-
Dalai Lama : ఇంకో 30-40 ఏళ్లు జీవించాలని నా ఆకాంక్ష : దలైలామా
అభిమానులు, అనుచరులు పెద్ద సంఖ్యలో దలైలామా దీర్ఘాయుష్షి కోసం పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తుండగా, ఆయన మరో 30–40 సంవత్సరాలు ప్రజల సేవలో ఉండాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.
-
Kamal Haasan : కమల్ హాసన్కు బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు
అంతేకాకుండా, ఆయనపై సమన్లు జారీ చేస్తూ, ఆగస్టు 30న జరిగే తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ వివాదానికి కారణమైన వ్యాఖ్యలు గత నెలలో వెలువడ్డాయి.
-
KCR : కోలుకున్న మాజీ సీఎం కేసీఆర్..ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన, శనివారం ఉదయం సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యి నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ నెల 3వ తేదీ ఉదయం కేసీఆర్
-
-
-
Ranya Rao : నటి రన్యారావు ఆస్తుల జప్తు.. స్మగ్లింగ్, మనీలాండరింగ్ కేసులో చర్యలు
ఈడీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, రన్యా రావుకు చెందిన వివిధ ప్రాంతాల్లో ఉన్న విలువైన ఆస్తులను జప్తు చేశారు. బెంగళూరులోని విక్టోరియా లేఅవుట
-
KTR : దేశంలో వ్యవసాయ అభివృద్ధికి కేసీఆర్ మోడల్ అవసరం: కేటీఆర్
వ్యవసాయ రంగ అభివృద్ధికి “కేసీఆర్ మోడల్” ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలు దేశవ్యాప్తంగా అమలయ్యే విధంగా కేంద్రం ముందుకు రావా
-
PM Modi : అర్జెంటీనా పర్యటనకు ప్రధాని మోడీ..57 ఏళ్ల తర్వాత చారిత్రక పర్యటన
ఈ సందర్బంగా హోటల్ పరిసర ప్రాంతాలు ఉత్సాహభరిత వాతావరణాన్ని సంతరించుకున్నాయి. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా సంప్రదాయ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాల
-
BJP : నేడు తెలంగాణ బీజేపీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్న రామచందర్
పార్టీ కార్యాలయంలో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు చేపట్టేందుకు ఆయన స్వగృహం నుంచి ర్యాలీగా బయల్దేరారు. బాధ్యతలు స్వీకరించే ముందు, రామచందర్ రావు ఆధ్యాత్మికతకు ప
-
-
Ambati Rambabu : ఏపీలో మూడు దాడులు, ఆరు తప్పుడు కేసుల్లా పాలన: అంబటి రాంబాబు
మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై జరిగిన హత్యాయత్నం ఘటనను గుర్తుచేస్తూ, ఈ దాడికి పొన్నూరు ఎమ్మెల్యేకు సంబంధం లేదంటారా? అంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. నింది
-
Mallikarjun Kharge : ఆపరేషన్ సిందూర్కు పూర్తి మద్దతిస్తే..మోడీ యుద్ధాన్ని ఆపారు : మల్లికార్జున ఖర్గే
ఇప్పటివరకు ప్రధాని మోడీ 42 దేశాల్లో పర్యటించారని గుర్తు చేసిన ఖర్గే, అదే సమయంలో మణిపూర్ వంటి తీవ్ర ఉద్రిక్తతలతో కుదురుకుంటున్న రాష్ట్రాన్ని సందర్శించేందుకు ఆయన సమయం
-
YS Jagan : ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయి..తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలి : జగన్
రాష్ట్రంలో పాలన పూర్తిగా సంక్షోభంలోనికి వెళ్లిపోయిందని, రాజకీయ నాయకులు, సాధారణ పౌరులు ఎటువంటి రక్షణ లేకుండా జీవితాలను గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ల
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma