-
Team India Defeat: టీమిండియా ఓటమికి ఈ ఆటగాళ్లే కారణమా..?
ఈ సిరీస్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ పనిచేసినా సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. రోహిత్ శర్మ 3 వన్డేల్లో మొత్తం 157 పరుగులు చేశాడు.
-
Garlic Benefits: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ఈ డేంజర్ సమస్యలన్నీ దూరమే..!
వెల్లుల్లిలో డయల్ డైసల్ఫైడ్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఖాళీ కడుపుతో వెల్లుల్లి త
-
Slippers At Home: ఇంట్లో కూడా చెప్పులు ధరిస్తున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే..!
కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇంటి లోపల పేరుకుపోయిన మురికిలో మూడింట ఒక వంతు బయట నుండి వస్తుంది. ఇందులో ఎక్కువ భాగం మన చెప్పుల ద్వారా వస్తుంది.
-
-
-
Bangladesh: బంగ్లాదేశ్లో రేపే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు.. ప్రధాని ఎవరంటే..?
బంగ్లాలో ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో షేక్ హసీనా తన పదవికి రాజీనామా
-
CM Revanth: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో ముఖ్యమంత్రి రేవంత్ బృందం భేటీ!
ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ముఖ
-
Vinesh Phogat: అనర్హత వేటు.. తొలిసారి స్పందించిన వినేశ్ ఫొగట్
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) ప్రెసిడెంట్ PT ఉష, డాక్టర్ దిన్షా పార్దివాలా తర్వాత ఆమె కోచ్ వినేష్ ఆసుపత్రికి చేరుకున్నారు. మహిళా జాతీయ కోచ్లు వీరేంద్ర దహియా, మంజీత్ ర
-
Minister Seethakka: మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి సీతక్క కౌంటర్..!
ప్రభుత్వం కంటిన్యూయస్ ప్రాసెస్ అయినా ఆరు నెలలో ఏడాదో బిల్లులు పెండింగ్ పెడుతారు. కానీ ఐదేండ్లు బిల్లులను పెండింగ్ లో పెట్టడం ఏంటీ? అని ప్రశ్నించారు.
-
-
Raksha Bandhan 2024: రక్షా బంధన్ ఎప్పుడు..? ఏ సమయంలో రాఖీ కట్టాలంటే..?
పంచాంగం ప్రకారం.. ఈ సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి ఆగస్టు 19 సోమవారం తెల్లవారుజామున 03:04 నుండి ప్రారంభమవుతుంది.
-
ITR Refund: మీరు ఐటీఆర్ రీఫండ్ను చెక్ చేసుకోండిలా.. పద్ధతులు ఇవే..!
ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారుల ఖాతాకు రీఫండ్లను పంపడం ప్రారంభించిందని మనకు తెలిసిందే.
-
Key Advice To farmers: రైతులకు మంత్రి కీలక సూచన.. ఆ పంటలు వేయాలని పిలుపు..!
రైతులు తమ పొలాల్లో ఆయిల్ ఫాం, డ్రాగన్ ,పండ్ల తోటలు, కూరగాయలు తదితర పంటలకు అవకాశం ఇవ్వాలని ఆదాయం అధికంగా వస్తుందని అధికారులు రైతులకు సూచనలు చేశారు.
- Telugu News
- ⁄Author
- ⁄Gopi Gopi