-
Team India Future: గంభీర్ వచ్చాడు..టీమిండియా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది?
టీమ్ ఇండియాకు గతంలో రాహుల్ ద్రవిడ్, గ్యారీ కిర్స్టన్, డంకన్ ఫ్లెచర్ వంటి ప్రశాంతమైన వ్యక్తులు కోచ్లుగా సేవలందించారు. ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్ కు వచ్చింది అం
-
Anant-Radhika Wedding: ముంబై టూ లండన్: అనంత్-రాధికల వివాహ సంబరాలు కంటిన్యూ
వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ,రాధిక మర్చంట్ల వివాహం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. వారం రోజుల్లో అంబానీ ఫ్యామిలీ లండన్ వెళ్లే అవకాశం ఉందని చెబ
-
IND vs ZIM 5th T20: 42 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం, 4-1తో సిరీస్ కైవసం
టీమిండియా 4-1తో సిరీస్ని కైవసం చేసుకుంది. టీమిండియా 5 వికెట్లకు 167 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే జట్టు 18.3 ఓవర్లలో 125 పరుగులకే పరిమితమైంది
-
-
-
PM Modi: 100 మిలియన్లకు చేరిన ప్రధాని మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్
ట్విట్టర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫాలోవర్లు 100 మిలియన్లకు చేరారు. ఎలోన్ మస్క్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడిని 185 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. 131 కోట్ల మంది ఫాలో అవుతున్న
-
J-K: జమ్మూ కాశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూ కాశ్మీర్లోని కెరాన్ సెక్టార్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వద్ద ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం ఆదివారం భగ్నం చేసింది. చొరబడిన ఇద్దరు ఉగ్రవాదులను సై
-
Mukesh Ambani Crying: ముకేశ్ అంబానీ కన్నీళ్లు
రాధిక వీడ్కోలు వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. వీడ్కోలు సమయంలో రాధిక భావోద్వేగానికి లోనైనట్లు క్లిప్లో చూడవచ్చు. ఆచారాల ప్రకారం ఆమె వీడ్కోలు పలుకుతోంది. రాధి
-
IND vs ZIM: తొలి బంతికే 13 పరుగులు చేసి పాక్ రికార్డును బద్దలు కొట్టిన భారత్
జింబాబ్వేతో జరుగుతున్న 5వ మ్యాచ్లో తొలి బంతికే భారత్ 13 పరుగులు చేసింది. దీంతో పాకిస్థాన్ రికార్డును భారత్ బద్దలు కొట్టింది. ఇప్పుడు టీ-20 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్లో తొ
-
-
Delhi: ఢిల్లీ ఆస్పత్రిలో కాల్పులు, రోగి మృతి
ఢిల్లీలోని జిటిబి ఆసుపత్రిలో రోగిని కాల్చి చంపారు. ఈ ఘటన సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది.రోగిని హత్య చేసిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
-
IND vs ZIM 5th T20: జింబాబ్వే లక్ష్యం 168
హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న చివరి మ్యాచ్ లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. కాగా జింబాబ్వే విజయానికి 168 పరుగులు చేయాలి.
-
Fans slam Gill: నువ్వు ఇంత స్వార్థపరుడివా.. శుభ్ మన్ గిల్ పై ఫ్యాన్స్ ఫైర్
గిల్ లాంటి స్వార్థపరుడుని ఎక్కడా చూడలేదంటూ ఫైర్ అవుతున్నారు. అసలేం జరిగిందంటే నాలుగో టీ ట్వంటీలో భారత్ వికెట్ నష్టపోకుండా 153 పరుగుల టార్గెట్ ను ఛేదించింది. ఛేజింగ్ లో
- Telugu News
- ⁄Author
- ⁄Praveen Aluthuru