-
Talibans Vs Pakistan : బార్డర్కు 15వేల మంది తాలిబన్లు.. పాకిస్తాన్తో కయ్యానికి సై
ఒకప్పుడు పాకిస్తాన్ పెంచి పోషించిన తాలిబన్లే.. ఇప్పుడు పాకిస్తాన్పై(Talibans Vs Pakistan) తిరగబడేందుకు రెడీ అయ్యారు.
-
Electoral Dataset : లోక్సభ పోల్స్ డేటాసెట్ రిలీజ్ చేసిన ఈసీ.. అందులో ఏముందంటే..
పారదర్శకత, పరిశోధన లక్ష్యంగా మొత్తం 100 గణాంకాలను విడుదల చేశామని.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల డేటా సెట్(Electoral Dataset)గా నిలుస్తుందని ఈసీ వెల్లడించింది.
-
Bal Puraskars : ఏపీ బాలిక జెస్సీకి రాష్ట్రీయ బాల పురస్కార్.. మరో 16 మందికి కూడా..
17 ఏళ్ల అయోనా థాపా (సాహసం కేటగిరీ), హేంబటి నాగ్ (జూడో ప్లేయర్), అనీశ్ సర్కార్ (చెస్ ప్లేయర్)లను ఈ పురస్కారాలు(Bal Puraskars) వరించాయి.
-
-
-
AAP Vs Congress : మాకెన్పై చర్యలు తీసుకోకపోతే.. ‘ఇండియా’ నుంచి కాంగ్రెస్ను తీసేయాలి : ఆప్
ఒకవేళ అజయ్ మాకెన్పై(AAP Vs Congress) కాంగ్రెస్ క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోతే.. ఆ పార్టీని ఇండియా కూటమి నుంచి తొలగించాలని తాము కోరుతామని సంజయ్ సింగ్, అతిషి ప్రకటించారు.
-
Sonu Sood : పిలిచి సీఎం పోస్టును ఇస్తామంటే.. వద్దని చెప్పాను : సోనూ సూద్
సోనూ సూద్కు(Sonu Sood) చాలా క్రెడిబిలిటీ ఉంది. ఆయనను ప్రజలు రియల్ హీరో అని పిలుస్తున్నారు.
-
Business Lookback 2024 : దేశం గర్వించే పారిశ్రామిక దిగ్గజాలు.. 2024లో మనకు దూరమైన వేళ..
పేటీఎం, స్నాప్డీల్, ఓలా, అర్బన్ కంపెనీ(Business Lookback 2024) వంటి విజయవంతమైన కంపెనీలకు తొలుత పెట్టుబడిని సమకూర్చిన గొప్ప పెట్టుబడిదారుడిగానూ రతన్ టాటా సక్సెస్ అయ్యారు.
-
Employee Theft : శాలరీ రూ.13వేలు.. బీఎండబ్ల్యూ కారు కొనేశాడు.. గర్ల్ ఫ్రెండ్కు గిఫ్టుగా 4 బీహెచ్కే ఫ్లాట్
హర్ష కుమార్(Employee Theft) మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో నెలకు రూ.13,000 జీతంతో ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
-
-
Tsunami 20 Years : 20 ఏళ్ల క్రితం ఏపీని వణికించిన సునామీ.. 14 దేశాలకు వణుకు
అప్పట్లో సునామీ(Tsunami 20 Years) ప్రభావంతో పలు దేశాల్లోని సముద్ర గర్భంలో రిక్టర్ స్కేల్పై 9.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.
-
AP Danger Bells : ఏపీలో 44 శాతం భూభాగానికి డేంజర్ బెల్స్.. ప్రకృతి విపత్తుల గండం
ఏపీలో వరద ముప్పు అధికంగా ఉన్న ఉమ్మడి జిల్లాలలో పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు(AP Danger Bells) ఉన్నాయి.
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల సర్వే.. 2.35 లక్షల మంది పెంకుటిళ్లలో, 2.17 లక్షల మంది రేకుల ఇళ్లలో
ఇప్పటివరకు రాష్ట్రంలోని 31.58 లక్షల మంది దరఖాస్తుదారుల వద్దకు వెళ్లి ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Houses) యాప్ ద్వారా సర్వే చేశారు.