-
Mallikarjun Kharge : ఆపరేషన్ సిందూర్కు పూర్తి మద్దతిస్తే..మోడీ యుద్ధాన్ని ఆపారు : మల్లికార్జున ఖర్గే
ఇప్పటివరకు ప్రధాని మోడీ 42 దేశాల్లో పర్యటించారని గుర్తు చేసిన ఖర్గే, అదే సమయంలో మణిపూర్ వంటి తీవ్ర ఉద్రిక్తతలతో కుదురుకుంటున్న రాష్ట్రాన్ని సందర్శించేందుకు ఆయన సమయం
-
YS Jagan : ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయి..తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలి : జగన్
రాష్ట్రంలో పాలన పూర్తిగా సంక్షోభంలోనికి వెళ్లిపోయిందని, రాజకీయ నాయకులు, సాధారణ పౌరులు ఎటువంటి రక్షణ లేకుండా జీవితాలను గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ల
-
Operation Sindoor : దేశ సార్వభౌమాధికార రక్షణకు ‘ఆపరేషన్ సిందూర్’ నిలువెత్తు ఉదాహరణ : అమిత్ షా
ఈ సందర్బంగా పీష్వా బాజీరావ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ..పీష్వా బాజీరావు స్మారకానికి NDA కంటే మంచి స్థలం ఉండదన్నది స్పష్టంగా చె
-
-
-
Vijay Thalapathy : విజయ్ను సీఎం అభ్యర్థిగాప్రకటించిన తమిళగ వెట్రి కళగం పార్టీ
తాజాగా, ఆయన పార్టీ కీలక ప్రకటన చేస్తూ, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దళపతి విజయ్ను అధికారికంగా ప్రకటించింది. పార్టీ స్థాపక అధ్యక్షుడిగా ఉన్న విజ
-
Bomb Threat : వడోదరలోని పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు
ఈ ఉదయం స్కూల్ యాజమాన్యం తమ అధికార ఈమెయిల్కు వచ్చిన అనుమానాస్పద మెయిల్ను పరిశీలించగా, అందులో స్కూల్ ప్రాంగణంలో బాంబు పెట్టామని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు ఉన్
-
YS Sharmila : కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి : వైఎస్ షర్మిల
రంగా 78వ జయంతి సందర్భంగా శుక్రవారం ఆయనకు నివాళులర్పించిన ఆమె, ఈ మేరకు కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
-
Pawan Kalyan : సగటు మనిషిని బెదిరించడం వల్లే వైసీపీకు ఈ పరిస్థితి వచ్చింది : పవన్
2029లో మేము అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏమవుతుందో చూస్తాం అంటూ వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు. మీరే మొదట అధికారంలోకి రావాలి కదా? మీకు మళ్లీ ప్రజలు అవకాశం ఇస్తారేమో చూ
-
-
KTR : పాశమైలారం విషాదంపై కేటీఆర్ మండిపాటు..మరణాలను ఫొటోషూట్గా చూస్తున్న సీఎం రేవంత్
మృతుల పట్ల కనీస గౌరవం లేకుండా, వారి శవాలను కార్డ్బోర్డు పెట్టెల్లో తరలిస్తున్న దృశ్యాలు హృదయాన్ని కలచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు తమ బంధువుల
-
CM Chandrababu : భూ సమస్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష..రెవెన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తి
భూ వివాదాలు, సర్వేల్లో స్పష్టత లేకపోవడం, దరఖాస్తుల పెండింగ్ పెరుగుతున్నదని ఆయన ఆగ్రహంతో ప్రస్తావించారు. గత ప్రభుత్వాల వల్లే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో భూ సమస్యలు ర
-
Himachal Pradesh : వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్.. 63 మంది మృతి!
వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం ఈ నెల 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రాంతంలోని నదులు ఉప్పొంగిపోతుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటము