Vamsi Chowdary Korata
వంశీ కొరట HashtagU తెలుగులో అడ్మిన్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ఆధ్యాత్మిక, తిరుమల అప్డేట్స్, ఆస్ట్రాలజీ రంగాలకు సంబంధించిన వార్తలను, కథనాలను, స్పెషల్ స్టోరీలు, విలువైన సమాచారాన్ని, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
Telangana: తెలంగాణలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చట్టం రావాలి: ఓవైసీ
యూపీఏ హయాంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ మతకల్లోలాల నివారణకు ఓ చట్టం తీసుకొచ్చారు. అయితే ఆ చట్టాన్ని తెలంగాణలోను అమలుపర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్
-
PM Modi: వారణాసిలోని క్రికెట్ స్టేడియంలో ప్రధాని మోదీ ఆకస్మిక తనిఖీ
ప్రధాని నరేంద్ర మోదీ.. సిగ్రాలో నిర్మాణంలో ఉన్న స్టేడియం, క్రీడా ప్రాంగణాన్ని ఆకస్మికంగా సందర్శించారు. మంగళవారం రాత్రి వారణాసిaలో జరుగుతున్న పనులను పరిశీలించారు
-
Saudi Arabia: హీట్ స్ట్రోక్ కారణంగా 41 మంది హజ్ యాత్రికులు మృతి
సౌదీ అరేబియాలో వేసవి తాపం విపరీతంగా కనిపిస్తుంది. అక్కడ వేడికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. హజ్ తీర్థయాత్రలో ఉన్న జోర్డాన్ యాత్రికులు హీట్ స్ట్రోక్ కారణంగా 41 మంది
-
-
-
Bomb Threat: దేశంలోని 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు బాంబు బెదిరింపుల పరంపర ఆగడం లేదు. ఈ క్రమంలో ఈరోజు మంగళవారం దేశంలోని 41 విమానాశ్రయాలకు బాంబు పేలుళ్ల బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరిం
-
T20 World Cup: సూపర్-8లో సూర్య డౌటేనా..?
టి20 ప్రపంచకప్ లీగ్ దశలో టీమ్ ఇండియా అదరగొట్టింది. వరుస విజయాలతో ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చింది. జూన్ 20 నుండి రోహిత్ సేన సూపర్-8లోకి అడుగుపెట్టబోతుంది. సూపర్-8లో భాగం
-
IPL 2025: రోహిత్ కోసం వేచి చూస్తున్న ఆ మూడు ఫ్రాంచైజీలు
వచ్చే ఐపీఎల్ సీజన్లో హిట్ మ్యాన్ మరో జట్టుకి ప్రాతినిధ్యం వహించబోతున్నట్లు తెలుస్తుంది. సమాచారం ప్రకారం రోహిత్ కోసం మూడు జట్లు రెడీగా ఉన్నాయట. గత ఐపీఎల్ లో కోల్కతా న
-
GHMC Scam: జీహెచ్ఎంసీలో సరికొత్త కుంభకోణం
పారిశుధ్య కార్మికులు విధుల్లో లేనప్పటికీ, అధికారులు బయోమెట్రిక్ విధానంలో వారి హాజరును నమోదు చేస్తున్నారని, దీంతో గైర్హాజరైన కార్మికులకు జీతాలు తీసుకుంటున్నారు.
-
-
Road Accident: ఐదుగురు మహిళ రైతులను పొట్టన పెట్టుకున్న లారీ
షోలాపూర్లోని కరాడ్-పంధర్పూర్ హైవేపై వేగంగా వచ్చిన ట్రక్కు వారిపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు మహిళా రైతులు నేలకూలగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపార
-
Chandrababu – Pawan Kalyan: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఈ రోజు జూన్ 18న రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. స
-
Jio Down: దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో డౌన్
భారతదేశంలోని అగ్రశ్రేణి టెలికాం ఆపరేటర్లలో ఒకటిగా పరిగణించబడుతున్న జియో మంగళవారం అంతరాయాన్ని ఎదుర్కొంది. దీంతో వేలాది మంది వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. కాల్స్
