-
Kavitha : కేసీఆర్ అజెండాను తెలంగాణ జాగృతి తరఫున ముందుకు తీసుకెళ్తాం: కవిత
కేసీఆర్ గారి చూపిన మార్గాన్ని, ఆయన రూపుదిద్దిన ఆలోచనా ధారలను తెలంగాణ జాగృతి మరో దశకు తీసుకెళ్తుంది. సామాజిక తెలంగాణ కోసం ప్రతి కార్యకర్త అలసిపోకుండా పని చేయాలి. ఈ లక
-
Aishwarya Rai : ఏఐతో ఫొటోలు మార్ఫింగ్..కోర్టుకెక్కిన ఐశ్వర్య రాయ్
పలు ఆన్లైన్ సంస్థలు మరియు వ్యక్తులు ఐశ్వర్య పేరు, ముఖచిత్రాలు, కీర్తిని తప్పుడు రీతిలో వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుతున్నారని, ఇది ఆమె వ్యక్తిగత హక్కులపై తూటా ప్రయోగం
-
BRS : సీఎం రేవంత్కు మతి భ్రమించిందా?..బీఆర్ఎస్ నేత పుట్ట మధు తీవ్ర విమర్శలు
సీఎం తీరును ఎండగడుతూ..రేవంత్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయారు. ఆయన తీరూ, మాటలు పిచ్చివాడిలా ఉన్నాయి అంటూ పుట్ట మధు మండిపడ్డారు. అంతేకాకుండా, సీఎంతో పాటు మంత్రివర్గం మొత
-
-
-
West Bengal : “అమ్మను మా ఇంటికి పంపించండి”..మమతా బెనర్జీకి ఐదేళ్ల బాలుడి లేఖ
ఈ చిన్నారి పేరు ఐతిజ్య దాస్. అసన్సోల్కు చెందిన ఈ బాలుడు తన తల్లి స్వాగత పెయిన్ కోసం సీఎం మమత బెనర్జీకి లేఖ రాశాడు. తల్లి తన దగ్గర ఉండాలని, ఆ తల్లి ఉద్యోగం మన ఊర్లోనే ఉం
-
Red Sea : అందువల్లే.. ఎర్ర సముద్రంలో కేబుళ్లు కట్..!
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అంతర్జాతీయ కేబుల్ ప్రొటెక్షన్ కమిటీ నివేదిక ప్రకారం, సౌదీ అరేబియాలోని జెడ్డా తీరానికి సమీపంలో ఈ కేబుళ్లు తెగినట్లు తెలుస్తోంది. నిపుణుల అ
-
GHMC : అల్లు ఫ్యామిలీకి మరో షాక్… జీహెచ్ఎంసీ నుంచి నోటీసులు..!
ఈ నిర్మాణం అక్రమమని పేర్కొంటూ, జీహెచ్ఎంసీ సర్కిల్-18 అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. "అనుమతి లేకుండా నిర్మించిన పెంట్హౌస్ను ఎందుకు కూల్చకూడదో" చెప్పమని అల్లు
-
Gold price : హడలెత్తిస్తున్న బంగారం ధరలు: పసిడి ప్రియులకు షాక్..వెండి కూడా వెనక్కి తగ్గలేదు!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. మంగళవారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఒక్కరోజే తులానికి రూ. 1,360 పెరిగింది. ఫలితంగా, ధర రూ. 1,10,290కి చే
-
-
Group-1 Case : తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు: గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల జాబితా రద్దు
ఈ నిర్ణయంతో ప్రస్తుతం ఎంపిక దశలో ఉన్న అభ్యర్థుల్లో తీవ్ర కలకలం రేగింది. ఇప్పటికే ఈ గ్రూప్-1 పరీక్షలకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియపై అనేక మంది అభ్యర్థులు హైకోర్టున
-
Nepal: వెనక్కి తగ్గిన నేపాల్ ప్రభుత్వం .. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేత
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ అధ్యక్షతన సోమవారం రాత్రి అత్యవసర క్యాబినెట్ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం సమాచార, ప్రసారశాఖ మంత్రి పృథ్వీ సుబా గురుంగ్ మీడియాతో మాట్ల
-
Vice President Election : ఉప రాష్ట్రపతి ఎన్నిక: ప్రారంభమైన పోలింగ్.. ఓటేసిన ప్రధాని మోడీ
సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న ఈ ఓటింగ్ అనంతరం, అదే రోజు రాత్రి 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీయే (NDA) అభ్యర్థిగా సీ