-
Maoists : ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు
వీరంతా పలు హింసాత్మక, విధ్వంసకర సంఘటనల్లో పాల్గొన్నారని వెల్లడించారు. లొంగిపోయిన వారిలో వారిలో 12 మందిపై రూ.40 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.
-
Kavitha : సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ
అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మబద్దమని హైకోర్టు కూడా గుర్తించి నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేసిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాట
-
Bhagavad Git : భగవద్గీతకు యునెస్కో గుర్తింపు
భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి చారిత్రాత్మక గుర్తింపుగా వీటికి యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ లో చోటు దక్కింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రధానమ
-
-
-
Mithun Reddy : ఎంపీ మిథున్రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట!
లిక్కర్ స్కాంలో సిట్ విచారణకు న్యాయవాదిని అనుమతించింది. అయితే విచారణ సమయంలో స్టేట్మెంట్ రికార్డు చేయటంలో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
-
IDFC First Bank : 7500 కోట్ల రూపాయల నిధుల సేకరణ కు ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ బోర్డు అనుమతి
ఈ ప్రక్రియలో, భారతదేశంలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుగా అవతరించడానికి పంపిణీ, సాంకేతికత మరియు ప్రతిభలో గణనీయమైన రీతిలో పెట్టుబడులు పెట్టింది.
-
Robert Vadra : ఈడీ అదే ప్రశ్నలు వేస్తోంది: రాబర్ట్ వాద్రా
ఈడీ కొత్త ప్రశ్నలేవీ అడగటం లేదంటూ అసహనం వ్యక్తంచేశారు. ఈడీ చర్య తనపై తన కుటుంబంపై జరుగుతున్న రాజకీయ ప్రతీకారంగా పేర్కొన్నారు. ఈడీ అదే ప్రశ్నలు వేస్తోంది. 2019లోనూ దర్యా
-
KTR : రేవంత్రెడ్డి ప్రైవేటు ముఠాలా పని చేస్తున్న పోలీసులు: కేటీఆర్
బంగ్లా తరహాలో జనమే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని పడగొడతారు. ఎంతో మంది నియంతలకు ప్రజలకు గుణపాఠం చెప్పారు. మరొకరు సీఎం స్థానంలో ఉంటే కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప
-
-
Congo : కాంగోలో ఘోర పడవ ప్రమాదం.. 50 మంది దుర్మరణం
వారిలో చాలా మందికి తీవ్ర కాలిన గాయాలు అయ్యాయి. రెడ్ క్రాస్ మరియు ప్రాంతీయ అధికారుల మద్దతుతో రెస్క్యూ బృందాలు బుధవారం తప్పిపోయిన వారి కోసం అన్వేషణ ప్రారంభించాయి.
-
Amazon India : టాబ్లెట్స్ కు స్మార్ట్ ఛాయిస్ ప్రోగ్రాంను విస్తరించిన అమేజాన్ ఇండియా
టాబ్లెట్స్ కోసం కొనుగోలు అనుభవాన్ని సులభం చేసే లక్ష్యాన్ని కలిగిన ప్రోగ్రాం, 2024లో ఇయర్-ఓవర్-ఇయర్ వృద్ధితో వేగంగా వృద్ధి చెందుతున్న శ్రేణి.
-
AP Fiber Net : ఏపీ ఫైబర్నెట్లో ఉద్యోగుల తొలగింపు
సూర్య ఎంటర్ప్రైజెస్ ద్వారా నియమించిన వారందరు కూడా ఈ నెలాఖరుకు ఫైబర్ నెట్ నుంచి ఔట్ అవనున్నారు. వైసీపీ నేతలు చెప్పిన వారినందరినీ గతంలో అప్పటి యాజమాన్యం ఫైబర్ నెట్
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma