-
Cloudburst: జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక వరదలు.. 65 మంది మృతి, 200 మంది గల్లంతు?
ఈ విషాద ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఈ మధ్యాహ్నం ఆయన కిస్త్వార్ బయలుదేరి రేపు తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ జరిగిన ప్రాంతాలను స్వయంగా
-
Neeraj Chopra: డైమండ్ లీగ్ 2025లో నీరజ్ చోప్రా ఎందుకు పాల్గొనడం లేదు?
ప్రస్తుతం డైమండ్ లీగ్ 2025 పాయింట్ల పట్టికలో నీరజ్ చోప్రా 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఒకవేళ అతను పోలండ్ ఈవెంట్లో పాల్గొనకపోతే టాప్-4 జాబితా నుంచి బయటకు వెళ్లే అ
-
TTD: భక్తుల భద్రతే లక్ష్యంగా టీటీడీ కీలక నిర్ణయం!
గరుడ సేవకు భక్తులు విశేషంగా తరలివస్తారని, అందుకు తగ్గట్లు భద్రతా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.
-
-
-
Team India: ఆసియా కప్ 2025.. ఈనెల 19న టీమిండియా జట్టు ప్రకటన!
గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి రావడం దాదాపు ఖాయం. అలాగే శుభ్మన్ గిల్ కూడా టీ-20 జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
-
Telangana Jagruti: ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం.. తక్షణమే అమల్లోకి!
ఈ నియామకాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నూతన నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయి.
-
Kishtwar Cloudburst: జమ్మూ కశ్మీర్లో పెను విషాదం నింపిన క్లౌడ్ బరస్ట్.. 46 మంది మృతి!
ఈ విషాదంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
-
Sanju Samson: సంజూ శాంసన్ సీఎస్కే జట్టులోకి వెళ్లటం కష్టమేనా?
యాజమాన్యంతో శాంసన్ వైరం వెనుక ప్రధాన కారణాలలో ఒకటి మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ను RR విడుదల చేయాలని తీసుకున్న నిర్ణయం అని కూడా నివేదిక వెల్లడించింది.
-
-
Heavy Rain: ఏపీ, తెలంగాణకు మరో మూడు రోజులపాటు భారీ వర్ష సూచన!
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను అప్రమత్తం చేసి, తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో అధికారులు, ఉద్యోగుల సెలవులను ర
-
NTR-Nagarjuna: వార్ 2లో ఎన్టీఆర్, కూలీలో నాగార్జున.. తమను తామే తగ్గించుకున్నారా?
ఈ హీరోలు ఇతర భాషా చిత్రాలలో నటించడం వల్ల ఆయా చిత్రాలలో హృతిక్ రోషన్, రజనీకాంత్ల డామినేషన్ ఎక్కువగా ఉందనే విమర్శలు వస్తున్నాయి.
-
UPI Transactions: ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు మరో బిగ్ షాక్?!
భారతదేశంలో UPI అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ చెల్లింపు పద్ధతిగా మారింది. ఇది ప్రతి నెలా సుమారు 20 బిలియన్ లావాదేవీలను ప్రాసెస్ చేస్తుంది.