Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్సైట్లో కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
పోలవరంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన
ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పోలవరం పనుల పురోగతిని మరియు నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిశీలించడానికి విదేశీ నిపుణుల బృందం నేడు రంగంలోకి దిగ
-
‘రాజాసాబ్’ ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ 10 రోజుల్లో భారీ కలెక్షన్లు రాబట్టాడు
ఈ చిత్రం విడుదలైన 10 రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా సుమారు రూ.139.25 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రభావం బలంగా ఉండటం కలెక్షన్లకు కలి
-
సమ్మక్క-సారలమ్మకు 68 కేజీల బంగారాన్ని సమర్పించిన సీఎం రేవంత్
తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో భాగంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలను దర్శించుకున్నారు
-
-
-
త్వరలో మరో 700 అన్న క్యాంటీన్లు అంటూ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నందమూరి తారక రామారావు (NTR) వర్ధంతి సందర్భంగా విజయవాడలో జరిగిన సభలో కీలక ప్రకటనలు చేశారు
-
ఎన్టీఆర్, వైస్సార్ సెంటిమెంటుతో రేవంత్ వ్యూహం!
ఖమ్మం జిల్లా పాలేరులో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ రాజకీయ దిగ్గజాలు నందమూరి తారక రామారావు (NTR) మరియు వైఎస్ రాజశేఖర్ ర
-
జగన్ రాజధాని కామెంట్లకు సీఎం చంద్రబాబు కౌంటర్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చేసిన "ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని" అనే వ్యాఖ్యలపై ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో
-
రేవంత్ డీఎన్ఏలోనే ద్రోహ బుద్ధి ఉంది అంటూ హరీశ్ రావు ఫైర్
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి డీఎన్ఏలోనే "ద్రోహ బుద్ధి" ఉందని, ఆయన రాజకీయ ప్రస్థానమంతా అవి
-
-
బీజేపీ అంటే ‘బ్రిటిష్ జనతా పార్టీ’ – రేవంత్ రెడ్డి
కమ్యూనిస్టుల పోరాట పటిమను కొనియాడుతూనే, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. విభజన రాజకీయాలతో దేశాన్ని ముక్కలు చేస్తున్న బీజేపీ
-
సత్యసాయి జిల్లాలో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు
శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లమాడ మండలం పులగంపల్లి సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)కి చెందిన బస్సు మరియు సిమెంట్
-
మీ పంచాయితీల్లోకి మమ్మల్ని లాగొద్దు అంటూ సీఎం రేవంత్ సూచన
"ఏకపక్షంగా కథనాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించే బదులు, మమ్మల్ని అడిగితే పూర్తి వాస్తవాలను వెల్లడిస్తాం" అని ఆయన పేర్కొన్నారు