-
Telangana Formation Day 2024: అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్రెడ్డి నివాళి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆందులూ భాగంగా రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన వారి త
-
CM Kejriwal to Surrender: 3 గంటలకు తీహార్ జైలుకు సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లోకసభ ఎన్నికల నిమిత్తం బెయిల్ పని విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ గడువు ముగియడంతో
-
Power Cut: విద్యుత్ రంగంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కానీ తరచుగా విద్యుత్తు అంతరాయం ఏర్పడుతుందని ఫిర్యాదు చేసే నెటిజన్ల సంఖ్య నానాటికి పెరిగిపోతుందని అ
-
-
-
Exit Poll 2024: మాట మార్చిన కాంగ్రెస్.. ఎగ్జిట్ పోల్స్ పై కాంగ్రెస్ లెక్కలు
మొత్తం ఏడు దశల లోక్సభ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. అదే సమయంలో ఎన్నికలపై వివిధ ఛానెల్ల ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి. ఈమేరకు ఇవాళ ఇండియా కూటమి సమావేశం ఏర
-
Sheep Distribution Scam: తెలంగాణ గొర్రెల పంపిణీ కుంభకోణంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి
తెలంగాణలో గొర్రెల పంపిణీ కుంభకోణంపై కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఏసీబీ అధికారులు శుక్రవారం మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీ
-
Telangana: ఎండలో తిరగకు అని తల్లి మందలించడంతో 9 ఏళ్ళ బాలుడు సూసైడ్
తెలంగాణలో వేర్వేరు ఘటనల్లో తొమ్మిదేళ్ల ఇద్దరు బాలురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒక సంఘటనలో వరంగల్కు చెందిన తొమ్మిదేళ్ల బాలుడు ఎండలో బయటకు వెళ్తున్నందుకు తల్
-
Phone Tapping Case: ఢిల్లీకి ఫోన్ ట్యాపింగ్ కేసు
తెలంగాణలో కలకలం రేపుతున్న టెలిఫోన్ ట్యాపింగ్ విచారణలో కేంద్ర సంస్థలు జతకడుతున్నాయా? అంటే అవుననే సమాచారం అందుతుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డ
-
-
AIIMS Research: చనిపోయిన తర్వాత కూడా పిల్లలని కనొచ్చు: తాజా అధ్యయనం
చనిపోయినా.. స్పెర్మ్ పంతొమ్మిదిన్నర గంటలు జీవించగలదు: వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. తాజా పరిశోధనలో చనిపోయిన వ్యక్తి శుక్రకణాలు పంతొమ్మిదిన్నర గంటలు జీవించగలవ
-
Bihar: వడదెబ్బతో 10 మంది ఎన్నికల సిబ్బంది మృతి
బీహార్లో గత 24 గంటల్లో వడదెబ్బ కారణంగా 10 మంది పోలింగ్ సిబ్బంది సహా 14 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. విపత్తు నిర్వహణ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎన్నికల విధుల్ల
-
Lok Sabha Elections 2024: ఎన్నికల నామినేషన్ తిరస్కరణ పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని జెహనాబాద్ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ స్వతంత్ర అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించేందుక