Vamsi Chowdary Korata
వంశీ కొరట HashtagU తెలుగులో అడ్మిన్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ఆధ్యాత్మిక, తిరుమల అప్డేట్స్, ఆస్ట్రాలజీ రంగాలకు సంబంధించిన వార్తలను, కథనాలను, స్పెషల్ స్టోరీలు, విలువైన సమాచారాన్ని, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
Silk Sarees Caring: పట్టు చీరలను కాపాడుకోవడం ఎలా?
పట్టు చీరలను ఎప్పుడూ చల్లటి నీటితోనే ఉతకాలి. చీరను ఉతకడానికి ముందు కొన్ని నిమిషాలు చల్లటి నీటిలో నానబెట్టండి. వేడి నీరు రంగులు మసకబారడానికి కారణమవుతుంది. అందులోని సు
-
Jay Shah: 35 వయస్సులో ఐసీసీ రేసులో జైషా
బీసీసీఐ సెక్రటరీ జైశా వయస్సు కేవలం 35 సంవత్సరాలు మాత్రమే. ఐసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడేవారిలో బీసీసీఐ కార్యదర్శి జయ్ షా అగ్రస్థానంలో ఉన్నాడు. జైశా ఐసీసీ అధ్యక్షుడిగ
-
Kala Namak: కాలనామక వరికి పెరుగుతున్న క్రేజ్, 20 శాతం పెరిగిన విత్తనాల అమ్మకం
గత ఏడాది కంటే కాలనామక వరి విత్తనాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. రుచి, వాసన మరియు పోషక విలువలు ఉండటం ద్వారా రైతులు విత్తనాలను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. గతంలో
-
-
-
MP Purandeswari: రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ పనులు పరిశీలించిన పురందేశ్వరి
మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి.మోరంపూడి ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శక్తివంచన లేకుండా కృషి చేసిన ఘనత మురళీమ
-
Rythu Bharosa: రైతు భరోసా హామీకి కాంగ్రెస్ సిద్ధం: భట్టి విక్రమార్క
రైతు భరోసా హామీని నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం కలెక్టరేట్లో రైతు భరోసా పథకానికి సంబంధించిన ప్ర
-
Sourav Ganguly: సెహ్వాగ్, ధోనీ కోసం గంగూలీ త్యాగం
వీరేంద్ర సెహ్వాగ్ మరియు ఎంఎస్ ధోనీలను స్టార్లుగా మార్చడంలో సౌరవ్ గంగూలీ కీలక పాత్ర పోషించాడు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌరభ
-
IND vs ZIM 3rd T20I: యంగ్ ఇండియాతో చేరిన ఆ ముగ్గురు… తలనొప్పిగా తుది జట్టు కూర్పు
జింజాబ్వేతో భారత్ మూడో టీ ట్వంటీకి రెడీ అవుతోంది. వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లో ఉన్న సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైశ్వాల్ జట్టుతో పాటు చేరారు. తుపాను కారణంగా విండీస్
-
-
Road Accident: ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
ఏలూరు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాలుడితో సహా మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులు రాచాబత్తుని భాగ్యశ్రీ (26), రచనబతుని నాగనితిన్ కుమార్ (2), పశ్చిమగో
-
YSR Birth Anniversary: వైఎస్ఆర్ జయంతి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీకి వెళ్తున్నారు. మంగళగిరిలోని సికె కన్వెన్షన్ హాల్లో వైఎస్ రాజశేఖర్
-
Amarnath Yatra: అమర్నాథ్ యాత్రకు పోటెత్తిన యాత్రికులు
సోమవారం 5,803 మంది యాత్రికుల బృందం కాశ్మీర్కు బయలుదేరి వెళ్ళింది. దీంతో గత తొమ్మిది రోజులుగా 1.82 లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ పవిత్ర గుహలో ‘దర్శనం’ చేసుకున్నారు.