-
Top Maoist Leader: మావోయిస్టు అగ్రనేత మరొకరు మృతి!
బుధవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య కంకర్, రాజనందగాం ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో విజయ్ రెడ్డి మృతి చెందినట్లు భద్రతా బలగాలు అధికారికంగా ప్ర
-
Maruti Hybrid Car: మారుతి సుజుకి నుంచి హైబ్రిడ్ మోడల్ కారు.. ధర ఎంతంటే?
ఫ్రాంక్స్ హైబ్రిడ్ ప్రారంభ ధర సుమారుగా రూ. 10 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. టాప్ వేరియంట్ ధర రూ. 15 లక్షల వరకు చేరవచ్చు.
-
Asia Cup 2025: ఆసియా కప్ 2025.. శుభమన్ గిల్కు జట్టులో అవకాశం దక్కుతుందా?
ఒకవేళ గిల్ను నాలుగో స్థానంలో ఆడించాలని సెలెక్టర్లు భావించినా.. అక్కడ కూడా సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ లాంటి అగ్రశ్రేణి బ్యాట్స్మెన్లు ఉన్నారు.
-
-
-
Sports Governance Bill: రాష్ట్రపతి వద్దకు జాతీయ క్రీడా పరిపాలన బిల్లు.. బీసీసీఐపై ప్రభావం ఎంత?
ఈ బిల్లు భారతదేశం 2036 ఒలింపిక్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వాలన్న లక్ష్యాన్ని బలపరచడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, ఇతర అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడింది.
-
Visas: ఇకపై ఒక్క రోజులోనే వీసా జారీ!
ఇప్పటివరకు సుమారు 50 లక్షల ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డులు జారీ చేయడంతోపాటు OCI పోర్టల్ను పునరుద్ధరించి మరింత సులభమైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
-
Sushil Kumar: ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
ఢిల్లీ హైకోర్టు గతంలో సుశీల్ కుమార్కు బెయిల్ మంజూరు చేసింది. అయితే సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో అతను తిరిగి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
-
Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి: సీఎం చంద్రబాబు
మరోవైపు భారీవర్షం కారణంగా కొండవీటి వాగు, పాల వాగులకు వస్తున్న నీటిని కృష్ణా నదిలోకి నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తి పోస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించా
-
-
Rohit Sharma: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. రోహిత్ శర్మకి ప్రమోషన్!
ప్రస్తుతానికి వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత యువ సంచలనం శుభ్మన్ గిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో తొలి మూడు స్థానాల్లో ఇద్దరు భారతీయులు ఉండటం విశేషం.
-
Manchu Lakshmi: బెట్టింగ్ యాప్ కేసు.. రేపు విచారణకు మంచు లక్ష్మి!
ఈ ప్రమోషన్ల ద్వారా వారికి అక్రమంగా డబ్బులు అందాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు మంచు లక్ష్మిని ప్రశ్నించనున్నారు.
-
India-China: అమెరికాకు చైనాతో చెక్ పెట్టనున్న భారత్!
జూన్ 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత, భారత్-చైనా సరిహద్దులో సైనిక బలగాల సంఖ్య పెరిగింది. అనేక రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ పలు సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు.

- Telugu News
- ⁄Author
- ⁄Gopi Gopi