Vamsi Chowdary Korata
వంశీ కొరట HashtagU తెలుగులో అడ్మిన్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ఆధ్యాత్మిక, తిరుమల అప్డేట్స్, ఆస్ట్రాలజీ రంగాలకు సంబంధించిన వార్తలను, కథనాలను, స్పెషల్ స్టోరీలు, విలువైన సమాచారాన్ని, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
Hindenburg Allegations: రాహుల్ కు జీవితాంతం ప్రతిపక్షమే దిక్కు: ఎంపీ కంగనా
హిండెన్బర్గ్ తాజా నివేదిక తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాం
-
Kolkata Doctor Rape and Murder Case: ట్రైనీ డాక్టర్ హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె
కోల్కతాలో వైద్యులపై క్రూరత్వానికి నిరసనగా వైద్యులు సమ్మె చేయడం వల్ల ఢిల్లీలో వైద్య వ్యవస్థ పడిపోయింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. సోమవారం నుం
-
Australia: హోటల్ పైకప్పును ఢీకొన్న హెలికాప్టర్, పైలట్ మృతి
ఆస్ట్రేలియాలో హోటల్ పైకప్పును హెలికాప్టర్ ఢీ కొనడంతో పైలట్ మృతి చెందాడు. మరో ఇద్దరు వృద్దులు ఆస్పత్రి పాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే ముందుజాగ్రత్తగా భవనాన్ని ఖాళ
-
-
-
Raksha Bandhan 2024: 30వ సారి ప్రధాని మోడీకి రాఖీ కట్టనున్న పాకిస్థానీ మహిళ
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా కమర్ షేక్ ప్రధాని మోదీకి 8-10 రాఖీలు కట్టడానికి రెడీ అయ్యారు. నేను మార్కెట్ నుండి రాఖీని కొనుగోలు చేయనని, ప్రతి సంవత్సరం రక్షాబంధన్
-
Andhra Pradesh: మాజీ సీఎం ఎన్టీఆర్ ఆశయం, ఆగస్టు 15 నుంచి ప్రజల వద్దకు పాలన
1982లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు, వాటికి పరిష్కారాలను కనుగొనడానికి దార్శనికత కలిగిన మాజీ సీఎం ఎన్టీ రామారావు ప
-
Ghost In Assembly: అసెంబ్లీలో దెయ్యం, వణికిపోతున్న ఎమ్మెల్యేలు
బీజేపీ ఎమ్మెల్యే అమృత్లాల్ మీనా ఆకస్మిక మరణం రాష్ట్ర ఎమ్మెల్యేలందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో అసెంబ్లీలో 'దెయ్యం' ఉండనే పుకార్లు వారి భయాన్ని మరింత పెంచా
-
Manish Sisodia Padayatra: మనీష్ సిసోడియా పాదయాత్ర, ఆగస్టు 14న ప్రారంభం
ఈరోజు సోమవారం పార్టీ ఎమ్మెల్యేలు, మంగళవారం పార్టీ కౌన్సిలర్లతో మనీష్ సిసోడియా సమావేశం కానున్నారు. ఆగస్టు 14న ఢిల్లీ ప్రజలతో మమేకమయ్యేందుకు పాదయాత్ర ప్రారంభించనున్నా
-
-
Iraq: ఇరాక్లో 10 మంది ఐఎస్ ఉగ్రవాదులు అరెస్టు
ఇరాక్లో 10 మంది ఐఎస్ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. గతంలో ఐఎస్ గ్రూపులో సీనియర్ అధికారిగా పనిచేసిన అబూ సఫియా అల్-ఇరాకీని అరెస్టు చేశారు.
-
Bihar: బాబా సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట; ఏడుగురు మృతి
బీహార్లోని జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్లో ఉన్న బాబా సిద్ధనాథ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మరణించగా, తొమ్మిది మంది గాయపడ్డారు. మ
-
100 Variety Foods: క్రేజీ అత్త , అల్లుడి కోసం 100 రకాల వంటకాలు
ఆషాడం ముగిసిన తర్వాత మొదటిసారి ఇంటికి వస్తున్న అల్లుడికి ఓ అత్త వంటకాలతో ఆశ్చర్యపరిచింది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా కిరాలం మండలం తామరాడ గ్రామంలో ఓ అత్తగ తన అ