-
Nara Lokesh : మహానాడు వేదికపై ‘ద వాయిస్ ఆఫ్ పీపుల్’ పుస్తకావిష్కరణ
చంద్రబాబు పుస్తకాన్ని పరిశీలించి లోకేశ్ను అభినందించారు. 2023 జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి దేవాలయం వద్ద నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర, మొత్
-
BSH : విశాఖపట్నంలో సిమెన్స్ బిల్ట్-ఇన్ హోమ్ అప్లయన్సెస్ కార్యకలాపాలు..
నగరం యొక్క అభివృద్ధి చెందుతున్న లగ్జరీ హౌసింగ్ మరియు స్మార్ట్ కిచెన్ ల్యాండ్స్కేప్ను శక్తివంతం చేయడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ (ఐఐఏ), వైజాగ్ చా
-
Mock Drill : పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్..!
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలి? ప్రభుత్వ యంత్రాంగం ఎలా పని చేయాలి? అనే అంశాలపై అవగాహన కల్పించడమే ఈ డ్రిల్ ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయా ర
-
-
-
Union Cabinet : కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు ఇవే..
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ..వివరాలు క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించారు. గత దశాబ్దంలో ఖరీఫ్ పంటల MSPలో భారీ వృద్ధి చోటు చేసుకున్నట్లు తెలిపారు
-
CM Revanth Reddy : ఎస్సీ, ఎస్టీలను పాలకులుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే : సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ పాలనలోనే ఎస్సీ, ఎస్టీలకు పరిపాలనా హక్కులు లభించాయని, అదే పార్టీ వారి ఉన్నతికి పునాదులు వేసిందని పేర్కొన్నారు. “కులం వల్ల కాదు, చదువు వల్లే జీవితంలో
-
KTR : ఎన్ని కుట్ర సిద్ధాంతాలు సృష్టించినా ఎప్పటికీ వాస్తవమే నిలుస్తుంది: కేటీఆర్
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికను వక్రీకరించి ప్రజలలో తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ విషయంపై తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో కేటీఆర
-
Telangana : మళ్లీ కేసీఆర్తో హరీశ్ రావు భేటీ.. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై చర్చ..!
ఇటీవల కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న కమిషన్ హరీశ్ రావుతో పాటు ఇతర అనేక నేతలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీశ్ రావు,
-
-
TDP Mahanadu : నేరస్థులు చేసే కనికట్టు మాయపై అందరూ అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
పార్టీకి అంకితభావంతో పని చేస్తున్న వారికి పదును పెడుతూ, క్షణిక ప్రలోభాలకు లోనవుతున్నవారిపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘వలస పక్షులు వస్తాయ్.. పోతాయ్.. కానీ నిజమైన కార్
-
Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్ను పంపిస్తాం: ఎంఎన్ఎం ప్రకటన
ఈ విషయాన్ని అధికార డీఎంకే పార్టీతో పాటు ఎంఎన్ఎం అధికారికంగా ధృవీకరించాయి. ఇందులో భాగంగా ఎంఎన్ఎంకు తమిళనాడు కోటాలో లభించే ఒక రాజ్యసభ స్థానం కేటాయించారు. 2025లో ఎగువ సభ
-
Kamal Haasa : కన్నడ భాషపై కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు..
ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ నాకు కుటుంబం ఉంది, అందుకే ఇక్కడకు వచ్చాను. మీ భాష (కన్నడ) కూడా తమిళం నుంచే పుట్టింది’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర ఆగ్రహానికి కారణమయ