-
PM Modi Visit Ukraine: రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం.. బరిలోకి దిగనున్న ప్రధాని మోదీ..?
ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన ఆగస్టు 24న జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఉక్రెయిన్లో ఆగస్టు 24న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు.
-
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్.. ఏందులో పతకాలు సాధించగలం..?
మహిళల 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో మహిళా షూటర్ మను భాకర్ అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్కు చేరుకుంది. మను పతకం గెలుచుకునే ప్రధాన పోటీదారుల్లో ఒకరిగా నిలిచింది.
-
Telangana Governor: తెలంగాణ కొత్త గవర్నర్గా జిష్ణు దేవ్ వర్మ..!
తెలంగాణ గవర్నర్గా జిష్ణు దేవ్వర్మను భారత రాష్ట్రపతి శనివారం నియమించారు. జార్ఖండ్తో పాటు తెలంగాణకు అదనపు బాధ్యతలు నిర్వహించిన సీపీ రాధాకృష్ణన్ను మహారాష్ట్ర గవర
-
-
-
Breast Cancer: మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో.. లేదో? నిమిషంలో తెలుసుకోవచ్చు.. ఎలాగంటే..?
బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం రాబోతోంది. నిజానిక మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో లేదో కేవలం 1 నిమిషంలో చెప్పే బ్రా తయారు చేస్తున్న
-
Unlimited Data: జియో వినియోగదారులకు గుడ్ న్యూస్.. కేవలం రూ. 240తో అన్ లిమిటెడ్ డేటా..!
ఒకేసారి మూడు కంపెనీలు టారిఫ్ పెంచడంతో సామాన్యులపై భారం పడుతుంది. దీనితో పాటు కంపెనీ ఇప్పటికే ఉన్న ప్లాన్ల ప్రయోజనాలను కూడా మార్చాయి.
-
Suryakumar Yadav: రికార్డు సృష్టించిన సూర్యకుమార్.. ఏకంగా కోహ్లీ రికార్డుకే చెక్..!
శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ బ్యాట్స్మెన్గానే కాకుండా కెప్టెన్గా కూడా నిరూపించుకున్నాడు.
-
Expensive Flight Ticket: ప్రపంచంలో అత్యంత ఖరీదైన విమానం టికెట్ ఇదే.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..!
మీరు బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్నట్లయితే.. మీరు అత్యధిక టిక్కెట్తో ప్రయాణిస్తున్నారని లేదా మీ ప్రయాణం అత్యంత ఖరీదైనదని మీరు అనుకుంటే పొరబడినట్లే.
-
-
Electric Two Wheeler: టూవీలర్స్ యజమానులకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహనాల స్కీం విషయంలో కీలక నిర్ణయం!
వాస్తవానికి 2024 బడ్జెట్ తర్వాత ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ కింద ఇచ్చే సబ్సిడీని రూ.500 కోట్ల నుంచి రూ.778 కోట్లకు కేంద్ర ప్రభుత్వం పెంచింది.
-
RBI Penalty: మూడు ఫైనాన్స్ కంపెనీలపై చర్యలు తీసుకున్న ఆర్బీఐ.. కారణమిదే..?
ఈ చర్యలకు సంబంధించి ఆర్బీఐ శుక్రవారం వేర్వేరు ఉత్తర్వుల్లో సమాచారం ఇచ్చింది. ఆర్బీఐ ఆదేశాల మేరకు ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్పై రూ.87.50 లక్షలకు పైగా జరిమానా విధించారు.
-
Voice And SMS Packs: మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. పెరిగిన టారిఫ్ల నుంచి ఉపశమనం..!
నేటికీ స్మార్ట్ఫోన్లను ఉపయోగించని మొబైల్ వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రాథమిక ఫోన్లను ఉపయోగించే వినియోగదారులు OTT సేవలను ఉపయోగించరు. వారికి డేటా అవసరం లే