-
Top News Today: ఈ రోజు ఫిబ్రవరి 5 ముఖ్యంశాలు
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టు నేపథ్యంలో నేడు అధికార జేఎమ్ఎమ్ పార్టీ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనుంది. హేమంత్ సోరెన్ తరువాత చంపయి సోరెన్ రాష్ట్ర
-
KCR Public Meeting: 2 లక్షల మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయాన్నీ బీఆర్ఎస్ స్వయంగా ప్రకటించింది.
-
Uniform Civil Code Bill: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు సిద్ధం
ఉత్తరాఖండ్ కేబినెట్ యూనిఫాం సివిల్ కోడ్ తుది ముసాయిదాను ఆమోదించింది. ఈ రోజు సోమవారం నుంచి ప్రారంభమయ్యే నాలుగు రోజుల ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర అసెంబ్లీలో దానిని ప్ర
-
-
-
UP Judge Death: మహిళా సివిల్ జడ్జికే రక్షణ లేదు, సామాన్య మహిళ పరిస్థితేంటి
ఉత్తరప్రదేశ్లోని ఓ మహిళా సివిల్ జడ్జి మృతి కలకలం రేపింది. తన క్వార్టర్లో ఉరివేసుకుని కనిపించడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక
-
Dhyan Chand: హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ కు భారతరత్న ఇవ్వాల్సిందే..
భారత హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ కు ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డు ఇవ్వకపోవడం బాధాకరం. బీజేపీ మాజీ నేత ఎల్కే అద్వానీ ఈ అవార్డును స్వీకరిస్తారని ప్రధాని నరేంద్ర
-
Jharkhand Floor Test: రేపే బలపరీక్ష.. హైదరాబాద్ నుంచి రాంచీకి ఎమ్మెల్యేలు
జార్ఖండ్ ఫ్లోర్ టెస్ట్ నేపథ్యంలో జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి రాంచీకి బయలుదేరారు. రేపు సోమవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలందరూ
-
TS to TG: టీఎస్ కాదు ఇకపై టీజీగా నామకరణం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీజీ పేరుతో పిలిచేవారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం టీజీని కాస్త టీఎస్ గా మార్చింది. దీంతో వాహనాల నెంబర్ ప్లేట్ల నుంచి అన్ని ప్రభుత్వ కార
-
-
Telangana: కేసీఆర్ కుటుంబానికి సీఎం రేవంత్ సవాల్.. దమ్ముంటే రండి
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులపై సవాల్ విసిరారు సీఎం రేవం
-
Turkey Helicopter Crash: టర్కీలో హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్లు మృతి
టర్కీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందగా ఒక టెక్నీషియన్ గాయపడ్డారని అధికారులు తెలిపారు.
-
Kalki vs Double iSmart: ప్రభాస్ పై కన్నేసిన పూరి జగన్నాథ్
ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో కంబ్యాక్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ పేరుతో సీక్వెల్ తీస్తున్నాడు. రామ్ పోతినేని ఈ కేచిత్రం ద్వారా మాస్ హీరోగా మారిపోయాడ