Indian Parliament
-
#Andhra Pradesh
దేశంలో టాప్ 3 మహిళా బిలియనీర్ ప్రజాప్రతినిధులు.. మొదటి మూడు ప్లేసులూ ఏపీ ఎమ్మెల్యేలవే
దేశ రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం, వారి ఆర్థిక స్థితిగతులపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ప్రజాప్రతినిధుల్లో (ఎంపీలు, ఎమ్మెల్యేలు) 14 మంది బిలియనీర్లు ఉండగా, వీరిలో అత్యంత సంపన్నుల జాబితాలో తొలి మూడు స్థానాలనూ ఏపీకి చెందిన ఎమ్మెల్యేలే కైవసం చేసుకోవడం గమనార్హం. వీరిలో టీడీపీకి చెందిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రూ.716 కోట్ల ఆస్తితో దేశంలోనే అత్యంత […]
Date : 09-03-2026 - 3:47 IST -
#India
‘వీబీ జీ రామ్ జీ’ బిల్లుకు లోక్సభ ఆమోదం
‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్’ (VB-జీ రామ్ జీ) అనే పేరుతో రూపొందించిన ఈ బిల్లుకు గురువారం లోక్సభలో ఆమోదం లభించింది.
Date : 18-12-2025 - 2:57 IST -
#India
Parliament Session : తనకు అడ్డుపడుతున్న ప్రతిపక్ష సభ్యులకు కౌంటర్ ఇచ్చిన షా
Parliament Session : జమ్మూ-కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు పర్యాటకులను మతం అడిగి మరీ కాల్చిచంపిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
Date : 29-07-2025 - 1:58 IST -
#Off Beat
Parliament : రాజ్యసభ – లోక్సభ ఎంపీల మధ్య తేడా ఏమిటి, ఎవరికి ఎక్కువ అధికారం ఉంటుంది..?
Parliament : రాజ్యసభ కొత్త సభ్యులుగా న్యాయవాది ఉజ్వల్ దేవ్రావ్ నికం, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా, సామాజిక కార్యకర్త సి. సదానందన్ మాస్టర్, విద్యావేత్త డాక్టర్ మీనాక్షి జైన్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నామినేట్ చేశారు. ఈ సందర్భంగా, రాజ్యసభ- లోక్సభ ఎంపీల మధ్య తేడా ఏమిటి? వారు ఎలా ఎన్నుకోబడతారు - వారి హక్కులు ఏమిటి?
Date : 14-07-2025 - 11:37 IST -
#India
Asaduddin Owaisi : ముస్లింల పరిస్థితిపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తిన అసదుద్దీన్ ఒవైసీ
Asaduddin Owaisi : లోక్సభలో రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన చర్చలో ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వక్ఫ్ ఆస్తులు, మత స్వేచ్ఛ అంశాన్ని లేవనెత్తారు. అధికారాన్ని ఆసరాగా చేసుకుని వక్ఫ్ ఆస్తులను లాక్కునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒవైసీ ఆరోపించారు. ఈ సమయంలో, అతను ప్రభుత్వ ఉద్దేశాలపై ప్రశ్నలు లేవనెత్తాడు , మత స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేశాడు.
Date : 14-12-2024 - 6:04 IST -
#India
Parliament security breach: ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్
లోక్ సభలో పొగబాంబుల ఘటనపై సభా కార్యకలాపాలు కొద్ది సేపు స్తంభించాయి.
Date : 18-12-2023 - 3:45 IST -
#India
Parliament Attack : డిసెంబరు 13కల్లా పార్లమెంటుపై దాడి చేస్తాం.. టెర్రరిస్ట్ పన్నూ వార్నింగ్
Parliament Attack : ఖలిస్తానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారత్పై పేట్రేగిపోయాడు.
Date : 06-12-2023 - 11:59 IST