-
PM Modi: ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిగా నిలిచింది: ప్రధాని మోడీ
ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరి భావ వ్యక్తీకరణకు, సంస్కృతికి తగిన ప్రాధాన్యత ఉంటుందని… అటువంటి విలువలను అనాధిగా కొసాగిస్తూ.. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లిగా నిలిచిం
-
Ayodhya: అయోధ్యలో రామమందిరం వచ్చే ఏడాదిలో అందుబాటులోకి
ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యలో రామమందిరం వచ్చే ఏడాది జనవరి 24 నుంచి భక్తుల కోసం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జనవరి 14 నుంచి పది రోజుల పాటు పూజ కార్యక
-
Titan Submarine: టైటాన్ మినీ జలాంతర్గామి కథ విషాదాంతం!
టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురితో బయలుదేరి వెళ్లి గల్లంతైన టైటాన్ మినీ జలాంతర్గామి కథ విషాదాంతమైంది. తీవ్రమైన పీడనం పెరగడం వల్ల ‘టైటాన్’ పేలిపోవడంతో అందు
-
-
-
Life Style: ఒంటరిగా ఫీల్ అవుతున్నారా.. అయితే ఇలా చేయండి!
ఈ రోజుల్లో చాలామంది ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. టీనేజర్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు. ఈ సమస్య ఎందుకొస్తుంది? ఒంటరితనాన్ని తగ్గించే మార్గాలేంటి? కొత్త ప్లే
-
KTR: కేటీఆర్ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో భేటీ!
తెలంగాణ మంత్రి కేటీఆర్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. దశాబ్ది ఉత్సవాల సందడి ముగియడంతో.. ఇక రాష్ట్రానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సిన పెండింగ్ అం
-
Alipiri walkway: చిరుత దాడితో అలిపిరి నడక మార్గంలో ఆంక్షలు
తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుతపులి దాడిలో బాలుడు కౌశిక్ గాయపడిన ఘటన సంచలనంగా మారింది. అయితే బాలుడి ప్రాణాలకు ప్రమాదం లేదని నిర్థారించారు వైద్యులు. టీటీడీ ఆస్పత్ర
-
Minister Roja: చిరంజీవి తాతయ్య అయినందుకు సంతోషంగా ఉంది: రోజా
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాతయ్య అయిన విషయం తెలిసిందే. మంత్రి రోజా ట్విటర్ వేదికగా సంతోషం వ్యక్తం చేసారు. మెగాస్టార్ చిరంజీవి గారు తాతయ్య అయినందుకు చాలా సంతోషంగా
-
-
Submarine: జలాంతర్గామిని కనిపెట్టడం చాలా కష్టమే!
అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు వెళ్లి గల్లంతైన జలాంతర్గామీ జాడ…..ఇంకా తెలియలేదు. కుబేరులున్న ఈ జలాంతర్గామిని కనిపెట్టేందుకు అమెరికా,
-
Prabhas Fans: ప్రశాంత్ నీల్ పై ప్రభాస్ అభిమానుల భారీ ఆశలు!
సరైన సినిమాలు ఎంచుకోకపోవడం పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు ఒకదాని తర్వాత ఒకటి ఎదురు దెబ్బలు తింటూనే ఉన్నాడు. ‘సాహో’ విపరీతమైన హైప్ తెచ్చుకుని, అంచనాలను అందుకోలేక చతికిల ప
-
Rail Coach Factory: తెలంగాణలో అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ!
హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా కొండకల్ గ్రామంలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీని గురువారం ప్రారంభించారు. కాంప్లెక్స్ ఎలక్ట్రికల్ మరియు ఎలక