HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Opposition Parties Protest In The Parliament On Attack Issue

Parliament security breach: ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్

లోక్ సభలో పొగబాంబుల ఘటనపై సభా కార్యకలాపాలు కొద్ది సేపు స్తంభించాయి.

  • Author : Balu J Date : 18-12-2023 - 3:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Parliament security breach
Parliament security breach

Parliament security breach: పార్లమెంట్ ఇటీవల జరిగిన  పొగ బాంబుల ఘటనపై ఈ రోజు ఉభయ సభలు ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాలతో దద్దరిల్లింది. రాజ్యసభ ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కొద్ది సేపటికి ప్రతిపక్షాలు  సభ కార్యక్రమాలు ముందుకు సాగకుండా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేసాయి. ఆ ఘటనపై అన్ని చర్యలు తీసుకుంటున్నామని, విచారణ జరుగుతుందని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ పదే పదే  విజ్ఞప్తి చేసిన సభ అదుపులోకి లేకపోవడంతో సభను ఆయన కొద్ది సేపు వాయిదా వేశారు.

లోక్ సభలో పొగబాంబుల ఘటనపై సభా కార్యకలాపాలు కొద్ది సేపు స్తంభించాయి. ఈ ఘటనపై చర్చకు ప్రతిపక్షాలు పట్టు పట్టయి. సభ ఉదయం 11 గంటలకు సమావేశం అయ్యాక స్పీకర్ ఓం బిర్లా  లోక్ సభలో యువత చొచ్చుకు వచ్చిన ఘటన విషయంపై ప్రకటన చేశారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని, అలాగే పార్లమెంట్ అంతర్గత ఉన్నత కమిటీ ద్వారా కూడా విచారణ జరుగుతుందని స్పీకర్ వెల్లడించారు.

అత్యున్నత ప్రజాస్వామ్య కేంద్రమైన పార్లమెంట్ ను సురక్షితంగా ఉంచడానికి అనేక చర్యలు ప్రారంభించామని తెలిపారు. అలాగే సభ్యులు కూడా ఈ అంశంలో సహకరించాలని విజ్ఞప్తి చేసారు. పార్లమెంట్ భద్రత తో పాటు , సభ లోపల కూడా సభ్యులు గౌరవ సంప్రదాయాలు పాటించేలా సభాధ్యక్ష స్థానానికి సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా కోరారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi
  • india
  • Indian Parliament
  • security

Related News

India Rice Export To Iran

ఇరాన్‌కు బియ్యం ఎగుమతిలో చిక్కులు.. రూ. 2000 కోట్ల సరుకు నిలిపివేత!

సబ్సిడీ ధరల వల్ల సామాన్యులకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదని, అక్రమ రవాణా పెరుగుతోందని ఇరాన్ భావిస్తోంది. అందుకే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా పౌరుల ఖాతాల్లోకే వేయాలని నిర్ణయించింది.

  • Venezuela Hands Over 50M Barrels Of Oil To USA

    అమెరికా చేతికి వెనిజులా చమురు నిల్వలు..!భారత్‌కు అమ్మేందుకే అమెరికా సిద్ధం ?

  • donald trump modi

    డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 500 శాతం టారిఫ్‌లు.. ఆ బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌

  • Mustafizur Rahman

    కేకేఆర్ నుండి ముస్తాఫిజుర్ తొలగింపు.. టీ20 వరల్డ్ కప్‌పై మొదలైన వివాదం!

  • Maduro Arrest

    వెనిజులా అధ్యక్షుడి అరెస్ట్ , ఇండియాపై ఎఫెక్ట్ పడబోతుందా ?

Latest News

  • ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ హైకోర్టులో ఊరట

  • సంక్రాంతి సెలవుల ఎఫెక్ట్ : కిటకిటలాడుతున్న బస్టాండ్లు , రైల్వే స్టేషన్లు

  • వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

  • జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

  • జియో ఐపీఓ: 2.5% వాటా విక్రయించే యోచనలో రిలయన్స్‌!

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd