Devotional
-
Ram Temple Priest: అయోధ్య రామ మందిర్ ప్రధాన అర్చకుడు ఇతనే..!
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆచార్య విద్యార్థి మోహిత్ పాండే, అయోధ్య రామమందిరానికి 50 మంది అర్చకులలో ఒకరిగా నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన పాండే, భారతదేశం అంతటా ప్రధానార్చకుడి పదవి
Date : 22-01-2024 - 8:11 IST -
Ram Mandir: జై శ్రీరామ్ నామాలతో ముస్తాబైన ముఖేష్ అంబానీ ఆంటిలియా
భారతదేశ చరిత్రలో నేడు మరో అధ్యాయం చేరబోతోంది. నేడు అయోధ్యలో రాంలాలా విగ్రహ ప్రతిష్ఠతో చరిత్ర సృష్టించనున్నారు. ఈ తరుణం కోసం సనాతనీయులతో పాటు యావత్ దేశం ఎంతో కాలంగా ఎదురుచూసింది.
Date : 22-01-2024 - 7:42 IST -
G. Pulla Reddy : అయోధ్య పోరాటంలో పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పాత్ర ఎప్పటికీ మరచిపోలేము..
నీల మేఘ శ్యాముడు శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ మరికొద్ది గంటల్లో జరగనుంది. పురుషోత్తముడి రాక కోసం అయోధ్య సుందరంగా ముస్తాబు అవగా రామమందిరం విద్యుత్ దీపాల కాంతుల్లో వెలిగిపోతుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దేశమంతా శ్రీరాముడి నామమే జపిస్తోంది. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠను పురస్కరించుకుని అనేక చోట్ల ఈ వేడుకలను ప్రతిబింబించేల
Date : 22-01-2024 - 12:09 IST -
Financial Problems: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే?
ఈ రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. కష్టపడి సంపాదించిన డబ్బు మిగలకపోగా అదనంగా అప్పులు చే
Date : 21-01-2024 - 8:00 IST -
Ayodhya : మీరు తప్పక తెలుసుకోవాల్సిన అయోధ్య రామాలయ విశేషాలు
దేశమంతా శ్రీరాముడి నామమే జపిస్తోంది. రేపు అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠను పురస్కరించుకుని అనేక చోట్ల ఈ వేడుకలను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్దాలుగా గుడారంలో నివసించిన రామ్లల్లా..మరికొద్ది గంటల్లో ఓ నూతన ఆలయంలోకి అడుగుపెట్టబోతున్నాడు..ఈ మహా కార్యాన్ని చూసేందుకు యావత్ రామ భక్తులు , ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ వేడుకని భారతదేశ చరిత
Date : 21-01-2024 - 5:48 IST -
మనీప్లాంట్ ను ఇతరులకు బహుమతిగా ఇవ్వవచ్చా.. ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా?
ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరి ఇళ్ళలో మనీ ప్లాంట్ తప్పనిసరిగా ఉంటోంది. ఇళ్లతో పాటు ఆఫీసులలో అలాగే వ్యాపార ప్రదేశాలలో కూడా ఈ మనీ ప్లాంట్ ను
Date : 21-01-2024 - 5:31 IST -
Ram Mandir: అయోధ్య రాముడికి అతి చిన్న సూక్ష్మ పాదుకలు సమర్పించిన స్వర్ణకారుడు?
రేపు అనగా జనవరి 22న అయోధ్యలో బాల రామ విగ్రహ ప్రతిష్ట జరగనున్న విషయం తెలిసిందే. ఆ గడియల కోసం దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఎంతో ఆతృతగా
Date : 21-01-2024 - 3:05 IST -
Lord Rama: రామ నామం వెనుక ఉన్న మహిమ ఇదే
Lord Rama: శ్రీరామ నామం జపిస్తే ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలున్నాయి. సీతమ్మ తల్లి లంకలో ఉన్నదని ఆంజనేయుడు కనుగొని వచ్చిన తరువాత లంకపై దండెత్తడానికి సుగ్రీవాదులతో కలిసి రామ లక్ష్మణులు దక్షిణ దిక్కుగా బయలుదేరారు. సముద్ర తీరానికి చేరారు. రాముడితో సహా అందరూ కూర్చొని సముద్రాన్ని దాటేందుకు ఆలోచిస్తున్నారు. అంతలో ఒక వానరుడు రాయి తీసి సముద్రంలోకి విసిరాడు. అది చూసిన ఆంజనేయునికి మ
Date : 21-01-2024 - 12:50 IST -
Shri Ram Lalla Virajman : అయోధ్య ఆలయంలో కొత్త విగ్రహ స్థాపనపై శంకరాచార్య అభ్యంతరం
మరికొద్ది గంటల్లో అయోధ్య ఆలయంలో బలరాముడు విగ్రహ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామి శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆలయంలో రామ్లల్లా వరిజ్మాన్ ఉండగా, కొత్త విగ్రహాన్ని ఎలా ప్రాణప్రతిష్ఠ చేస్తారని ప్రశ్నిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు ఆయన లేఖ రాశారు. We’re now on WhatsApp. Click to Join. 1949లో జరిపిన తవ్వకాల్లో అయ
Date : 21-01-2024 - 10:47 IST -
Odisha : రేపు మరోచోట కూడా రామాలయం ప్రారంభం..
అయోధ్య (Ayodhya) రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం రేపు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇప్పటికే ప్రారంభోత్సవ కార్యక్రమములు పూర్తి అయ్యాయి. VIP ల తాకిడి కూడా మొదలైంది. దేశం మొత్తం కూడా రామస్మరణ తో మారుమోగిపోతుంది. ఇదిలా ఉంటె రేపు మరోచోట కూడా రామాయలం ప్రారంభం కాబోతుంది. నారాయణ్ గఢ్ జిల్లా, ఫ
Date : 21-01-2024 - 10:30 IST -
Ayodhya : అయోధ్య కు బయలుదేరుతున్న చంద్రబాబు , పవన్ కళ్యాణ్
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం (Ayodhya Ram Mandir)లో ప్రాణ ప్రతిష్ట (Pran Pratishtha) కార్యక్రమానికి కొద్దీ గంటల సమయం మాత్రమే ఉంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతుంది. సోమవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి మోడీ (PM Modi) రామాలయం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ వేడుకను చూసేందుకు దేశ నలుమూ
Date : 21-01-2024 - 10:12 IST -
Abhijit Muhurtam: అభిజిత్ ముహూర్తంలో పిల్లల పుట్టుక ఎలాంటి శుభ ఫలితాలను ఇస్తుందో తెలుసా..?
రామ్ లాలా జీవితం అభిజీత్ ముహూర్తం (Abhijit Muhurtam)లో పవిత్రమవుతుంది. ఈ ముహూర్తంలోనే శ్రీరాముడు కూడా జన్మించాడని నమ్ముతారు. ఈ కారణంగానే ఏదో ఒక రోజు శుభ ముహూర్తం లేకపోయినా అభిజిత్ ముహూర్తంలో ఏ శుభ కార్యమైనా చేయవచ్చు.
Date : 21-01-2024 - 9:30 IST -
Ram Lala Idol: రాంలాలా విగ్రహం నలుపు రంగులోనే ఎందుకు..?
దేశమంతా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం ఆసన్నమైంది. బాల రాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠకు ముందుగానే గర్భగుడిలోకి చేరుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు
Date : 20-01-2024 - 9:38 IST -
Ayodhya Temple Lock : వామ్మో…అయోధ్య రామ మందిరానికి ఎంత పెద్ద తాళమో..!!
అయోధ్య రామ మందిరం (Ayodhya Temple) ప్రత్యేకతలు ఎన్ని చెప్పిన తక్కువే..ప్రతిదీ ఓ విశేషమని చెప్పాలి.. మందిరంలో ఉండే ఆణువణువూ భక్తితో కానుకగా ఇచ్చేది. దేశ వ్యాప్తంగా ఎంతో మంది రాముడి ఫై భక్తితో ఏదొక కానుకను అందజేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో కానుకలు అయోధ్య కు చేరుకోగా..తాజాగా రామ మందిరం కోసం అతి పెద్దదైన తాళం (Lock) ను సిద్ధం చేసి తమ భక్తిని చాటుకున్నారు ఉత్తర్ ప్రదేశ్
Date : 20-01-2024 - 7:01 IST -
Ayodhya : అయోధ్య రాముడికి హైదరాబాద్ ముత్యాల హారం
మరికొద్ది గంటల్లో అయోధ్య లో రామమందిరం ప్రారంభోత్సవం జరగబోతుంది. ఈ వేడుకను చూసేందుకు కోట్లాది ప్రజలు , భక్తులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటీకే ఈ రామ మందిర ప్రారంభ కార్యక్రమాలన్నీ దాదాపు పూర్తి అయ్యాయి. రాముడి విగ్రహం ఎంత బాగుందో.. రామమందిరం ఎంత చూడముచ్చటగా ఉందో అంటూ ఎన్నో విషయాల గురించి చర్చ జరుగుతుంది. శిల్పి అరుణ్ యోగ రాజ్ చెక్కిన బలరాముడి శిల్పాన్ని అయోధ్యలో ఏర్పాటు చే
Date : 20-01-2024 - 2:23 IST -
Ayodhya : అయోధ్యలో చూడాల్సిన ప్రదేశాలు..
అయోధ్య (Ayodhya ) ఇప్పుడు ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. మొన్నటి వరకు రాముడి జన్మస్థలం అనే మాట్లాడుకునేవాళ్లం..కానీ ఇప్పుడు రాముడి కోసం గొప్ప మందిరం కట్టారని మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. మరో రెండు రోజుల్లో అయోధ్య లో రామ మందిరం ప్రారంభం కాబోతుంది. ఈ మహాఘట్టాన్ని చూసేందుకు కోట్లాదిమంది భక్తులు అయోధ్యకు వెళ్తున్నారు. ఇప్పటికే అక్కడికి లక్షలాదిమంది చేరుకొని అక్కడి
Date : 20-01-2024 - 1:16 IST -
Fake Ayodhya Prasadam : అమెజాన్లో అయోధ్య ప్రసాదం..వార్నింగ్ ఇచ్చిన కేంద్రం
అయోధ్యలో రాముడి (Ayodhya Rama Mandir) ప్రాణప్రతిష్ఠ మరో రెండు రోజుల్లో ప్రారంభంకానుంది. దీనిపై దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. కోట్ల మంది ప్రజలు ఎప్పుడెప్పుడు రామచంద్రస్వామిని దర్శించుకుందామా అని ఎదురు చూస్తున్నారు. ఆ దివ్యస్వరూపాన్ని గర్భగుడిలో చూసి తరించాలని ఆశతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో మోసగాళ్లు అయోధ్య రాముడి పేరు చెప్పి దందాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే సైబర్ నేరగాళ్
Date : 20-01-2024 - 12:31 IST -
Ramayantra : రామయంత్రం మీద అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ.. ఏమిటది ?
Ramayantra : జనవరి 22న అయోధ్య రామమందిరం గర్భగుడిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది.
Date : 20-01-2024 - 12:22 IST -
Great : బియ్యపు గింజలతో అయోధ్య రామాలయ నమూనా..
దాదాపు 500 సంవత్సరాల ఎదురుచూపుల తర్వాత అయోధ్యలో రామమందిరం (Ayodhya Ram Temple) రూపుదిద్దుకోవడం తో యావత్ హిందువులు సంబరాలు చేసుకుంటున్నారు. అయోధ్య లో జరగబోయే ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రజలంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఈ కార్యక్రమం మొదలుకాబోతుంది. ఈ తరుణంలో స్వర్ణకారులు, సూక్ష్మ కళాకారులు, నేత కార్మికులు తదితరులు తమతమ కళా నైప
Date : 20-01-2024 - 11:08 IST -
Ayodhya Rammandir : మల్టీప్లెక్సు స్క్రీన్ ఫై అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం చూసే ఛాన్స్ ..
దేశం మొత్తం రామస్మరణ తో మారుమోగిపోతుంది. ఎక్కడ చూసిన..ఏ నోటా విన్న ఓకే ఒక మాట అదే జై శ్రీరామ్..జై రామ్..అయోధ్య లో రేపు జరగబోయే ప్రాణప్రతిష్ట (Ayodhya Rammandir) కార్యక్రమం కోసం భక్తులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ వేడుకను దేశం మొత్తం చూసేలాగా అన్ని చానెల్స్ కు లైవ్ అందించబోతుంది కేంద్రం. దాదాపు 500 సంవత్సరాల ఎదురుచూపుల తర్వాత అయోధ్యలో రామమందిరం రూపుదిద్దుకుంది. ఉత్తరప్రదేశ్ స
Date : 20-01-2024 - 10:33 IST