-
IPL 2024 Final: ఐపీఎల్ ఫైనల్కు ముందు చెన్నైలో భారీ వర్షం.. మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ మే 26న జరగనుంది. టైటిల్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో కోల్కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ఫైనల్ మ్యాచ్కు ముందు శనివారం చెన్నైలో భారీ వర్షం కుర
-
Gujarat Fire Accident: గుజరాత్లోని గేమింగ్ జోన్ అగ్నిప్రమాదంలో 24 మంది మృతి
గుజరాత్లోని రాజ్కోట్ గేమింగ్ జోన్లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 9 మంది చిన్నారులు సహా 24 మంది మరణించారు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. మంటల్లో చిక్క
-
Madhya Pradesh: సినిమా తరహాలో దొంగతనం.. ఎవర్రా మీరంతా అంటున్న కాప్స్
మధ్యప్రదేశ్లో ముగ్గురు వ్యక్తులు కదులుతున్న ట్రక్కులో వస్తువులను దొంగిలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆగ్రా-ముంబై హైవేపై దేవాస్-షాజాపూర్ మార్గం మధ
-
-
-
Madhya Pradesh: వాయిస్ యాప్ ద్వారా మోసం.. ఏడుగురు గిరిజన బాలికలపై అత్యాచారం
మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో ఏడుగురు గిరిజన బాలికలను 30 ఏళ్ల వ్యక్తి ప్రలోభపెట్టి, అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వాయిస్ చేంజ్ యాప్ను ఉపయోగించి మహిళా కళా
-
Malaysia Masters 2024 Semifinal: మలేషియా మాస్టర్స్ మొదటి ఫైనల్కు అర్హత సాధించిన పివి సింధు
మలేషియా మాస్టర్స్లో పివి సింధు 13-21, 21-16, 21-12తో థాయ్లాండ్కు చెందిన బుసానన్ ఒంగ్బామ్రుంగ్ఫాన్పై విజయం సాధించింది. ఎరీనాలో జరిగిన ఈ పోరు 2 గంటల 28 నిమిషాల పాటు కొనసాగిం
-
Europe Tour: 4-2తో బెల్జియంను ఓడించిన భారత జూనియర్ మహిళల హాకీ జట్టు
తొలి క్వార్టర్లోనే భారత జట్టు లయను కనబరిచింది. తొలుత పెనాల్టీ కార్నర్లో కనిక భారత్కు ఆధిక్యాన్ని అందించింది. అదే క్వార్టర్లో కనికా తన రెండో గోల్ చేసి భారత్ను 2-0
-
Lok Sabha Elections 2024: రాంచీలో ఓటు హక్కు వినియోగించుకున్న ధోనీ
ఆరో దశ పోలింగ్ లో భాగంగా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ లోక్సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ సందర్భంగా రాంచీలో తన ఓటు హక్
-
-
Shikhar Dhawan Marrying Mithali Raj: శిఖర్ ధావన్తో మిథాలీ రాజ్ పెళ్లి ఫిక్స్ అయిందా? గబ్బర్ రియాక్షన్..
మిథాలీ రాజ్, శిఖర్ ధావన్ మధ్య ప్రేమాయణం గురించి వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని నేషనల్ మీడియా కోడైకూసిన్ది. అయినప్పటికి ఈ స్టార్ క్రి
-
Lok Sabha Elections 2024: ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు శనివారం పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో భారత ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఓటు వేశారు. వీరితో పాటు ఉపరాష్ట్రపతి, మాజీ రా
-
Swati Maliwal Case: రేపు కేజ్రీవాల్ ఇంటికి ఢిల్లీ పోలీసులు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఢిల్లీ పోలీసులు గురువారం తన తల్లిదండ్రులను విచారించేందుకు వస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే ఢిల్లీ పోలీసులు తన తల్లిదండ్రులను ఎందు