India
-
Sharad Pawar : రిటైర్మెంట్పై శరద్ పవార్ ప్రకటన.. పార్లమెంటరీ పాలిటిక్స్పై కీలక వ్యాఖ్య
ఇవాళ సొంత నియోజకవర్గం బారామతిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ ఆయన రిటైర్మెంట్పై(Sharad Pawar) కీలక ప్రకటన చేశారు.
Date : 05-11-2024 - 3:47 IST -
CM Siddaramaiah : కర్ణాటక సీఎంకు హైకోర్టు నోటీసులు
CM Siddaramaiah : సిద్ధరామయ్య భార్యకు రూ.56 కోట్లు విలువచేసే 14 స్థలాలను ముడా కేటాయించడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై లోకాయుక్త విచారణ జరుపుతోంది. మైసూరు సిటీలోని ఖరీదైన ప్రాంతంలో అక్రమంగా సిద్ధరామయ్య భార్యకు 14 స్థలాలను ముడా కేటాయించినట్టు ఆరోపణలుున్నాయి.
Date : 05-11-2024 - 3:16 IST -
Raihan Vadra Gandhi : రాజకీయాల్లోకి రైహాన్ వాద్రా గాంధీ..? మేనమామ దగ్గరుండి నేర్పిస్తున్నాడా..?
Raihan Vadra Gandhi : తాజాగా రాహుల్ గాంధీ విడుదల చేసిన వీడియోలో రైహాన్ వాద్రా ను చూపించేసరికి..అంత రాజకీయ కోణంలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు
Date : 05-11-2024 - 2:17 IST -
Supreme Court : యూపీ మదార్స పై సుప్రీంకోర్టు కీలక తీర్పు..17 లక్షల మంది విద్యార్థులకు ఊరట
విద్యా సంస్థలు స్థాపించి, నిర్వహించే హక్కులను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవద్దని తేల్చి చెప్పింది. విద్యా హక్కు చట్టం 2004లో కూడా ఇందుకు సంబంధించి కొన్ని మినహాయింపులు ఉన్నాయని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
Date : 05-11-2024 - 2:09 IST -
Wikipedia : తప్పుల తడకగా వికీపీడియా పేజీలు.. కేంద్రం నోటీసులు
ఒకవేళ వికీపీడియాను(Wikipedia) ‘ఇంటర్ మీడియరీ’ కేటగిరీ నుంచి ‘పబ్లిషర్’ కేటగిరీలోకి మారిస్తే.. వికీపీడియా పేజీల్లో వచ్చే తప్పులకు నేరుగా ఆ సంస్థకు బాధ్యతను ఆపాదించవచ్చు.
Date : 05-11-2024 - 1:12 IST -
Private Property : ప్రైవేటు ప్రాపర్టీల స్వాధీనంపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు
అన్ని రకాల ప్రైవేటు ప్రాపర్టీలను సామాజిక అవసరాల కోసం స్వాధీనం చేసుకోవడం కుదరదని దేశ సర్వోన్నత న్యాయస్థానం(Private Property) తేల్చి చెప్పింది.
Date : 05-11-2024 - 12:41 IST -
Lokayukta : భూ కుంభకోణం కేసు..సీఎం సిద్ధరామయ్యకు సమన్లు
Lokayukta : లోకాయుక్త ద్వారా ముఖ్యమంత్రిని ప్రశ్నించడానికి అనుమతించే హక్కు గవర్నర్కు ఉందని కోర్టు ప్రకటించిన నేపథ్యంలో సమన్లు వచ్చాయి. అయితే ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త ఇప్పటికే ప్రాథమిక సమాచార నివేదికను దాఖలు చేసింది.
Date : 04-11-2024 - 7:30 IST -
Air Pollution : వాయు కాలుష్యం ఊబకాయానికి దారితీస్తుందా..?
Air Pollution : సోమవారం, దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 400ను అధిగమించడంతో ఢిల్లీ యొక్క గాలి నాణ్యత మరింత క్షీణించింది, దానిని 'తీవ్రమైన' విభాగంలో ఉంచింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) ప్రకారం, ఆనంద్ విహార్ (433), అశోక్ విహార్ (410), రోహిణి (411), , వివేక్ విహార్ (426) సహా ప్రాంతాలు 400 కంటే ఎక్కువ AQI స్థాయిలను నమోదు చేశాయి.
Date : 04-11-2024 - 6:51 IST -
CM MK Stalin : విజయ్పై సీఎం స్టాలిన్ పరోక్ష విమర్శలు
CM MK Stalin : డిఎంకె అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్, తమిళ సూపర్స్టార్-రాజకీయవేత్త విజయ్పై పరోక్షంగా స్పందిస్తూ, డిఎంకె అంతరించిపోవాలని రాజకీయంగా కొత్తవారు కూడా కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. విజయ్ పేరును నేరుగా చెప్పకుండా.. ఇలాంటి లెక్కలపై స్పందించే సమయం డీఎంకేకు లేదని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు.
Date : 04-11-2024 - 6:05 IST -
Army Plane : ఆగ్రా సమీపంలో కుప్పకూలిన ఆర్మీ విమానం..
Army Plane : విమానం పంజాబ్లోని అదంపూర్ నుంచి బయలుదేరి ప్రాక్టీస్ కోసం ఆగ్రా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విమానంలో ఏదైనా సాంకేతిక లోపం ఉందా? లేదా ప్రమాదానికి మరే దైనా కారణా అని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఆగ్రా కంటోన్మెంట్ నుంచి ఆర్మీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.
Date : 04-11-2024 - 5:53 IST -
By-election : పంజాబ్, యూపీ, కేరళలో ఉప ఎన్నికల తేదీ మార్పు..
By-election : నవంబర్ 13వ తేదీన పలు సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు ఉన్నందున ఆరోజు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని, తేదీని మార్చాలని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆర్ఎల్డీ సహా పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్టు ఈసీఐ తెలిపింది.
Date : 04-11-2024 - 4:41 IST -
Delhi : ఢిల్లీ ప్రభుత్వం పై సుప్రీంకోర్టు ఆగ్రహం..పోలీస్ కమిషనర్కు నోటీసులు
Delhi : ఈసారి కాలుష్య స్థాయి ఇప్పటి వరకు అత్యధిక స్థాయిలో ఉందని స్పష్టమైనట్లు కోర్టు పేర్కొన్నారు. కాలుష్య నివారణకు తీసుకున్న చర్యలకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించించారు.
Date : 04-11-2024 - 4:11 IST -
Super App : రైల్వే శాఖ ‘సూపర్ యాప్’.. డిసెంబరులోనే విడుదల.. ఫీచర్స్ ఇవీ
ఫుడ్ ఆర్డర్స్ ఇచ్చేందుకు ఐఆర్సీటీసీ ఈ కేటరింగ్ ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్(Super App) ఉంది.
Date : 04-11-2024 - 2:06 IST -
PM Vishwakarma Yojana : 2.58 కోట్ల మంది కళాకారులతో ముందుకు సాగుతున్న పీఎం విశ్వకర్మ పథకం
PM Vishwakarma Yojana : ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఇప్పటివరకు 2.58 కోట్ల దరఖాస్తులతో గణనీయమైన పురోగతి సాధించింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) సంకలనం చేసిన డేటా ప్రకారం, వీరిలో 23.75 లక్షల మంది దరఖాస్తుదారులు మూడు-దశల ధృవీకరణ ప్రక్రియ తర్వాత పథకం కింద ప్రయోజనాలను పొందేందుకు విజయవంతంగా నమోదు చేసుకున్నారు. దాదాపు 10 లక్షల మంది ప్రజలు తమ వృత్తికి తగిన ఆధునిక ఉపకరణాలను కొనుగోల
Date : 04-11-2024 - 1:16 IST -
Jammu Kashmir : ఆరేళ్ల తర్వాత తొలి సెషన్.. రసాభాసగా కశ్మీర్ అసెంబ్లీ సమావేశం
జమ్మూకశ్మీరు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో.. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా(Jammu Kashmir) డిమాండ్ చేశారు.
Date : 04-11-2024 - 1:12 IST -
Maharashtra Elections : బీజేపీ, కాంగ్రెస్ మధ్య 74 స్థానాల్లో ప్రత్యక్ష పోరు
Maharashtra Elections : ఈ 74 స్థానాల్లో రెండు జాతీయ పార్టీలు విదర్భ ప్రాంతంలోని 35 స్థానాల్లో తలపడనున్నాయి. యాదృచ్ఛికంగా, 62 స్థానాలతో విదర్భ ప్రాంతం 2014 వరకు కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ కంచుకోటగా ఉండేది, ఆ తర్వాత బిజెపి పాత పార్టీని అధిగమించి అక్కడ ప్రవేశించింది. సహకార సంపన్నమైన పశ్చిమ మహారాష్ట్ర నుంచి 11 స్థానాలు, మరాఠ్వాడా నుంచి మొత్తం 46 స్థానాల్లో 11, ముంబై, ఉత్తర మహారాష్ట్రల్లో ఒక్కొక్
Date : 04-11-2024 - 1:02 IST -
Bus Accident : లోయలో పడిపోయిన బస్సు.. 36 మంది మృతి.. 24 మందికి గాయాలు
తీవ్రంగా గాయాలపాలైన వారిని ఎయిర్లిఫ్ట్ చేయాలని ఉత్తరాఖండ్ (Bus Accident) సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశించారు.
Date : 04-11-2024 - 12:29 IST -
PM Modi : ఉమ్మడి స్ఫూర్తితో టీబీ రహిత భారత్ కోసం పోరాడుదాం : ప్రధాని మోడీ
PM Modi : అంకితభావం, వినూత్న రీతిలో ప్రయత్నాల ఫలితంగానే దేశంలో టీబీ తగ్గుదలకు కారణమని ప్రధాని మోడీ అన్నారు. అయితే ఇకపై కూడా ఉమ్మడి స్ఫూర్తి తో టీబీ రహిత భారత్ కోసం పోరాడతామని అన్నారు.
Date : 03-11-2024 - 7:20 IST -
BJP : నక్సలిజానికి కొందరు ఆజ్యం పోస్తున్నారు: కేంద్ర మంత్రి అమిత్ షా
BJP : జేఎంఎం ప్రభుత్వం తప్పుడు విధానాల వల్ల ఎక్సైజ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ సమయంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. నక్సలిజానికి కొందరు ఆజ్యం పోస్తున్నారని ఆరోపిస్తూ.. 2026 మార్చి నాటికి ఈ సమస్యను నిర్మూలిస్తామని ఉద్ఘాటించారు.
Date : 03-11-2024 - 6:50 IST -
Terrorist attack : ఉగ్రదాడి..ఈ సంఘటన దురదృష్టకరం: సీఎం ఒమర్ అబ్దులా
Terrorist attack : ప్రజలు ఎలాంటి నిర్భయంగా జీవించేందుకు వీలుగా ఈ దాడులను వీలైనంత త్వరగా ముగించేందుకు భద్రతా యంత్రాంగం అన్ని విధాలా కృషి చేయాలి. అని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దులా పోస్ట్లో తెలిపారు.
Date : 03-11-2024 - 6:32 IST