PM MODI : చెత్త ఏరిన మోదీ..వైరల్ వీడియో..!!
స్వచ్చభారత్....ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ చేపట్టిన పథకాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఇది ఒకటి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే దిశగా ప్రారంభించిన ఈ పథకం...దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
- By hashtagu Published Date - 06:12 PM, Sun - 19 June 22
స్వచ్చభారత్….ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ చేపట్టిన పథకాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఇది ఒకటి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే దిశగా ప్రారంభించిన ఈ పథకం…దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం అమలు పట్ల మోదీ సర్కార్ కూడా ఎంతో శ్రద్ధ తీసుకుంది. ఈ పథకానికి మోదీ ఎంతగా ప్రాధాన్యం ఇస్తున్నారో చెప్పేందుకు ఆదివారం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లిలో 920కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ను కొత్తగా ఏర్పాటు చేసింది. దీన్ని ప్రారంభించేందుకు ఉదయం ప్రధాని మోదీ ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కొత్త నిర్మాణాన్ని పరిశీలించేందుకు కారిడార్ లోకి వెళ్లిన మోదీ…అక్కడ కనిపించిన చిన్న చిన్న పెంకులను తీశారు. ఆ తర్వాత అటుగా నడుస్తుండగా…కారిడార్ గోడకు ఆనుకుని పడిపోయిన కూల్ డ్రింక్ బాటిల్ ను కూడా మోదీ తీశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Truly inspirational!
This is how Swachh Bharat became a Jan Andolan.Humbling to see PM @narendramodi Ji bending down to pick up little scraps & pieces during the inauguration of the Pragati Maidan Integrated Transit Corridor today. @MoHUA_India @SwachhBharatGov @PIB_India pic.twitter.com/v4ix281dxq
— Hardeep Singh Puri (@HardeepSPuri) June 19, 2022
Related News
Latest Report: మానసిక సమస్యలతో చిత్తవుతున్న ఢిల్లీ యువత.. ఎందుకో తెలుసా
Latest Report: డిప్రెషన్తో బాధపడే వారు చిన్న వయస్సులోనే ఉన్నారని చాలా అధ్యయనాల్లో తేలింది. వారు పెరిగిన తర్వాత కూడా మానసిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. మానసిక వ్యాధుల లక్షణాలు మొదట్లో చిన్నవిగా ఉన్నా తర్వాత తీవ్రమవుతాయి. ప్రాథమిక విచారణలో వైద్యులు కూడా వ్యాధిని గుర్తించలేకపోతున్నారు. దీని కారణంగా మానసిక వ్యాధులు గణనీయంగా పెరుగుతాయి. ఎయిమ్స్ ఇటీవలి నివేదిక నగరాల్లో వేగ�