-
Vana Mahotsavam : రాష్ట్ర మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టాం: సీఎం రేవంత్ రెడ్డి
ఇందిరాశక్తి క్యాంటీన్లను కార్పొరేట్ సంస్థల సహకారంతో ఏర్పాటు చేశాం. మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేసి, ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే విధానాన్ని అమలుపరుస్తున్నాం, అ
-
US Tariffs : అధిక సుంకాలపై వెనక్కి తగ్గని ట్రంప్ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచే అమలు
ఈ నిర్ణయం గురించి సంబంధిత దేశాలకు జూలై 9వ తేదీలోగా అధికారికంగా తెలియజేయనున్నారు. సుంకాల అమలుకు సంబంధించిన తాజా టారిఫ్ రేట్ల వివరాలు కూడా అదే రోజున దేశాల ప్రభుత్వాలకు
-
Helmet : నకిలీ హెల్మెట్లపై కేంద్రం ఉక్కుపాదం..ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం కఠిన చర్యలు
ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని, ఇలాంటి హెల్మెట్లను తయారు చేస్తున్న సంస్థలు మరియు వాటిని విక్రయిస్తున్న రిటైలర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్
-
-
-
Lokesh : చదువుకోవాలన్న తపన..చిన్నారుల మనోభావాలకు స్పందించిన మంత్రి లోకేశ్
నెల్లూరు నగరంలోని వీఆర్ (వెంకటరమణ) స్కూలు వద్ద పెంచలయ్య, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు చిన్నారులు తమను బడిలో చేర్చమని కమిషనర్ను ప్రార్థించారు. చదువు కోసం పాఠశాల బయటే ఎదుర
-
Nehal Modi : పీఎన్బీ కుంభకోణం.. అమెరికాలో నీరవ్మోదీ సోదరుడు అరెస్ట్
ఆయనపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) మోసం కేసులో కీలక పాత్ర వహించినట్టు భారత దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. నేహల్ మోదీ, బెల్జియం పౌరుడు. తాను భారతీయ పౌరుడని మాత్రం చెప్ప
-
TG Govt : వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల పరిమితిని సవరించిన తెలంగాణ ప్రభుత్వం
తాజా ఉత్తర్వుల ప్రకారం, రోజు పనిని గరిష్టంగా 10 గంటల వరకు అనుమతిస్తూ, అయితే వారానికి 48 గంటలు మించకూడదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" కార్యక్రమంలో
-
Roja : షూటింగులు చేసుకోవడానికి ప్రజలు మీకు ఓట్లు వేశారా? : పవన్ కల్యాణ్ పై రోజా విమర్శలు
జనసేన మరియు టీడీపీ నేతల్లో మగ అహంకారం నిండిపోయింది. కానీ ప్రజల సేవకు మాత్రం వారి సమయం సరిపోవడం లేదు అంటూ మండిపడ్డారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యేగా బాలకృష
-
-
Suresh Raina : సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ క్రికెటర్
క్రికెట్ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాకు దర్శకుడు లోగాన్ మెగాఫోన్ పట్టుకోనున్నారు. ‘డ్రీమ్ నైట్ స్టోరీస్’ (DKS) బ్యానర్పై శ్రవణకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
-
Raj Thackeray : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు..20ఏళ్ల తర్వాత ఒకే వేదికపై అన్నదమ్ములు
ఈ కార్యక్రమంలో ఉద్ధవ్ ఠాక్రే (శివసేన యూబీటీ) మరియు రాజ్ ఠాక్రే (ఎంఎన్ఎస్) కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. కార్యక్రమానికి ముందుగా వీరిద్దరూ ఛత్రపతి శివాజీ విగ్రహా
-
Ramachander Rao : తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టిన ఎన్. రామచందర్రావు
ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ..పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, యువతను ఆకర్షించడం, గ్రామీణ స్థాయిలో బలమైన నిర్మాణం కల్పించడం ప్రధాన లక్ష్యాలు కావా