-
Bandi Sanjay : నేడు నిర్మల్ నుంచి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం..!!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ఇవాళ నిర్మల్ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే నాలుగు దశలు ప్రజాసంగ్రామ యాత్రను నిర్వహించిన బండి సంజ
-
Daily Pooja : నిత్యపూజలో ఈ పొరపాట్లు చేయకండి. ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. !!
హిందూమతంలో చాలామంది తమ ఇళ్లలో ప్రతిరోజూ దేవుడిని పూజిస్తుంటారు. పూజలు, ఉపవాసాలు, ఆచారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. దేవుడిని పూజించడం వల్ల దేవునిపై నమ్మకం, గౌరవం,
-
Kerala : విజింజం పోలీస్ స్టేషన్ పై నిరసనకారుల దాడి. పోలీసులకు తీవ్ర గాయాలు. పోలీస్ స్టేషన్ ధ్వంసం..!!
కేరళలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదాని ఓడరేవు నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగిన హింసాకాండలో ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు. వారిని విడుదల చేయాలని డిమాండ్
-
-
-
Punjab : పంజాబ్ లో ఘోర ప్రమాదం.రైలు ఢీకొని ముగ్గురు చిన్నారులు మృతి..!!
పంజాబ్ లో ఘోరప్రమాదం జరిగింది. కిరాత్ పూర్ సాహిబ్ సమీపంలో రైలు ఢీకొని ముగ్గురు చిన్నారులు మరణించారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడ్డా
-
Mosque like Bus stand: మసీదు డిజైన్ లో బస్టాప్..బీజేపీ ఎంపీ హెచ్చరికతో రూపు మారింది..!!
కర్నాటకలోని మైసూరులో మసీదును పోలిన బస్ స్టాప్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. బీజేపీ ఎంపీ హెచ్చరించడంతో…ఆ బస్టాండ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. దీనికి సంబంధించిన
-
Heart Attacks : చలికాలంలో ఉదయంపూట గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ..ఎందుకో తెలుసా..?
చలికాలంలో మొదలైంది. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు జనాలు వణికిపోతున్నారు. చలికాలంలో చలి ఒక్కటే కాదు…ఎన్నో వ్యాధులు కూడా ఇబ్బంది పెడుతుంటాయి .ముఖ్యంగా గుండె సంబ
-
Weekend Special : నాటుకోడి పులుసు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఇలా చేయండి లొట్టలేసుకుని తింటారు..!!
వీకెండ్ వచ్చిందంటే ఏదొక వెరైటీ ఉండాల్సిందే. చికెన్, మటన్, చేపలు..ఇలా డిఫరెంట్ రెసిపితో తినాలనిపిస్తుంది. అంతేకాదు చిన్నప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్తే నాటుకోడిపులుసు పె
-
-
TTDP : ఖమ్మంపై చంద్రబాబు గురి….భారీ బహిరంగ సభకు ముహుర్తం ఖరారు..!!
తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడంపై ఆపార్టీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యే టీటీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు స్వీకరించిన
-
Bank Robbery : మణప్పురం బ్యాంకులో భారీ దోపిడి…సిబ్బందిని కొట్టి 16కిలోల బంగారం లూటీ.!!
మధ్యప్రదేశ్ లోని కత్తిని రంగానాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ బ్యాంకులో భారీ దోపిడి జరిగింది. పట్టపగలు ఆరుగురు దుండగులు బ్యాంకులో ఉన్న సిబ్
-
AP : శబరిమలకు వెళ్తున్న బస్సుకు ప్రమాదం. 32మంది అయ్యప్ప భక్తులకు గాయాలు..!!
శబరిమలకు వెళ్తున్న భక్తుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 32 మంది అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు స