-
Kohli- Rohit: ఆసియా కప్ 2025లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడనున్నారా?!
ఆసియా కప్ మొదటిసారిగా 1984లో జరిగింది. అప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 16 సార్లు టోర్నమెంట్లను నిర్వహించారు. భారత్ అత్యధిక సార్లు ఆసియా కప్ టైటిల్ను గెలుచుకుంది.
-
Jackfruit: పనస పండు తింటున్నారా? అయితే డ్రైవర్లకు అలర్ట్!
పనసలో ఫైటోన్యూట్రియెంట్స్, ఐసోఫ్లేవిన్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడి వివిధ రకాల క్యాన్సర్లను నివారించడంలో స
-
Asia Cup: ఆసియా కప్ చరిత్ర ఇదే.. 1984లో ప్రారంభం!
ఆసియా కప్ మొదటిసారి 1984లో కేవలం భారత్, పాకిస్తాన్, శ్రీలంక జట్లతో మాత్రమే జరిగింది. ఆ తర్వాత క్రమంగా ఇతర జట్లు కూడా ఈ టోర్నమెంట్లో చేరాయి.
-
-
-
Ola S1 Sales: ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ వద్దంటున్న కస్టమర్లు.. ఎందుకంటే?
TVS iQube విక్రయాలలో కొంత క్షీణత ఎప్పటికప్పుడు కనిపిస్తున్నప్పటికీ అది పెద్దగా ఆందోళన కలిగించేది కాదు. iQube ఎక్స్-షోరూమ్ ధర రూ. 95,000 నుండి (దాని 2.2 kWh బ్యాటరీ ప్యాక్కు సంబంధించి) ప
-
England vs India: మాంచెస్టర్ టెస్ట్.. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఆలౌట్, పంత్ హాఫ్ సెంచరీ!
నిన్న (బుధవారం) 37 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయిన పంత్.. కుంటుకుంటూనే ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొని వారిపై ఆధిపత్యం చెలాయించాడు. అతను 75 బంతుల్లో 54 పరుగులు చేసి కీలకమైన అర
-
PM Vishwakarma Scheme: పీఎం విశ్వకర్మ పథకం అంటే ఏమిటి? ఈ స్కీమ్ కింద ఏపీలో 2.22 లక్షల మంది!
ఆంధ్రప్రదేశ్లోని అనేక శిక్షణ కేంద్రాలు వేలాది మందికి ప్రాథమిక నైపుణ్య శిక్షణను అందిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. శ్రీ టెక్నాలజీస్, ఎడుజాబ్స్ అకాడమీ, సింక్రోసర
-
Bengaluru Stampede: కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు.. ఆర్సీబీపై నిషేధం?!
ఈ ఘటనతో ఆర్సీబీకి సమస్యలు మరింత పెరుగుతున్నాయి. కమిషన్ నివేదికలో ఆర్సీబీని స్పష్టంగా దోషిగా పేర్కొనడంతో కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తర్వాత ఇప్పుడు అందరి దృష్టి బీస
-
-
CM Chandrababu: సింగపూర్కు సీఎం చంద్రబాబు పర్యటన.. ఆరు రోజులపాటు విదేశీ ట్రిప్!
ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు సింగపూర్లోని ప్రముఖ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు.
-
India Tour Of England: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. ఇంగ్లాండ్తో టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది!
ప్రస్తుతం భారత్- ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. నేడు మాంచెస్టర్లో నాల్గవ టెస్ట్ మ్యాచ్ కొనసాగుతోంది. ఈ సిరీస్లో ఇప్పటివరకు భారత్ 2-1తో వెనుకబడ
-
Amaravati: అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటులో QPIAI భాగస్వామ్యం!
ఈ కేంద్రాన్ని ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడే ఆవిష్కరణలకు, అలాగే విద్యార్థుల పరిశోధనలకు అనుకూలంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అన్నారు.