-
Akasa Flight: ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఆకాసా విమానంలో ‘సెక్యూరిటీ అలర్ట్’
భద్రతా హెచ్చరికల దృష్ట్యా అకాసా ఎయిర్లైన్ విమానాన్ని వెంటనే అహ్మదాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. అందిన సమాచారం ప్రకారం విమానం QP 1719 186 మంది ప్రయాణికులు మరియు ఆరుగుర
-
Revanth R-Tax: బిల్డర్లపై రేవంత్ R-TAX: కేటీఆర్
బిల్డర్ల నుండి "ఆర్-ట్యాక్స్" దోపిడీ చేయడానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతులను నిలుపుదల చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. 'ఎక్స్' సోమవారం ఒక పోస్ట్
-
Lok Sabha Result 2024: భారత ఎన్నికల ఫలితాలపై చైనా వ్యూ..
ప్రధాని మోదీ మూడోసారి దేశానికి ప్రధాని కాబోతున్నారని, ఈసారి బీజేపీ 400 దాటబోతోందని ఎగ్జిట్ పోల్లో వెల్లడైంది. భారత్ లోనే కాకుండా పొరుగు దేశం చైనాలో కూడా లోక్ సభ ఎన్నిక
-
-
-
Exit Polls 2024: ఎగ్జిట్ పోల్స్ ని లెక్క చేయని వైసీపీ…
ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే కూటమి విజయం సాదిస్తుందని తేల్చాయి. వైసీపీగట్టి పోటీ ఇస్తుందని, అంతిమంగా విజయం ఎన్డీయే కూటమిదేనని స్పష్టం చేసింది. కానీ విజయంపై వైసీపీ ధీమా వ్య
-
PM Modi Meeting: రెమాల్ తుఫాను ప్రభావంపై ప్రధాని మోదీ సమీక్ష
రమాల్ తుఫాను తరువాత ప్రకృతి వైపరీత్యాల మధ్య ఈశాన్య రాష్ట్రాల పరిస్థితిపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. అలాగే బాధిత ప్రజలకు అన్ని విధాలా ఆదుకోవాలని హామీ ఇచ్చార
-
Zomato: మధ్యాహ్నం సమయంలో ఆర్డర్ చేయడం మానుకోండి: జొమాటో
దేశంలో ఎండలు దంచి కొడుతున్న వేళ ప్రముఖ ఆల్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న వేళలో అవసరమైతే తప్ప ఫుడ్ ఆర్డర్ చేయవద్దన్ని విజ్ఞప్తి చేసిం
-
Bear Attack: వన్యప్రాణి సంరక్షణ అధికారిపై ఎలుగుబంటి దాడి, తీవ్ర గాయాలు
జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఆదివారం ఎలుగుబంటి దాడిలో వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారి గాయపడ్డారు. ఆదివారం కుల్గాం జిల్లా పరిగం గ్రామంలో వన్యప్రాణి సంరక్
-
-
Arvind Kejriwal Surrender: తీహార్ జైలుకు బయల్దేరిన కేజ్రీవాల్ , భార్య సునీతతో రాజ్ఘాట్ లో పూజలు
మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ తీహార్ జైలులో లొంగిపోనున్నారు. కొద్దిసేపటి క్రితమే కేజ్రీవాల్ ఇంటి నుంచి తీహార్ కు బయల్దే
-
Norway Chess 2024: నార్వే చెస్లో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. మెచ్చుకున్న అదానీ
నార్వే చెస్లో భారత స్టార్ చెస్ ప్లేయర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. ఈ సందర్భంగా అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రజ్ఞానంద ప్రతిభను మెచ్చుకున్నారు. ఈ సందర్భం
-
T20 World Cup 2024: టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని పెంచిన హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్
టీ20 ప్రపంచకప్కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన టీమ్ ఇండియాకు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని నింపింది. బంగ్లాదేశ్పై ఈ ఇద్దరు ఆట