-
Operation Sindoor : భారత్ కొట్టిన టార్గెట్లు ఎక్కువ… పాకిస్తాన్ ప్రూఫ్స్ రివీల్
ఈ మ్యాప్స్ ప్రకారం, భారత్ .. పేషావర్, జంగ్, సింధ్లోని హైదరాబాదు, పంజాబ్లోని గుజరాత్, గుజ్రాన్వాలా, భావల్నగర్, అటాక్, చోర్లపై బాంబుల దాడులు చేసింది . ఇవి మేలో జరిగిన ఎయి
-
Military training : మహారాష్ట్ర విద్యారంగంలో సైనిక శిక్షణకు శ్రీకారం..చిన్నతనం నుంచే దేశభక్తికి బీజం
విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం వంటి ముఖ్యమైన విలువలు పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ
-
Microsoft : మరోసారి మైక్రోసాఫ్ట్లో లేఆఫ్లు.. 300 మంది తొలగింపు
ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బ్లూమ్బర్గ్ ఈ వివరాలను వెల్లడించింది. గత కొన్ని నెలలుగా మైక్రోసాఫ్ట్ సంస్థ లోపల పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆటోమేషన
-
-
-
Redyanayak : బీఆర్ఎస్కు షాక్.. మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
పోలీసులు విధులను నిర్వర్తించడంలో ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై డోర్నకల్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటనకు కారణమైన రాజకీయ పరిణామాలు మరింత తీవ్రతకు దారితీశాయి. స
-
PM Modi : రేపు మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలి భేటీ
. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు సంబంధించి ఉన్నత స్థాయి చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్ ఎలా రూపుదిద్దుకుంది, దాని ప్రయోజనాలు, ప్రభావాలు వంటి అంశాలపై ప్ర
-
Brahmaputra River : బ్రహ్మపుత్ర నీటిపై పాక్ ప్రచారం.. అస్సాం సీఎం కౌంటర్!
సింధూ ఒప్పందం కాలపరిమితి దాటి, భారత్ తన హక్కులను సమర్థించుకుంటుంటే, పాకిస్థాన్ బ్రహ్మపుత్ర నీటి ప్రయోగంతో బెదిరించడానికి చూస్తోంది. కానీ ఇది వాస్తవాధారాలు లేని భయ
-
Trade deal : త్వరలో భారత్తో ట్రేడ్ డీల్: అమెరికా
ఇరుదేశాల మధ్య ఈ డీల్ ఇక దాదాపు తుది దశకు చేరిందని ఆయన వెల్లడించారు.లుట్నిక్ మాట్లాడుతూ..భారత్ సరైన ప్రతినిధిని పంపిస్తే, మేము కూడా చర్చలకు తగిన వ్యక్తిని పంపించేందుక
-
-
KCR : కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు వాయిదా
కమిషన్ ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని విచారణ తేదీని వాయిదా వేసింది. మొదట జూన్ 5న హాజరుకావాల్సిన కేసీఆర్, ఇప్పుడు జూన్ 11న హాజరుకానున్నారు. ఈ విచారణలో భాగంగా మేడిగడ
-
CM Chandrababu : కొల్లేరు పరిరక్షణ అత్యవసరం.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు
కొల్లేరు సరస్సును కేంద్రంగా తీసుకుని, అక్కడి నిబంధనలు, కోర్టు తీర్పులు, పర్యావరణ పరిస్థితులు, కాంటూరు వివాదం వంటి అంశాలపై సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో సమీక్ష సమ
-
Sridhar Babu : ‘జై తెలంగాణ’ రాష్ట్ర ప్రజల నినాదం..ఒకరు పేటెంట్ ఏమీ కాదు: మంత్రి శ్రీధర్బాబు
ఈ నినాదంపై ఎవరూ పేటెంట్ తీసుకోలేదని, ఓ నిర్దిష్ట పార్టీ దానిని తమ సంపత్తిగా చెప్పుకోవడం సరికాదన్నారు. మంత్రి మాట్లాడుతూ.. జై తెలంగాణ అంటే అది ప్రజల గళం. ఇది ప్రజా ఉద్యమ
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma