-
AP-Telangana Cable Bridge: ఏపీ-తెలంగాణ కేబుల్ వంతెన కోసం టెండర్ ప్రక్రియకు ముహూర్తం ఖరారు
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.1082.56 కోట్లతో తీగల వంతెన నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ఈ వంతెన నిర్మాణం వల్ల తెలంగాణ నుంచి తిరుపతికి 70-80 కిలోమ
-
Helicopter Crash: పూణేలో కుప్పకూలిన హైదరాబాద్ కు వస్తున్న హెలికాప్టర్
పూణె జిల్లా పౌడ్ గ్రామ సమీపంలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలినట్లు సంబంధిత
-
KTR On Valmiki Scam: వాల్మీకి స్కామ్పై కేటీఆర్ సంచలనం, రేవంత్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ??
వాల్మీకి కుంభకోణంపై ఈడీ మౌనం వహించడంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ను ఎవరు కాపాడు
-
-
-
BAS Scheme: రేవంత్ ప్రభుత్వానికి హరీశ్ విజ్ఞప్తి, ఆ పధకానికి నిధులు విడుదల చేయండని రిక్వెస్ట్
బిఎఎస్ పథకానికి నిధులు వెంటనే విడుదల చేయాలనీ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 25,000 మంది పేద విద్యార్థుల చదువుకు ఈ కార్యక్రమం
-
PM Modi: ముగిసిన విదేశీ పర్యటన, ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోడీ
విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీకి చేరుకున్నారు. ఉక్రెయిన్, పోలాండ్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇరు దేశాధినేతలు కలిశారు. మోదీ పర్యటన సంద
-
Modi Meets Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భుజంపై చేయి వేసి మాట్లాడిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కీవ్ చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు.యుద్ధంలో మృతి చెందిన చిన్నారులకు ప్రధాని నివాళులర్పించారు. ఇద్దరు నేతల
-
Air India Fined: ఎయిర్ ఇండియాకు రూ.90 లక్షల జరిమానా
ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఆపరేషన్పై రూ.6 లక్షలు, డైరెక్టర్ ట్రైనింగ్పై రూ.3 లక్షలు జరిమానా విధించారు. అంతేకాకుండా, భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకోవాలని సంబంధిత పైలట్
-
-
Dinesh Karthik Apology: ధోనీ ఫ్యాన్స్ కు సారీ చెప్పిన దినేష్ కార్తీక్ , డీకే తప్పేంటి?
ధోనీ ఫ్యాన్స్ కు కోపం తెప్పించిన టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్. ఫ్యాన్స్ విమర్శల వర్షం కురిపిస్తుండటంతో ఎట్టకేలకు దిగొచ్చాడు. ధోనీ సైన్స్ కు సారీ చెప్పాడ
-
Paul Valthaty: చెన్నైపై భారీ సెంచరీ చేసి కనుమరుగైన స్టార్ బ్యాటర్ కోచ్ గా రీ ఎంట్రీ
2011 ఐపీఎల్ సీజన్లో పాల్ వలతి పేరు మారుమ్రోగింది. పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న పాల్ వలతి చెన్నై సూపర్ కింగ్స్ పై భారీ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 63 బంతుల్లో 19 ఫోర్లు మరియు 2
-
VIjayawada Corporation: వైసీపీలో మారుతున్న లెక్కలు, చేజారుతున్న విజయవాడ కార్పొరేషన్
ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న మాట వాస్తవం, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కని