-
CM Revanth: ప్రియాంక గాంధీ చేతుల మీదుగా రూ.500 సిలిండర్ పథకం ప్రారంభం: సీఎం రేవంత్
CM Revanth: కాంగ్రెస్ హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకం కింద రూ.500 ఎల్పిజి సిలిండర్ను ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రారంభించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రె
-
TTD: జనవరిలో 21.09 లక్షల మంది భక్తుల దర్శనం, తిరుమల శ్రీవారికి రూ.116.46 కోట్లు ఆదాయం
TTD: జనవరి నెలలో తిరుమల శ్రీవారిని 21.09 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. హుండీ కానుకల ద్వారా రూ.116.46 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. హిందూయ
-
Sankarabharanam: 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న “ శంకరాభరణం “
Sankarabharanam: తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం,”శంకరాభరణం”. చిత్రం విడుదలయ్యి నేటికి 44 సంవత్సరాలు పూర్తయ్యింది. ఫిబ్రవరి 2 , 1980 వ సం
-
-
-
KTR: బాలుడి చికిత్సకు అండగా నిలిచిన కేటీఆర్, ఇంటికి వెళ్లి ఆర్థికసాయం అందజేత
KTR: ఘట్కేసర్ మండలం మైసమ్మ గుట్ట బస్తీకి చెందిన కే. శేషు కుమారుడు ప్రదీప్ మూగ, చెవుడు సమస్యతో బాధపడుతున్నాడు. పుట్టుకతోనే ఈ సమస్య ఉన్న ప్రదీప్ చికిత్స కోసం బాలుని తల్లి
-
KTR: 15 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా స్పందించరా?, రేవంత్ కు కేటీఆర్ లేఖ
KTR: ప్రజాపాలన తెస్తామని అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన మీ ప్రభుత్వం ప్రజావ్యతిరేకిగా మారిపోయింది. అనాలోచిత విధానాలతో, ఒక హామీ అమలుచేసే హడావుడిలో మరో వర్గాన్ని త
-
CM Revanth: విధ్వంసమైన తెలంగాణను పునర్ నిర్మించాల్సిన అవసరం ఉంది, ఐపీఎస్ల గెట్ టు గెదర్ లో రేవంత్
CM Revanth: ఆర్థికంగా, సామాజికంగా విధ్వంసమైన తెలంగాణను పునర్ నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇందులో పోలీసులు కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చ
-
CM Revanth: ప్రభుత్వ అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్, కారణమిదే!
CM Revanth: ప్రజలను ఇబ్బంది పెట్టి… ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారులపై కఠినంగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుం
-
-
KCR: రాజీ లేని పోరాటాలతో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుంది: కేసీఆర్
బిఆర్ఎస్ పార్టీ మాత్రమే రాజీ లేని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందనీ కేసీఆర్ అన్నారు.
-
TS Govt: ఫిబ్రవరి 8న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
TS Govt: తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 8న షబ్-ఇ-మెరాజ్కు సెలవు ఇచ్చింది. షబ్-ఇ-మెరాజ్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హాలీడేస్ క్యాలెండర్ ప్రకారం
-
AP News: కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ను స్వాగతిస్తున్నాం: నాదెండ్ల మనోహర్
AP News: కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ను స్వాగతిస్తున్నామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. అంత్యోదయ పథకం కింద 81 కోట్ల మందికి ఉచిత రేషన్ గొప్ప విషయం అని అన్