-
AP Results 2024: పిఠాపురంలో చెల్లని ఓట్లు
పీఠాపురం పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువగా చెల్లని ఓట్లు దర్శనమిచ్చాయి. ప్రతిష్టాత్మకంగా భావించిన పిఠాపురంలో ఈ తరహా ఓట్లు వెలుగు చూడటం ఆసక్తిగా మారింది.
-
AP Results 2024: టీడీపీకి తిరుగులేని ఆ రెండు నియోజకవర్గాలు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌటింగ్ మొదలైంది. తమదే విజయమని టీడీపీ, వైసీపీ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే టీడీపీ ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ రూపంలో ముందంజలో ఉంది. కా
-
AP Results 2024: టీడీపీ ఏజెంటుకు గుండెపోటు
కౌటింగ్ కి ఇంకా కొన్ని నిమిషాలే మిగిలి ఉన్న వేళా టీడీపీ ఎలక్షన్ ఏజెంట్ గుండెపోటుకు గురయ్యాడు. పల్నాడు జిల్లా చిలకలూరి పేట టీడీపీ ఏజెంట్ రమేష్ గుండెపోటుకు గురయ్యాడు.
-
-
-
AP Results 2024: జగన్ అడ్డాలో ఈ సారి టీడీపీ రాణించేనా ?
రాయలసీమలో సీఎం జగన్ కు తిరుగులేకుండా పోయింది. విశేషం ఏంటంటే ఇదే రాయలసీమ నుంచి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పోటీ చేశారు. కాగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్
-
CM Nitish Kumar: ఢిల్లీలో నితీష్ ఆపరేషన్ సక్సెస్.. కేంద్రమంత్రి పదవి ఖరారు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం ఢిల్లీలో ప్రధానిని కలిశారు. ఢిల్లీ నుంచి బీహార్ వరకు ఈ భేటీపై పలు ఊహాగానాలు చెలరేగాయి. ఎన్డీఏ సాధించబోతున్న భారీ విజయంపై నిత
-
Delhi: హోంమంత్రి అమిత్ షాకు నితీష్ ఫోన్..
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం పాట్నా వెళ్లే ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా ఫోన్లో సంభాషించారు. అంతకుముందు నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మో
-
Taj Express Train Fire: ఢిల్లీలోని తాజ్ ఎక్స్ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం
ఢిల్లీలోని సరితా విహార్ ప్రాంతంలోని ప్యాసింజర్ రైలు కోచ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన సాయంత్రం 4.24 గంటలకు జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఆరు అగ్నిమాపక శకటా
-
-
Lok Sabha Exit Poll 2024: ఎన్డీయే గెలుపు ఆకాంక్షిస్తూ వారణాసిలో రుద్రాభిషేక యాగం
మోడీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఇక్కడ అధికార పార్టీ ప్రజల్లో సంబరాల వాతావరణం నెలకొంది. కాశీలో ప్రధాని మోదీ విజయం సాధించాలని, ఎన్డ
-
Kedar Jadhav Retirement: అన్ని ఫార్మేట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేదార్ జాదవ్
ధోనీ తరహాలోనే కేదార్ జాదవ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. తాను 'జిందగీ కే సఫర్ మే గుజార్ జాతే హై' పాటతో తన క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు.
-
Nitish Meets Modi: మోడీని కలిసిన నితీష్ కుమార్
జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడే ఒకరోజు ముందు దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం ప్రధాన