-
YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు
ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించడంపై జగన్ సందేహాలు వ్యక్తం చేశారు. ఇది లాభాలు ఆశించి పనిచేసే ప్రైవేటు కంపెనీలకు ప్రజల సొమ్ము దోచిపెట్టడానికేనని ఆరోపి
-
Ross Taylor: స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ వెనక్కి!
ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫైయర్స్లో సమోవా పురుషుల జట్టు అక్టోబర్ 8 నుంచి 17 వరకు ఆడనుంది. ఈ టోర్నమెంట్ నుంచి మూడు జట్లు ప్రధాన ప్రపంచకప్కు అర్హత సాధిస్తాయి.
-
Bathukamma: ఈనెల 21 నుంచి బతుకమ్మ సంబరాలు.. ఏ రోజు ఏ బతుకమ్మ?
ఈ పండుగ తెలంగాణ సంస్కృతి, ప్రకృతి ఆరాధన, ఆడపడుచుల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ తొమ్మిది రోజులు తెలంగాణ పల్లెలు, పట్టణాలు పండుగ శోభతో కళకళలాడతాయి.
-
-
-
Team India New Sponsor: బీసీసీఐకి కొత్త స్పాన్సర్.. రేసులో ప్రముఖ కార్ల సంస్థ!
ఆన్లైన్ గేమింగ్పై ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలు, పన్ను విధానాలు ఈ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా డ్రీమ్ 11 వంటి పెద్ద సంస్థలకు ఇది భారీగా ఆర్థిక నష్
-
Hardik Pandya: ఆసియా కప్కు ముందు సరికొత్త లుక్లో హార్దిక్ పాండ్యా!
ఆసియా కప్లో హార్దిక్కు ఒక ప్రత్యేక రికార్డు సాధించే అవకాశం కూడా ఉంది. టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో 100 సిక్స్లు పూర్తి చేయడానికి ఆయనకు కేవలం 5 సిక్స్లు మాత్రమే అవసరం.
-
Hyderabad: గ్రేటర్లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!
గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలు నిబంధనలను పాటించాలని, అధికారుల సూచనలకు సహకరించాలని కమిషనర్ కర్ణన్ విజ్ఞప్తి చేశారు.
-
Cable Bridge: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జి!
ఈ ఐకానిక్ వంతెన దాదాపు 5 కిలోమీటర్ల పొడవుతో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జి అమరావతిలోని రాయపూడి ప్రాంతాన్ని కృష్ణా నదికి అవతల ఉన్న ఎన్హెచ్-65పై ఉన్న ఎన్ట
-
-
Harish Rao: లండన్లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు!
హరీష్ రావు మాట్లాడుతూ.. 2012-13లో మొదటిసారి లండన్ వచ్చినప్పుడు అనిల్ కుర్మాచలం మొదటి ఎన్నారై సమావేశాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేసుకున్నారు. ఎ
-
IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!
ప్రభుత్వం జీఎస్టీలో చేసిన సంస్కరణల వల్ల అంతర్జాతీయ మ్యాచ్ల టికెట్లు చౌకగా మారాయి. ఇంతకుముందు అంతర్జాతీయ మ్యాచ్ల టికెట్లపై 28 శాతం జీఎస్టీ ఉండేది.
-
New GST: జీఎస్టీలో కీలక మార్పులు.. రూ. 48,000 కోట్లు నష్టం?!
ప్రభుత్వ అంచనాల ప్రకారం 2023-24 నాటి వినియోగ నమూనాల ఆధారంగా ఈ మార్పుల వల్ల ఏటా సుమారు రూ. 48,000 కోట్ల ఆదాయ నష్టం సంభవించవచ్చు. ఈ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాల్సి రావచ్చని