-
TS New Secretariat : జనవరి 18 న కొత్త సచివాలయం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్..!!
తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం దాదాపు ఫూర్తయ్యింది. వచ్చే ఏడాది జనవరి 18న ప్రారంభించేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు. ఆలోపు మిగిలిన పనులన్నీ పూర్తి చేయలని సీఎం కేసీఆర్
-
Karnataka: ఓ ముస్లిం విద్యార్థిని టెర్రరిస్టుతో పోల్చడంతో… ప్రొఫెసర్ సస్పెండ్..!!
కర్నాటకలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ముస్లిం విద్యార్థిని టెర్రరిస్టుతో పోల్చడం కలకలం రేపింది. ప్రొఫెసర్ ఓ విద్యార్థిని నువ్ టెర్రరిస్టు అంటూ వ్యాఖ్యానించాడు. దీం
-
Vastu tips : మీ ఇంటి నిర్మాణానికి ఈ చెట్లను ఉపయోగిస్తున్నారా?. అయితే ఆర్థికంగా నష్టంపోవడం ఖాయం..!!
ఇల్లును నిర్మించాలంటే తప్పనిసరిగా చక్కటి వాస్తు ఉండాల్సిందే. వాస్తులో ఎలాంటి దోషాలు ఉన్నా…అది కుటుంబ సభ్యులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇల్లు కట్టేందుకు ఎంచుకున్న
-
-
-
TS : ముగిసిన ఐటీ విచారణ…మర్రిరాజశేఖర్ రెడ్డిని 5గంటలపాటు విచారించిన ఐటీ అధికారులు..!!
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలు, విద్యాసంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపించార
-
Komatireddy Rajgopal Reddy Key Comments : కార్యకర్తలు రెడీగా ఉండండి…అసెంబ్లీ ఎన్నికలకు గడువు లేదు…!!
తెలంగాణలో ముందస్తు ఎన్నికల గురించి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ ముందస్తుకు వెళ్తారన్న ప్రచారం జోరుగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రత
-
Winter Foods : చలికాలంలో టొమాటో సూప్ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
శీతాకాలంలో మన మనస్సు వెచ్చదనాన్ని కోరుకుంటుంది. ఎలాంటి ఆహారం తిన్నా వేడి వేడిగా తినాలనిపిస్తుంది. ముఖ్యంగా వేడి చాయ్, కాఫీ పదే పదే తాగాలనిపిస్తుంది. కానీ వీటిని తరచుగ
-
Gujarat Assembly Elections : ఆప్ అధినేత కేజ్రీవాల్ కాన్వాయ్ పై రాళ్ల దాడి…సూరత్ రోడ్ షోలో ఘటన..!!
గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్నిరోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు భారీ బహిరంగసభలు, రోడ్ షోలో నిర్వహిస్తూ ముఖ్యనేతలంతా బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో ఆమ్
-
-
Supreme Court: ఉచిత శానిటరీ ప్యాడ్ ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు..!!
దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించాలని కోరుతూ దాఖలైన పిల్ పై సుప్రీంకోర్టులు కేంద్ర,రాష్ట్రాలకు
-
Mallareddy : నేడు ఐటీ విచారణకు హాజరుకానున్న మంత్రి మల్లా రెడ్డి..!
ఐటీ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు తాము ఇవాళ విచారణకు హాజరవుతున్నట్లు మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కేవలం విచారణకు హాజరుకావాలని మాత్రమ
-
BJP Approach High Court: బండి సంజయ్ పాదయాత్రకు నో పర్మిషన్.. కోర్టును ఆశ్రయించిన బీజేపీ
తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి ఇవ్వలేదు పోలీసులు. దీంతో సంజయ్ యాత్రపై సస్