-
South Africa vs India: హార్దిక్ పాండ్యాకు పోటీగా మరో ఆల్ రౌండర్.. సౌతాఫ్రికాపై అరంగేట్రం?
దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్కి టీమ్ఇండియా జట్టులో రమణదీప్ సింగ్ కూడా ఎంపికయ్యాడు. రమణదీప్ సింగ్ ఎమర్జింగ్ ఆసియా కప్ 2024లో టీమ్ ఇండియాలో భాగంగా ఉన్నాడు
-
PhonePe Launches NPS Payment: ఇప్పుడు ఫోన్ పే ద్వారా కూడా ఈ పథకంలో పెట్టుబడి.. పూర్తి ప్రాసెస్ ఇదే!
మీరు పదవీ విరమణ తర్వాత రూ. 1 లక్ష పొందాలనుకుంటే మీరు ప్రతి నెలా రూ.10350 పెట్టుబడి పెట్టాలి. ఇందులో పెట్టుబడి కాలపరిమితి 35 ఏళ్లుగా ఉంటుంది. NPSలో పెట్టుబడి పెట్టడానికి మీరు మీ
-
Volkswagen Taigun Discounts: కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఈ మోడల్పై రూ. 2.80 లక్షల తగ్గింపు!
ఆటోకార్ ఇండియా ప్రకారం.. ఈ నెల (నవంబర్, 2024) ఫోక్స్వ్యాగన్ టైగన్పై రూ. 2.80 లక్షల పూర్తి తగ్గింపు ఇవ్వబడుతోంది. ఈ తగ్గింపు MY 2023 వోక్స్వ్యాగన్ టైగన్లో అందుబాటులో ఉంది.
-
-
-
Jharkhand BJP: పార్టీ నుంచి 30 మందిని బహిష్కరించిన బీజేపీ.. ఇదే కారణం!
మరోవైపు కాంగ్రెస్ కూడా ముగ్గురు పార్టీ నేతలను బహిష్కరించింది. వీరిలో లతేహార్ నుంచి మునేశ్వర్ ఓరాన్, దేవేంద్ర సింగ్, గోమియా స్థానం నుంచి ఇస్రాఫిల్ అన్సారీలు పార్టీకి
-
IPL Auction: ఐపీఎల్ వేలంలోకి 42 ఏళ్ల ఆటగాడు.. ఎవరా స్టార్ ప్లేయర్?
ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఈసారి మెగా వేలానికి రిజిస్టర్ చేసుకున్నాడు. 42 ఏళ్ల వయస్సులో జేమ్స్ అండర్సన్ ఫ్రాంచైజీ క్రికెట్ ఆడాలని తన కోరికను వ్యక్తం చ
-
Wedding Season: వామ్మో.. 18 రోజుల్లో రూ. 6 లక్షల కోట్ల వ్యాపారం, దేనిపై ఎంత ఖర్చు అంటే?
వినియోగదారుల షాపింగ్ ప్రవర్తనలో మార్పు కనిపించిందని CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. ఇప్పుడు ప్రజలు విదేశీ వస్తువులకు బదులుగా భారతీయ ఉత్పత్తులపై ఆసక్త
-
Test Captain Rishabh Pant: రిషబ్ పంత్కు కెప్టెన్సీ బాధ్యతలు.. టీమిండియా మాజీ ఆటగాడు కీలక వ్యాఖ్యలు
ఆస్ట్రేలియా టూర్కు బుమ్రా వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతని స్థానంలో రిషబ్ పంత్కి కెప్టెన్సీ ఇవ్వటం వివాదానికి దారి తీయొచ్చు.
-
-
Amla Navami 2024: అక్షయ నవమి ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి?
ఉసిరి నవమికి సంబంధించిన ఈ అద్భుత పరిహారాలు చేయడం ద్వారా డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోయి ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది.
-
YS Vijayamma: జగన్ నా కొడుకు కాకుండా పోతాడా..? విజయమ్మ సంచలన వీడియో
సోషల్ మీడియాలో తనపై తన కొడుకు హత్య ప్రయత్నం చేశాడని ప్రచారంపై ఆందోళన వ్యక్తం చేశారు విజయమ్మ. పాత వీడియో బయటకు తీసి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం సరైన విధానం కాదని అన్న
-
IPL 2025 Auction Venue: ఐపీఎల్ మెగా వేలం వేదిక మార్పు.. వేలంలోకి 16 దేశాలకు చెందిన ఆటగాళ్లు!
ఈసారి వేలంలో 409 మంది విదేశీ ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈసారి 16 దేశాలకు చెందిన ఆటగాళ్లు తమ పేర్లను అందించారు.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand