-
Shadnagar Fire Accident: షాద్నగర్లో భారీ పేలుడు..సీఎం రేవంత్, కేటీఆర్ దిగ్బ్రాంతి
సంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని ఓ పరిశ్రమలో భారీ పేలుడుసంభవించింది. ఈ విషాద ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు వ్యక్త
-
KCR: పార్టీని వీడినోళ్లు దొంగలు: కేసీఆర్
పార్టీని వీడిన నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు శుక్రవారం కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల పార్టీ కా
-
Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ నాలుక కోసిన వారికి రివార్డ్
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నాలుక కోసిన వారికి రివార్డ్ ప్రకటించారు మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే. లోక్సభలో ఒవైసీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా జై ప
-
-
-
Palla Srinivasa Rao: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ టీడీపీ కొత్త బాస్ పల్లా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ పార్
-
CM Chandrababu: పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల
పోలవరంలో గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వాస్తవ పరిస్థితులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శ్వేతపత్రాలు విడుద
-
AP DSC 2024: ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ముహుర్తం ఖరారు
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది . గత ప్రభుత్వం చేసిన తప్పిదాల ఫలితంగా ప్రభుత్వం రెండు విధాలుగా నోటి
-
World Kamma Mahasabha: ప్రపంచ కమ్మ మహాసభలో చంద్రబాబు, రేవంత్
ప్రపంచ కమ్మ మహాసభకు హైదరాబాద్ కు వేదిక కానుంది. వచ్చే నెలలో హైదరాబాద్లో జరగనున్న తొలి ప్రపంచ కమ్మ మహాసభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ము
-
-
Drunk Teacher: మద్యం మత్తులో ఉపాధ్యాయుడు.. బయటకు లాక్కెళ్లిన పేరెంట్స్
మద్యం మత్తులో ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థులను ఉద్దేశించి అసభ్య పదజాలంతో మాట్లాడి తీవ్ర ఆందోళనకు గురి చేశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఇల్లందుల
-
Hemant Soren Bail: మనీలాండరింగ్ కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్కు బెయిల్
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. సోరెన్ బెయిల్ పిటిషన్పై హైకోర
-
Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై ఇజ్రాయెల్ జెండా
తన ఇంటిపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇజ్రాయెల్ జెండాను పెట్టారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. గాజాలో యూదులు 40 వేల మందిని ఊచకోత కోశారని, 12 లక్షల మందిని నిరాశ