-
Nalgonda : నల్డొండ ఎస్బీఐ ఏటీఎంలో చోరీ.. రూ.23 లక్షల అపహరణ
నల్గొండ జిల్లా ఎన్హెచ్ 65లో గల ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. దోపిడీ దొంగలు రూ.23 లక్షల నగదును అపహరించారు. SBI
-
Khammam : ఖమ్మంలో విషాదం.. కరెంట్ షాక్ తగిలి విద్యార్థి మృతి
ఖమ్మం జిల్లా కూసుమంచిలో విషాదం నెలకొంది. మండలంలోని పాఠశాలలో ఫ్లెక్స్ బోర్డు ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతంతో
-
MLA Jogu Ramanna : ఎమ్మెల్యే జోగు రామన్న సంచలన వ్యాఖ్యలు.. తనను కాంగ్రెస్ నేత..?
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్రెడ్డి కుట్ర పన్నారని
-
-
-
Congress : వరద సహాయక చర్యల పర్యవేక్షణపై కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు
వరద బాధిత ప్రాంతాలను పర్యవేక్షించేందుకు, వరద సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు రెండు కమిటీలను కాంగ్రెస్ పార్టీ
-
Hyderabad : హైదరాబాద్లో ముగ్గురు బైక్ దొంగల అరెస్ట్
హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ఫోర్స్, మలక్పేట పోలీసులు శనివారం ముగ్గురు బైక్ దొంగలను అరెస్ట్ చేశారు. అజంపురాకు
-
Murder : భార్య హత్య కేసులో తెలంగాణ యూత్ కాంగ్రెస్ లీడర్ అరెస్ట్
హైదరాబాద్లో భార్యను హత్య చేసిన కేసులో యువజన కాంగ్రెస్ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వల్లభరెడ్డి అనే యూత్
-
Vijayawada – Hyderabad : మున్నేరు వద్ద తగ్గిన వరద.. విజయవాడ- హైదారబాద్ హైవేపై రాకపోకలకు లైన్ క్లియర్
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్కు, సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లా
-
-
MSDCA : ఎంఎస్డీసీఏ స్కూల్ ప్రీమియర్ లీగ్ .. టాప్-5 క్రికెటర్లకు పల్లవి ఫౌండేషన్ రూ.5 లక్షల స్కాలర్షిప్
మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ అకాడమీ (ఎంఎస్డీసీఏ) స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1 టీ20 లీగ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది.
-
Congress : కాంగ్రెస్ సెల్ఫీ ఛాలెంజ్.. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై క్యాంపెయిన్
ఉచిత విద్యుత్ విషయంలో బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి
-
Andhra Pradesh : ఏపీలో భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విశాఖపట్నం,