-
Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సును ఢీకొన్న టిప్పర్, 9 మంది మృతి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికుల బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. లారీ వేగానికి బస్సు ముందుపార్టు నుజ్జునుజ
-
Nepal Rains: నేపాల్ లో విషాదం: త్రిశూలి నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు
నేపాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాగా తాజాగా నేపాల్ లో కొండచరియలు విరిగి పడటంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో కొట
-
Lizard in Upma: తెలంగాణ మోడల్ స్కూల్లో ఉప్మాలో బల్లిపై కేంద్రం సీరియస్
తెలంగాణ మోడల్ స్కూల్లోని ఉప్మాలో బల్లి కనిపించిందని ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలకు సంబంధించి, భారత ప్రభుత్వ పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం పరిస్థితిని తీవ్రం
-
-
-
Hyderabad: నాంపల్లి రైల్వేస్టేషన్లో పోలీసులు కాల్పులు
నాంపల్లి రైల్వేస్టేషన్లో గురువారం అర్ధరాత్రి పోలీసులు కాల్పులు జరిపారు. అరెస్టు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో దొంగగా అనుమానిస్తున్న పోలీసులు జరిపిన కాల్పుల్లో వ
-
Monsoon Hair Care: వర్షాకాలంలో జట్టును కాపాడుకోవడం ఎలా?
ఆరోగ్యవంతమైన జుట్టును కాపాడుకోవడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు తినే ఆహారం మీ జుట్టు నాణ్యతను నిర్ణయిస్తుంది. గుడ్లు, వాల్నట్లు, పాల ఉత్పత్తులు మరియు తృ
-
Silk Sarees Caring: పట్టు చీరలను కాపాడుకోవడం ఎలా?
పట్టు చీరలను ఎప్పుడూ చల్లటి నీటితోనే ఉతకాలి. చీరను ఉతకడానికి ముందు కొన్ని నిమిషాలు చల్లటి నీటిలో నానబెట్టండి. వేడి నీరు రంగులు మసకబారడానికి కారణమవుతుంది. అందులోని సు
-
Jay Shah: 35 వయస్సులో ఐసీసీ రేసులో జైషా
బీసీసీఐ సెక్రటరీ జైశా వయస్సు కేవలం 35 సంవత్సరాలు మాత్రమే. ఐసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడేవారిలో బీసీసీఐ కార్యదర్శి జయ్ షా అగ్రస్థానంలో ఉన్నాడు. జైశా ఐసీసీ అధ్యక్షుడిగ
-
-
Kala Namak: కాలనామక వరికి పెరుగుతున్న క్రేజ్, 20 శాతం పెరిగిన విత్తనాల అమ్మకం
గత ఏడాది కంటే కాలనామక వరి విత్తనాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. రుచి, వాసన మరియు పోషక విలువలు ఉండటం ద్వారా రైతులు విత్తనాలను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. గతంలో
-
MP Purandeswari: రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ పనులు పరిశీలించిన పురందేశ్వరి
మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి.మోరంపూడి ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శక్తివంచన లేకుండా కృషి చేసిన ఘనత మురళీమ
-
Rythu Bharosa: రైతు భరోసా హామీకి కాంగ్రెస్ సిద్ధం: భట్టి విక్రమార్క
రైతు భరోసా హామీని నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం కలెక్టరేట్లో రైతు భరోసా పథకానికి సంబంధించిన ప్ర
- Telugu News
- ⁄Author
- ⁄Praveen Aluthuru