-
Rajasingh : పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్తో కలిసిపోతారు : రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
బీజేపీ అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేయాలో నిర్ణయించేది వారు కాదు, ఇతర పార్టీలు డిసైడ్ చేస్తారు. గతంలోనూ ఇదే జరిగింది. దీనివల్లే మేము రాజకీయంగా నష్టపోయాం.
-
Bhatti Vikramarka : భూభారతి అమలుకు సిద్ధం అవుతున్నాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈసారి రాష్ట్రంలో ధాన్యం దిగుబడి చారిత్రాత్మక స్థాయిలో
-
Supreme Court : ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు
దీనిపై స్పందించిన ధర్మాసనం, ఆయన మూడు రోజుల్లో భారత్కు తిరిగి రావాలని స్పష్టం చేసింది. విచారణకు పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉందని, అందుకు సంబంధించిన అండర్టేకింగ్
-
-
-
Congress : కాంగ్రెస్ నేతలపై శశి థరూర్ ఆగ్రహం..వారికి వేరే పనులు లేవంటూ చురకలు
ఇటీవల కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా థరూర్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.
-
Rahul Gandhi : కర్ణాటక ఆర్డినెన్స్పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్ కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్ను రాహుల్ చారిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు. ఇది దేశంలో గిగ్ క
-
Kavitha : ఎంపీగా పోటీ చేస్తే పార్టీలోనే కుట్రపూరితంగా ఓడించారు : కవిత
సొంత పార్టీ వాళ్లే కుట్రపూరితంగా ఎంపీగా ఓడించారు. అదే జిల్లాలో ప్రొటోకాల్ ఉండాలని కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చారు. లీకు వీరులను ఎండగట్టమంటే గ్రీకు వీరుల్లా నాపై ప్రతాపం
-
Muhammad Yunus : అప్పుడే బంగ్లాదేశ్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తాం: మహమ్మద్ యూనస్
“మేము దేశంలో కొన్ని ముఖ్యమైన రాజకీయ, నియమ నిబంధనల సంస్కరణలు చేపడుతున్నాం. అవి పూర్తయిన తర్వాతే ఎన్నికల తేదీలను ఖరారు చేస్తాం. ఎన్నికలు 2025 డిసెంబర్ నుండి 2026 జూన్ మధ్య జర
-
-
Gaddar Film Awards : ‘గద్దర్’ అవార్డుల ప్రకటన..ఉత్తమ నటుడు అల్లు అర్జున్..
ఈ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రకటన 14 ఏళ్ల విరామం తర్వాత జరుగుతోంది. మొత్తం 11 విభిన్న కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకూ సెన్సార్ అ
-
Jammu and Kashmir : ఇద్దరు లష్కరే తయ్యిబా ఉగ్రవాదుల లొంగుబాటు
ఈ ఆపరేషన్లో ఇర్ఫాన్ బషీర్ మరియు ఉజైర్ సలామ్ అనే ఇద్దరు యువకులు లష్కరే తయ్యిబా ఉగ్రవాద సంస్థ సభ్యులుగా గుర్తించబడి, వారు నిరుద్యోగం, భయంకర భవిష్యత్ను ఎదుర్కొంటున్న
-
Chandrababu : మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక
చంద్రబాబు నాయుడు అనంతరం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై చంద్రబాబుకు హృదయపూర్వక శుభాకాంక్