August 25 -
Shocking : కుక్క మొరిగిందని యజమానిని గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి.!
Shocking : ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో ఒక విచిత్రమైన, విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. తన పెంపుడు కుక్క మొరిగిందన్న కోపంతో ఒక వ్యక్తి దాని యజమానిని గొడ్డలితో నరికి చంపాడు.
Published Date - 05:25 PM, Sat - 30 August 25 -
PM Modi : ఏడేళ్ల తర్వాత బీజింగ్లో అడుగు పెట్టిన మోడీ..భారత్, చైనా సంబంధాలు పునరుద్ధరణ!
ప్రధాని మోడీ ఇవాళ (ఆగస్టు 31) నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానమైన కార్యక్రమం టియాంజిన్లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం. SCO సమ్మిట్లో పాల్గొనడానికి ప్రపంచ వ్యాప్తంగా 20కి పైగా దేశాల నాయకులు ఆహ్వానితులయ్యారు.
Published Date - 05:01 PM, Sat - 30 August 25 -
Tarun Chugh : ‘మోడరన్ జిన్నా’ మమత అంటూ తరుణ్ చుగ్ వ్యాఖ్యలు
Tarun Chugh : కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ తీవ్రంగా స్పందించారు.
Published Date - 04:12 PM, Sat - 30 August 25 -
J&K : భద్రతా బలగాలకు కీలక విజయం.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ‘హ్యూమన్ జీపీఎస్’ హతం
బాగూఖాన్ పేరును "హ్యూమన్ జీపీఎస్"గా ప్రసిద్ధి చెందడం అత్యంత ప్రాముఖ్యతను పొందింది. ఆయన సరిహద్దులోని ప్రతీ అంగుళాన్ని బాగా తెలుసుకునే వ్యక్తి కావడంతో, ఉగ్రవాదులు భారత సరిహద్దులోకి చొరబడడానికి మార్గనిర్దేశకుడిగా వ్యవహరించేవాడు.
Published Date - 03:45 PM, Sat - 30 August 25 -
Operation Sindoor : 50 ఆయుధాలకే..కాల్పుల విరమణకు దిగివచ్చిన పాక్ : వాయుసేన అధికారి
ఈ ఆపరేషన్ మూడు నెలల క్రితం జరిగినప్పటికీ, తివారీ అందించిన సమాచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. తివారీ వెల్లడించినట్లు, భారత్ పాకిస్థాన్ను కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించేందుకు కేవలం 50 కంటే తక్కువ ఆయుధాలతోనే విఫలమయ్యేలా చేసినట్లు చెప్పారు.
Published Date - 03:26 PM, Sat - 30 August 25 -
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాపై ఎఫ్ఐఆర్ నమోదు!
ఆమె తన నిర్మొహమాటమైన, ఘాటైన వ్యాఖ్యలకు ప్రసిద్ధి. ఆమె పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లా కృష్ణానగర్ నియోజకవర్గం నుండి తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ ఎంపీ.
Published Date - 02:14 PM, Sat - 30 August 25 -
Modi China Tour : శాశ్వత మిత్రులు-శత్రువులంటూ ఏమీ ఉండదు..దేశ ప్రయోజనాలే శాశ్వతం: రాజ్నాథ్ సింగ్
ప్రపంచం వేగంగా మారుతోంది. ప్రతి దేశం తన ప్రయోజనాల దృష్ట్యా వ్యూహాలు మార్చుకుంటోంది. అలాంటి పరిణామాల్లో మిత్రుడైనా, శత్రువైనా శాశ్వతం కాదు. శాశ్వతంగా ఉండేది కేవలం దేశ ప్రయోజనాలే అని ఆయన వ్యాఖ్యానించారు.
Published Date - 12:28 PM, Sat - 30 August 25 -
Bangalore : తొక్కిసలాట ఘటన… ఒక్కో కుటుంబానికి ఆర్సీబీ రూ. 25 లక్షల పరిహారం
ఈ విషాద ఘటనపై ఆర్సీబీ గడిచిన 84 రోజులుగా పూర్తిగా మౌనం పాటించడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. కానీ శనివారం, ఆ ఫ్రాంచైజీ అధికారికంగా స్పందిస్తూ, బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది.
Published Date - 11:56 AM, Sat - 30 August 25 -
Cloudburst : జమ్మూ కాశ్మీర్లో ప్రకృతి వైపరిత్యం..రియాసిలో క్లౌడ్ బరస్ట్ బీభత్సం, భారీ నష్టం
ఈ ప్రమాదంలో రెండు ఇళ్లు, ఒక పాఠశాల తీవ్రంగా దెబ్బతిన్నాయి. బాందీపురా జిల్లాలోని గురేజ్ సెక్టార్లోనూ అదే రాత్రి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. తులేల్ అనే సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా భారీ వర్షాలు కురవడం ప్రజలను భయాందోళనకు గురిచేసింది.
Published Date - 11:42 AM, Sat - 30 August 25 -
Canara Bank : ఏం తినాలో అధికారులే నిర్ణయిస్తారా?.. కోచ్చిలో కొత్త వివాదం
Canara Bank : : కేరళలోని కోచ్చిలో కెనరా బ్యాంక్ ఒక శాఖలో బీఫ్ వడ్డింపుపై కొత్త వివాదం తలెత్తింది. బ్యాంక్ క్యాంటీన్లో బీఫ్ వడ్డించకూడదని మేనేజర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాలకు నిరసనగా ఉద్యోగులు ప్రత్యేకమైన పద్ధతిలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
Published Date - 11:30 AM, Sat - 30 August 25 -
PM Modi : జపాన్లో ప్రధాని మోడీ..బుల్లెట్ ట్రైన్ ప్రయాణం, రాష్ట్రాల స్థాయిలో కొత్త భాగస్వామ్యానికి శ్రీకారం
ఈ పర్యటనలో మోడీ ప్రత్యేకంగా జపాన్ ప్రిఫెక్చర్లపై దృష్టి సారించారు. దేశస్థాయిలో మాత్రమే కాకుండా, రాష్ట్ర స్థాయిలోనూ భారత్-జపాన్ సంబంధాలను విస్తరించాలన్న లక్ష్యంతో ఆయన ముందడుగు వేశారు. టోక్యోలో 16 జపాన్ ప్రిఫెక్చర్ల గవర్నర్లతో మోదీ సమావేశమయ్యారు.
Published Date - 10:59 AM, Sat - 30 August 25 -
Ram Setu : రామసేతుకు జాతీయ వారసత్వ కట్టడంగా గుర్తింపు డిమాండ్ పై సుప్రీంకోర్టులో కీలక ముందడుగు
సుబ్రహ్మణ్యస్వామి తన పిటిషన్లో రామసేతువు మతపరమైన, చారిత్రక ప్రాధాన్యతను గుర్తించి, దాని పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం దీనిని జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలన్న డిమాండ్ను ఆయన ఏళ్లుగా వినిపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో, సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Published Date - 04:46 PM, Fri - 29 August 25 -
Amit Shah: రాహుల్ గాంధీకి అమిత్ షా అల్టిమేటం.. మోదీపై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సిందే.!
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం బిహార్లోని దర్భంగాలో మహాకూటమి నిర్వహించిన ‘వోటర్ అధికార్ యాత్ర’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దూషణలు, అభ్యంతరకర నినాదాలు చేశారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ , దాని మిత్రపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Published Date - 04:15 PM, Fri - 29 August 25