Jaipur
-
#India
Shocking Facts : జైపూర్లో నాలుగో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
రాజస్థాన్లోని జైపూర్లో నాలుగో తరగతి విద్యార్థిని పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. తోటి విద్యార్థుల వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్కు వెళ్లనని ఆ పాప ఏడుస్తున్న ఆడియో ఒకటి తాజాగా బయటపడింది. సీబీఎస్ఈ నివేదికలో ఏడాదిన్నరగా వేధింపులు, టీచర్ల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. సీసీటీవీలో పాప చివరి క్షణాల్లో కలవరపడటం కనిపించింది. అయితే, చిన్నారి సహాయం కోసం అర్ధించినా.. టీచర్ పట్టించుకోలేదు. రాజస్థాన్ రాజధాని జైపూర్లోని ప్రముఖ […]
Date : 21-11-2025 - 2:06 IST -
#Viral
Sweet Cost : ఈ స్వీట్ KGకి రూ.1.11లక్షలు
Sweet Cost : రాజస్థాన్లోని జైపూర్ నగరం ఇప్పుడు ఒక అరుదైన స్వీట్ కారణంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంజలి జైన్ అనే మహిళ తయారుచేసిన ‘స్వర్ణ ప్రసాదమ్’ అనే మిఠాయి కేజీ ధర ఆశ్చర్యకరంగా రూ.1.11 లక్షలు
Date : 17-10-2025 - 3:15 IST -
#India
Fire Accident : ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి
Fire Accident : ఆసుపత్రి ట్రామా సెంటర్ ఇన్చార్జ్ మాట్లాడుతూ.. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. మంటలు చెలరేగిన సమయంలో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి ముందే అత్యంత
Date : 06-10-2025 - 9:45 IST -
#India
Jaipur : జైపూర్లోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. రంగంలోకి పోలీసు బృందాలు
Jaipur : జైపూర్లోని రెండు పాఠశాలలకు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.మన్సరోవర్లోని స్ప్రింగ్ఫీల్డ్ స్కూల్, శివదాస్పురలోని
Date : 08-09-2025 - 3:37 IST -
#Sports
IPL Points Table: ఐపీఎల్ పాయింట్ల టేబుల్లో టాప్ ప్లేస్ ఎవరిదో తెలుసా?
వైభవ్ సూర్యవంశీ తన 38 బంతుల్లో 101 పరుగుల ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో అదరగొట్టాడు. అతను 17 బంతుల్లో అర్ధ శతకం, 35 బంతుల్లో శతకం సాధించాడు.
Date : 29-04-2025 - 10:14 IST -
#Special
Green Jersey: ఆర్సీబీ గ్రీన్ జెర్సీలో ఎందుకు ఆడిందో తెలుసా?
గ్రీన్ జెర్సీలో ఆర్సీబీ రికార్డు గతంలో ఆకట్టుకోలేదు. 2011 నుండి ఇప్పటివరకు జట్టు గ్రీన్ జెర్సీలో మొత్తం 14 మ్యాచ్లు ఆడింది. వీటిలో కేవలం 5 మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించగా, 9 మ్యాచ్లలో ఓటమి చవిచూసింది.
Date : 13-04-2025 - 10:26 IST -
#Cinema
Republic Day : భారతదేశంలోని ఈ ప్రదేశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను చూడటం భిన్నమైన సరదా.!
Republic Day : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎక్కడ చూసినా దేశభక్తి వాతావరణం నెలకొంది. అది పాఠశాల, కళాశాల లేదా ఏదైనా ప్రభుత్వ కార్యాలయం కావచ్చు. ప్రతి ఒక్కరూ ఈ రోజును తమదైన రీతిలో జరుపుకుంటారు. భారతదేశంలో, గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలోనే కాకుండా అనేక ఇతర నగరాల్లో కూడా చాలా ఘనంగా జరుగుతాయి.
Date : 25-01-2025 - 2:08 IST -
#India
Bus Conductor Vs Retired IAS : రిటైర్డ్ ఐఏఎస్పై బస్సు కండక్టర్ దాడి.. రూ.10 టికెట్ వల్లే!
ఆ బస్సులో కూర్చున్న కొందరు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో(Bus Conductor Vs Retired IAS) పోస్ట్ చేశారు.
Date : 13-01-2025 - 10:22 IST -
#India
Rajasthan : బోరుబావిలో చిక్కుకున్న మూడేళ్ల చిన్నారి.. 40 గంటలుగా..!
Rajasthan :150 అడుగుల లోతులో చిక్కుకున్న బాలికను రక్షించేందుకు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు నాలుగుసార్లు ప్రయత్నించినప్పటికీ విజయం సాధించలేకపోయాయి.
Date : 25-12-2024 - 11:09 IST -
#India
Jaipur : LPG ట్యాంకర్ పేలుడు..ఘటన వివరాలు..
. జైపూర్లోని అజ్మీర్ రోడ్ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ పేలుడులో 34 మంది ప్రయాణికులతో నిండి ఉన్న స్లీపర్ బస్ కూడా పూర్తిగా కాలిపోయింది.
Date : 20-12-2024 - 4:39 IST -
#Special
Google report : 2024లో భారతదేశంలో అత్యధికంగా శోధించబడిన ప్రయాణ గమ్యస్థానాలు ఇవే..
ఈ జాబితాలో ఐదు దేశీయ మరియు ఐదు అంతర్జాతీయ గమ్యస్థానాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం.
Date : 18-12-2024 - 1:39 IST -
#Cinema
Rajkapoor Songs : రాజ్కపూర్ శత జయంతి.. 30 గంటల్లో 450 పాటలు.. ‘గోల్డెన్ బుక్’ రికార్డ్
రాజ్కపూర్(Rajkapoor Songs) పాట 'జీనా యహాన్ మర్నా యహాన్' అనే పాటను ఆయన పాడి శ్రోతలను అలరించారు.
Date : 16-12-2024 - 12:31 IST -
#Life Style
Tour Tips : ఢిల్లీకి సమీపంలో ఉన్న ఈ ప్రదేశాలను నవంబర్లో సందర్శించడానికి ఉత్తమం..!
Tour Tips : నవంబర్ నెల ప్రారంభంలోనే చలి మొదలైంది. ఈ సమయంలో ఢిల్లీ ఎన్సీఆర్లో చలి గాలులు వీచాయి. అటువంటి పరిస్థితిలో, మీరు మీ స్నేహితులతో కలిసి 2 నుండి 3 రోజులు సందర్శించాలని ప్లాన్ చేస్తే, మీరు ఢిల్లీ చుట్టూ ఉన్న ఈ ప్రదేశాలను సందర్శించవచ్చు.
Date : 04-11-2024 - 5:49 IST -
#Speed News
Air India Flight Bomb Threat: ఎయిరిండియా విమానానికి మరోసారి బాంబు బెదిరింపు
పోలీస్ ఎస్హెచ్ఓ సందీప్ బసేరా తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా విమానం IX-196 గత రాత్రి దుబాయ్ నుండి జైపూర్కు వెళ్లింది. విమానం భారత సరిహద్దులోకి ప్రవేశించిన వెంటనే ఓ ఈమెయిల్ వచ్చింది. అందులో ఈ విమానంలో బాంబు ఉందని రాసి ఉంది.
Date : 19-10-2024 - 11:38 IST -
#India
Doda Attack: జైపూర్ చేరుకున్న సైనికుల మృతదేహాలు
ధోడా కాల్పుల్లో మరణించిన ఇద్దరు సైనికులు అజయ్ సింగ్ , బిజేంద్ర భౌతికకాయాలను బుధవారం ప్రత్యేక విమానంలో జైపూర్ కి తీసుకొచ్చారు
Date : 17-07-2024 - 4:54 IST