-
Deputy Cm Bhatti: ‘నాగోబా జాతర’ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి
నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత. ఈ అమావాస్యరోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) పురివిప్పి నాట్
-
Virat Kohli Fans: విరాట్ కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఎందుకంటే?
ఎందుకంటే ఆన్లైన్లో ప్రసారం చేయబడే లిస్ట్లో ఢిల్లీ వర్సెస్ రైల్వేస్ మధ్య మ్యాచ్ చేర్చబడలేదు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రసారం కోసం ప్రతి రౌండ్
-
Gold Prices: బడ్జెట్ తర్వాత బంగారం ధరలు పెరగనున్నాయా?
2025 బడ్జెట్లో దిగుమతి సుంకాల పెరుగుదల ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని, స్మగ్లింగ్లో పెరుగుదల, దేశీయంగా బంగారం ధరలు పెరగడం, పరిశ్రమను దెబ్బతీయవచ్చని WGCలో భారతదేశ ప్ర
-
-
-
Kuldeep Yadav: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు గుడ్ న్యూస్!
కుల్దీప్ చివరిసారిగా బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్తో ఆడాడు. ఇందులో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ మధ్యలో కుల్దీప్ ఎన్సిఎక
-
Case Against CM Revanth: సీఎం రేవంత్పై కేసు నమోదు చేసేందుకు సిద్ధమైన బీఆర్ఎస్!
ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో అసలు మద్దాయిగా సీఎం రేవంత్ రెడ్డిని పెట్టాలని బీఆర్ఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనుంది.
-
Red Light Therapy: రెడ్ లైట్ థెరపీ అంటే ఏమిటి? ఈ చికిత్స దేనికి ఉపయోగిస్తారు?
అంటే రెడ్ లైట్ థెరపీ వల్ల వయసు పెరిగే కొద్దీ చర్మంలో కనిపించే లోపాలను సరిచేస్తుంది. ఇది చర్మం కింద వాపును నివారిస్తుంది. కొత్త కణాలు పునరుత్పత్తికి సహాయపడుతుంది.
-
PR Sreejesh: నా దేశం నాకు ఎక్కువే ఇచ్చింది: పీఆర్ శ్రీజేష్
శ్రీజేష్ ఇంకా మాట్లాడుతూ.. ఆట నుండి రిటైర్ అయిన తర్వాత ఈ అవార్డును అందుకోవడం గత 20 ఏళ్లలో నేను భారత హాకీ కోసం చేసిన దానికి దేశం నన్ను గౌరవిస్తున్నట్లు భావిస్తున్నాను.
-
-
Jannik Sinner: ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విజేతగా సిన్నర్!
సిన్నర్ మొదటి మ్యాచ్లో 7(7)-6(2),7(7)-6(5), 6-1 తేడాతో గెలిచాడు. 2 మ్యాచ్లు టై బ్రేకర్కు చేరుకున్నాయి. ఆ తర్వాత అతను రౌండ్-2 మ్యాచ్లో 4-6, 6-4, 6-1, 6-3 తేడాతో గెలిచాడు.
-
PM Modi Visit Mahakumbh: ఫిబ్రవరి 5నే ప్రధాని మోదీ కుంభస్నానం ఎందుకు?
పంచాంగం ప్రకారం.. మాఘమాసంలో గుప్త నవరాత్రి కాలంలో మాఘ అష్టమి వస్తుంది. ఈ కాలంలో సంగంలో తపస్సు, దానధర్మాలు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి.
-
ICC Emerging Cricketer: 2024లో ఐసీసీ మెచ్చిన ఆటగాడు ఎవరో తెలుసా?
శ్రీలంక తరఫున మెండిస్ 10 టెస్టు మ్యాచ్ల్లో 74 సగటుతో 1110 పరుగులు చేశాడు. ఈ సమయంలో ఈ ఆటగాడు 5 సెంచరీలు కాకుండా అతని పేరు మీద 4 అర్ధ సెంచరీలు సాధించాడు.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand