-
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. 8న ఆలయం మూసివేత
ఇటీవలే పాక్షిక సూర్యగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూతపడిన సంగతి తెలిసిందే. మరోసారి శ్రీవారి ఆలయం మూతపడనుంది.
-
KTR: ఢిల్లీ బాస్లకు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చిన.. మునుగోడు చైతన్యానికి ధన్యవాదాలు : కేటీఆర్
ఢిల్లీ బాస్లకు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు.
-
Munugode Result: ‘మునుగోడు’లో టీఆర్ఎస్ విజయం.. కాంగ్రెస్కు డిపాజిట్ గల్లంతైంది
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగించింది. బీజేపీపై టీఆర్ఎస్ 10,297 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.
-
-
-
Bandi Sanjay: టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చాలి: బండి సంజయ్
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.
-
FarmHouse Files : `ఫామ్ హౌస్` ఫైల్స్ కు `ఫోన్ ట్యాపింగ్` చెక్
ఫామ్ హౌస్ `ఫైల్స్ ` వ్యవహారం కొత్త మలుపు తీసుకోనుంది. ఒకప్పుడు `ఓటుకునోటు` కేసుకు ప్రతిగా ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయిన విషయం విదితమే.
-
Imran Khan Injured in Firing : ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు…ఒకరి మృతి, నలుగురికి గాయాలు
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ర్యాలీపై కాల్పులు జరిగాయి.
-
Maoists Warns: రైతులకు మావోయిస్టుల రిక్వెస్ట్.. విత్తన కంపెనీలకు వార్నింగ్!
రైతులను బలిపశువులను చేయడం మానుకోవాలని మావోయిస్టులు కార్పొరేట్ విత్తన కంపెనీలను హెచ్చరించారు. సీడ్ కార్పొరేట్ కంపెనీల వలలో
-
-
AP High Court given Green Signal for Amaravati Farmers: అమరావతి రైతులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం మహాపాదయాత్రను కొనసాగించడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
-
AP Electricity Scam: ఏపీలో 8వేల కోట్ల పవర్ `కుంభకోణం`?
కేంద్రానికి అడుగులు మడుగులొత్తుతోన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలోని దామోదరం సంజీవయ్య ధర్మల్ పవర్ స్టేషన్ ను ప్రైవేటుకు ఇవ్వడానికి సిద్ధ
-
Jagan Master Sketch on Amaravati: జగన్ మాస్టర్ స్కెచ్, అమరావతి రైతులు ఔట్!
అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి వేసిన చక్రబంధంలో ఇరుక్కోబోతున్నారు