-
Amaran Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్నా శివ కార్తికేయన్, సాయి పల్లవి అమరన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తాజా హిట్ మూవీ ‘అమరన్’ ఓటీటీలోకి రాబోతుంది. నెట్ఫ్లిక్స్ అధికారికంగా ఈ వార్తను ప్రకటించింది.
-
AIRCEL: ఎయిర్సెల్ అధినేత ఆనంద కృష్ణన్ కన్నుమూత
ప్రముఖ పారిశ్రామికవేత్త టి.ఆనంద కృష్ణన్(86) గురువారం మృతి చెందారు. టెలికమ్యూనికేషన్స్, చమురు, గ్యాస్ వంటి అనేక రంగాల్లో వ్యాపారం విస్తరించిన కృష్ణన్, ఎంతో ప్రభావవంతమైన
-
T-SAT CEO Venu Gopal Reddy: ఐటీ ఉద్యోగాల సాధన కోసం టి-సాట్ స్పెషల్ లైవ్ ప్రొగ్రామ్స్!
సెమీ కండక్టర్, లైవ్ స్కిల్స్ కోర్సులు ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా PVC, TASK, ASIP మరియు T-SAT సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్
-
-
-
Harish Rao At Deeksha Diwas: సిద్దిపేటలో దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు..
దీక్ష దివస్ కార్యక్రమంలో ఉద్యమకారులందరిని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీలో ఆ రోజున జరిగిన
-
Chandrababu Skill Development Case: చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా…
చంద్రబాబు స్కిల్ కేసు బెయిల్ రద్దుపై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అనంతరం విచారణ జనవరి నెలకు వాయిదా పడింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజ
-
Chandrababu Skill Development Case: చంద్రబాబు బెయిల్ రద్దుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ…
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దుపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
-
Team India: ఆస్ట్రేలియా ప్రధానితో టీమిండియా ముచ్చట్లు…
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ తో టీమిండియా భేటీ అయింది. భారత జట్టును కలిసిన ప్రధాని వాళ్ళతో సరదాగా కాసేపు ముచ్చటించారు..
-
-
Raghu Rama Krishna Raju: మాజీ సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్ దేశం వదిలి వెళ్లకుండా చర్యలు చెప్పట్టాలి…
తనను కస్టడీలో హింసించిన కేసులో సుప్రీంకోర్టు విచారణపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు సంతృప్తి వ్యక్తం చేశారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
-
KA Paul: తెలంగాణాలో పార్టీ ఫిరాయింపులపై కేఏ పాల్ వేసిన పిటిషన్ కొట్టివేత…
తెలంగాణ హైకోర్టు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ను కొట్టేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఆదేశించాలని కేఏ
-
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ప్రకృతి, మరియు మౌలిక వసతుల ప్రోత్సహకంలో ‘బెస్ట్ టూరిజం స్టేట్ అఫ్ ది ఇయర్’ అవార్డు గెలుచుకుంది.
మధ్యప్రదేశ్ టూరిజం శాఖకు ‘బెస్ట్ టూరిజం స్టేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కింది. వారసత్వం, ప్రకృతి, మరియు మౌలిక వసతుల ప్రోత్సహకంలో ఆధునిక మార్పులతో గుర్తింపు పొందడంతో ఈ