-
Andre Russell: క్రికెట్కు గుడ్ బై చెప్పిన ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్.. కారణం ఇదేనా?
రస్సెల్ 2019 నుండి వెస్టిండీస్ కోసం కేవలం టీ20I మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అతను వెస్టిండీస్ కోసం 84 టీ20I మ్యాచ్లు ఆడాడు. వీటిలో 22.00 సగటు, 163.08 స్ట్రైక్ రేట్తో 1,078 పరుగులు సాధించాడు.
-
Old Trafford: ఓల్డ్ ట్రాఫోర్డ్లో టీమిండియా రికార్డు ఇదే.. 9 టెస్ట్లు ఆడితే ఎన్ని గెలిచిందో తెలుసా?
లార్డ్స్ మైదానంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లండ్ చేతిలో 22 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. రవీంద్ర జడేజా.. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్లతో కలిసి
-
Jeep Compass: భారత మార్కెట్లోకి కొత్త కారులు.. కొన్ని రోజులే ఛాన్స్!
జీప్ మెరిడియన్ ట్రైల్ ఎడిషన్లో కొన్ని ప్రత్యేక ఫీచర్స్ కనిపిస్తాయి. ఈ ఎడిషన్లో గ్లాస్-బ్లాక్ రూఫ్ ఉంది. ఇది వాహనానికి ప్రీమియం లుక్ను అందిస్తుంది. అదనంగా ఈ వాహనంలో
-
-
-
Helmet Damage Hair: హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందా?
హెల్మెట్ ధరించడం కూడా చాలా ముఖ్యం. కానీ జుట్టు సంరక్షణ కూడా అంతే ముఖ్యం. మీరు ఈ చిట్కాలను అనుసరిస్తే హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలే సమస్యను చాలా వరకు నివారించవచ్చు.
-
AB Venkateswara Rao: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఉపశమనం!
వెంకటేశ్వర రావుపై అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) దాఖలు చేసిన కేసు, ఐపీసీ సెక్షన్లు 120-బి (క్రిమినల్ కుట్ర), 420 (మోసం), 409 (క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్)తో పాటు అవినీతి నిరోధక చట్
-
England: ఇంగ్లాండ్ టీమ్కు భారీ షాక్.. 10 శాతం ఫైన్తో పాటు డబ్ల్యూటీసీలో రెండు పాయింట్లు కట్!
ఈ కోత తర్వాత ఇంగ్లండ్ WTC పాయింట్లు 24 నుండి 22కి (మొత్తం 36 పాయింట్లలో) తగ్గాయి. దీంతో వారి పాయింట్ శాతం (PCT) 66.67% నుండి 61.11%కి తగ్గింది. ఫలితంగా శ్రీలంక (66.67% PCT) ఇంగ్లండ్ను అధిగమించి ర
-
Nimisha Priya: నిమిషా ప్రియా కేసులో బిగ్ ట్విస్ట్.. మరణశిక్ష తప్పేలా లేదు, ఎందుకంటే?
నిమిషా ప్రియాకు బుధవారం (16 మే 2025) మరణశిక్ష జరగాల్సి ఉండగా సుదీర్ఘ చర్చల తర్వాత ఈ శిక్షను తాత్కాలికంగా నిలిపివేశారు.
-
-
ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. టాప్ బ్యాట్స్మెన్ ఎవరో తెలుసా?
నంబర్-1 టెస్ట్ బౌలర్గా టీమిండియా బౌలర్ బుమ్రా నిలిచాడు. అతని ఖాతాలో 901 పాయింట్లు ఉన్నాయి. బుమ్రా లార్డ్స్లో ఏడు వికెట్లు పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్లో ఐదు వికెట్
-
500 Notes: ఏటీఏంలో రూ. 500 నోట్లు బంద్.. నిజమేనా?
రిజర్వ్ బ్యాంక్ ఇటీవల నిబంధనలలో మార్పులు చేస్తూ.. సెప్టెంబర్ 30, 2025 నాటికి ATMలలో 75 శాతం నోట్లు 100-200 రూపాయల నోట్లుగా ఉండాలని ఆదేశించింది.
-
Olympics 2028: ఒలింపిక్స్లో క్రికెట్ షెడ్యూల్ విడుదల.. 18 రోజులపాటు ఫ్యాన్స్కు పండగే, కానీ!
కొత్త షెడ్యూల్ ప్రకారం.. రోజుకు రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ ఉదయం 7 గంటలకు జరగనుంది. రెండవ మ్యాచ్ రాత్రి 9:30 గంటలకు ఆడనున్నారు. ఒక మ్యాచ్ ఉదయం, మరొకటి ర
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand