-
AP Assembly : జగన్ సర్కార్ `డేటా చోరీ`పై టీడీపీ అటాక్
అసెంబ్లీలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన పెగాసిస్ మధ్యంతర నివేదికపై టీడీపీ రివర్స్ అటాక్ చేసింది
-
Munugode Elections : మునుగోడు ఓటర్లకు `కేఏ పాల్` అమెరికా హామీ
మునుగోడు ఎన్నికల సందర్భంగా ప్రజాశాంతిపార్టీ చీఫ్ కేఏ పాల్ నిరుద్యోగులకు ఆమెరికా ఆఫర్ ఇచ్చారు.
-
AP Assembly : ఓటర్ల డేటా చోరీపై ఏపీ అసెంబ్లీలో రచ్చ
గత ప్రభుత్వ హయాంలోనే డేటా చోరీ జరిగిందని పెగాసస్ స్పైవేర్ కేసుపై ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ధృవీకరించారు
-
-
-
Telangana : తెలంగాణలోని సింహాలకు అనారోగ్యం
తెలంగాణ సింహాలకు అనారోగ్యం వచ్చింది. హైదరాబాద్ జంతుప్రదర్శనశాలలో 20 సింహాలలో రెండు అస్వస్థతకు గురయ్యాయని ప్రభుత్వం తేల్చింది.
-
KCR Master Plan: ఏపీలో `కేసీఆర్` మహాకూటమి?
ఏపీపై రాజకీయ దండయాత్రకు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్దం అవుతున్నారు. ఆ మేరకు పలు కోణాల నుంచి ప్రశాంత్ కిషోర్ ద్వారా సర్వేలను అధ్యయనం చేసినట్టు తెలుస్తోంది.
-
AP Politics : సర్వేలతో జనసేన మైండ్ గేమ్
జనసేన పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని టీడీపీ గ్రహించింది. అందుకే, ఇటీవల పొత్తులపై మౌనంగా ఉండడమే కాదు, జనసేన గురించి ఏ మాత్రం ప్రస్తావనకు రాకుండా చంద్రబాబు జా
-
Chandrababu Naidu : చంద్రబాబు చాణక్యానికి ఛాలెంజ్
తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబుకు మునుపెన్నడూలేని సవాల్ ఉక్కిరిబిక్కిరి చేస్తోందని తెలుస్తోంది.
-
-
Polavaram : పోలవరం పాపం బాబుదేనన్న జగన్
గోదావరి నది మీదుగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో జరుగుతున్న జాప్యానికి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని గత తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్
-
TDP Vs YSRCP : ఏపీ అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తం, ఎద్దుల బండిలాగి టీడీపీ నేతల నిరసన
ఏపీ పోలీసుల ఓవరాక్షన్ ప్రభుత్వాన్ని నవ్వులపాలు చేస్తోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ సోమవారం జరిగిన సంఘటనగా చెప్పుకోవచ్చు.
-
Congress Politics: సోనియాతో జీ 23 లీడర్ శశిథరూర్ భేటీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేస్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోన్న మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. సం