Security
-
#Technology
Instagram : లైవ్ స్ట్రీమింగ్ పెట్టేవారికి షాకిచ్చిన ఇన్ స్టాగ్రామ్.. ఈ కండిషన్స్ ఫాలో అవ్వాల్సిందే!
Instagram : నేటి డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ మన జీవితంలో ఒక ముఖ్య భాగంగా మారాయి. అటువంటి ప్లాట్ఫారమ్లలో ఒకటైన Instagram, ఇప్పుడు కేవలం ఫోటోలు, వీడియోలను పంచుకునే వేదిక మాత్రమే కాదు.
Published Date - 05:46 PM, Sat - 2 August 25 -
#automobile
MG M9 : జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ నుంచి విలాసవంతమైన ఎం9..ధరెంతో తెలుసా..!
కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ కారు ప్రారంభ ధరను రూ.69.90 లక్షలుగా (ఎక్స్షోరూమ్ ధర) నిర్ణయించారు. ఆగస్టు 10 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి రూ. లక్ష అడ్వాన్స్ చెల్లించి, ఎంజీ సెలక్ట్ వెబ్సైట్ లేదా 13 ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేసిన ఎక్స్పీరియన్స్ సెంటర్లలో బుకింగ్ చేసుకోవచ్చు.
Published Date - 07:45 AM, Tue - 22 July 25 -
#Trending
India-Turkey: టర్కీకి భారత ప్రభుత్వం బిగ్ షాక్!
నిజానికి ఇది టర్కీకి చెందిన కంపెనీ. ఇది భారత్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను అందిస్తుంది. ఈ కంపెనీ ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రధాన విమానాశ్రయాలలో బ్యాగేజీ హ్యాండ్లింగ్, రాంప్ సర్వీస్, కార్గో హ్యాండ్లింగ్ వంటి సేవలను అందిస్తోంది.
Published Date - 08:50 PM, Thu - 15 May 25 -
#Telangana
Bhatti Vikramarka : తెలంగాణలో వృద్ధి నేపథ్యంలో భద్రతా చర్యలు పటిష్టం
Bhatti Vikramarka : తెలంగాణలో భద్రతను పటిష్టం చేయడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హోంశాఖతో బడ్జెట్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతున్న నేపథ్యంలో, భద్రతా చర్యలు మరింత బలపడాలని ఆయన తెలిపారు. హైదరాబాద్లో నాలుగవ నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుండగా, రీజినల్ రింగ్ రోడ్డు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. భట్టి విక్రమార్క పోలీసు శాఖకు సంబంధించిన వివిధ అంశాలను సమీక్షించి, భద్రతా చర్యలను మరింత బలంగా చేయాలని సూచించారు.
Published Date - 04:52 PM, Sat - 22 February 25 -
#World
Israel Blast: దద్దరిల్లిన సెంట్రల్ ఇజ్రాయెల్… మూడు బస్సుల్లో వరుస పేలుళ్లు
Israel Blast: ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. అధికారులు దీన్ని ఉగ్రదాడిగా భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ పేలుళ్లలో ఎవరూ గాయపడలేదన్నది ఉపశమనకరమైన విషయం. మరణాలు సంభవించలేదన్న సమాచారం ఉన్నప్పటికీ, దాడి పట్ల ఇజ్రాయెల్ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 09:40 AM, Fri - 21 February 25 -
#Andhra Pradesh
Tirumala : తిరుమలలో అపచారం.. కొండపైకి కోడిగుడ్లు, పలావ్..!
Tirumala : తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల ద్వారా చోటుచేసుకున్న ఒక వివాదం నేడు పెద్ద చర్చకు దారితీసింది. తమిళనాడుకు చెందిన కొంతమంది భక్తులు తిరుమల కొండపైకి వెళ్లేందుకు అలిపిరి సెక్యూరిటీ తనిఖీ దాటించి, నిషేధిత ఆహార పదార్ధాలతో తిరుమలకు చేరుకున్నారు.
Published Date - 01:29 PM, Sat - 18 January 25 -
#Speed News
CM Revanth Reddy: పోలీసులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: ముఖ్యమంత్రి అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారి త్యాగాలను ప్రశంసించారు. గోషామహల్ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన సీఎం, అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక సమావేశంలో ప్రసంగిస్తూ, పోలీసులు తమ ప్రాణాలను సమర్పించి, త్యాగం, సేవలకు ప్రతీకగా నిలిచారని కొనియాడారు. వారు కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో , సమాజానికి తోడ్పాటు అందించడంలో ఎప్పుడూ ముందుంటారని, వారి సేవలు మరువలేనివని చెప్పారు.
Published Date - 12:01 PM, Mon - 21 October 24 -
#Speed News
Karachi Blast : పాకిస్థాన్లో ఉగ్రదాడి.. చైనా పౌరులు మృతి
Karachi Blast : ఆదివారం రాత్రి సుమారు 11:00 గంటల ప్రాంతంలో దాడి చోటు చేసుకుంది. కరాచీ నగరంలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో పోర్ట్ కాసిమ్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీకి చెందిన కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడి చేసినట్లు రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
Published Date - 10:11 AM, Mon - 7 October 24 -
#India
Narendra Modi : ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయడానికి ఓటర్లందరూ ముందుకు వచ్చి ఓటు వేయాలి
Narendra Modi : ప్రధాన మంత్రి మంగళవారం ఎక్స్లో ఒక పోస్ట్లో "ఈరోజు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో చివరి దశ పోలింగ్ జరుగుతోంది. ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయడానికి ఓటర్లందరూ ముందుకు వచ్చి తమ ఓటు వేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. మొదటిసారి ఓటు వేయబోతున్న యువ స్నేహితులే కాకుండా మహిళా శక్తి కూడా పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొంటుందని నేను విశ్వసిస్తున్నాను.' అని రాసుకొచ్చారు.
Published Date - 09:44 AM, Tue - 1 October 24 -
#Sports
Kohli Joins Team India: లండన్ నుంచి చెన్నైకు, కేంద్రమంత్రి స్థాయి భద్రత
Kohli Joins Team India: లండన్ నుంచి చెన్నై శిభిరంలో చేరాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. విరాట్ చుట్టూ CISF జవాన్లతో పాటు, సీనియర్ స్థానిక పోలీసు అధికారులతో హోటల్ కు వెళ్తుండగా కోహ్లీ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published Date - 03:16 PM, Fri - 13 September 24 -
#Speed News
AP Results 2024: ముద్రగడ ఇంటికి భారీగా పోలీసులు
కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. అయితే ఇది కేవలం ఆయనకు భద్రత కల్పించడమే కోసమేనని తెలుస్తుంది. ఈ మేరకు జగ్గంపేటలోని కిర్లంపూడిలో ఉన్న ఆయన ఇంటి చుట్టూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
Published Date - 09:05 AM, Tue - 4 June 24 -
#Telangana
LS Polls: కేంద్రం సంచలనం నిర్ణయం.. బీజేపీ అభ్యర్థి మాధవి లతకు ‘వై ప్లస్’ కేటగిరీ
LS Polls: హైదరాబాద్ లోక్సభ స్థానం బీజేపీ అభ్యర్థి మాధవి లతకు కేంద్రం వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది.
Published Date - 12:37 PM, Sun - 7 April 24 -
#Cinema
Razakar Controversy: రజాకార్ సినిమా నిర్మాతకు కేంద్రం సీఆర్పీఎఫ్ భద్రత
రజాకార్ చిత్ర నిర్మాత, బీజేపీ నాయకుడు గూడూరు నారాయణరెడ్డికి హాని కలిగించేలా ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ ఫిర్యాదు చేయడంతో ఆయనకు 1+1 సీఆర్పీఎఫ్ భద్రతను కల్పిచింది కేంద్ర హోంశాఖ.
Published Date - 05:05 PM, Thu - 21 March 24 -
#Telangana
Telangana SSC: కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎస్ఎస్సీ పరీక్షలు ప్రారంభం
తెలంగాణలో ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి, మొత్తం 5,08,385 మంది విద్యార్థులు ఏప్రిల్ 2 వరకు కొనసాగే పరీక్షలకు హాజరుకానున్నారు.
Published Date - 09:58 AM, Mon - 18 March 24 -
#World
Pakistan Election 2024: పాకిస్థాన్ లో ఓటింగ్.. భద్రత అధికారి మృతి
పాకిస్తాన్ లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు. దీంతో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు కోసం వేలాది మంది భద్రతా సిబ్బంది
Published Date - 03:17 PM, Thu - 8 February 24