-
Telangana : చాంద్రాయగుట్ట నుంచి నామినేషన్లు దాఖలు చేసిన తండ్రికొడుకులు.. కారణం ఇదే..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. నామినేషన్లకు రేపు చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో
-
T Congress : తెలంగాణలో కాంగ్రెస్ హవా నడుస్తుంది : జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్
తెలంగాణలో కాంగ్రెస్ హవా నడుస్తోందని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభావం అసలు లేదన్నారు. తెలంగాణలో తమ పార్టీ బలం
-
Andhra Pradesh : ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన కలెక్టర్ భార్య
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ భార్య కరుణ పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం
-
-
-
Jubilee Hills : జూబ్లీహిల్స్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నవీన్ యాదవ్.. ఎంఐఎం టికెట్ ఆశించి రాకపోవడంతో రెబల్గా బరిలోకి..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్స్కు మరో ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు
-
AP High Court : ఇసుక పాలసీ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా
ఇసుక పాలసీ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు బుధవారం
-
Krishna District : కృష్ణాజిల్లాలో భారీగా తగ్గనున్న వరి దిగుబడి.. కారణం ఇదే..?
కృష్ణా జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో వరి దిగుబడి తగ్గుతోంది. జీఓఏపీ సీజన్ అండ్ క్రాప్ కవరేజీ నివేదిక, వ్యవసాయ అధికారుల
-
Firecracker : అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయిస్తే కఠిన చర్యలు – బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్
లైసెన్స్ లేకుండా దీపావళి పటాకులు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా పోలీసు సూపరింటెండెంట్
-
-
CM Jagan : రేపు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. ఆదిత్య బిర్లా టెక్స్టైల్స్ యూనిట్ ప్రారంభించనున్న సీఎం
రేపు కడప జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. నవంబర్ 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు జగన్ మోహన్ రెడ్డి
-
Chit Fund Scam : ఏపీలో మహిళ ఘరనా మోసం.. చిట్ఫండ్ పేరుతో పదికోట్లు టోకరా
చిట్ ఫండ్ పేరుతో ఓ మహిళ ప్రజల్ని మోసం చేసింది. 200 మంది వద్ద 10 కోట్లు పైగా వసూళ్లు చేసి మోసం చేసిన ఘటన
-
AP : వ్యవసాయాన్ని పండుగ చేసి రైతన్నలకు అండగా నిలబడింది జగనే – మంత్రి జోగి రమేష్
వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతన్నలకు అన్ని రకాలుగా అండగా ఉన్న మనసున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని