Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్సైట్లో కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
ఏపీకి శాశ్వత రాజధాని అమరావతే – గవర్నర్
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, అమరావతి నిర్మాణాన్ని కేవలం ఒక నగరంలా కాకుండా, అత్యాధునిక సాంకేతికతతో కూడిన గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష
-
అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్..మరో కేసులో బెయిల్
ప్రస్తుతం జైలులో ఉన్న అంబటి రాంబాబు, ఈ రెండు కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో రేపు విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన న్యాయవాదులు వెల్లడించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భా
-
AI తో సెకన్లలో బ్రెయిన్ MRI రిపోర్ట్
మెడికల్ సైన్స్లో కృత్రిమ మేధ (AI) విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. ముఖ్యంగా అత్యంత సంక్లిష్టమైన మెదడు సంబంధిత వ్యాధులను గుర్తించడంలో యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ శా
-
-
-
దువ్వాడ ను జగన్ మళ్లీ దగ్గరకు చేర్చుకుంటున్నాడా ?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉత్తరాంధ్ర రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై గతంలో విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేసి, ఆయనను
-
ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు..ఎవరి పని ఇది ?
మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్య ప్రసాద్, సత్యకుమార్ యాదవ్, మరియు కొల్లు రవీంద్రలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి ప్రాణహాని తలపెడుతూ లేఖలు అందాయి. సాధారణంగా మావోయిస్టుల ప
-
అంబానీ దంపతులకు ఈడీ సమన్లు..పతనం అవుతున్న ‘రిలయన్స్’ షేర్లు!
మనీలాండరింగ్ ఆరోపణలు మరియు ఈడీ (ED) విచారణల నేపథ్యంలో ఆయన వ్యాపార సంస్థల షేర్లు మార్కెట్లో కుప్పకూలుతున్నాయి. గతంలో వివిధ బ్యాంకుల నుంచి సేకరించిన దాదాపు రూ. 40,000 కోట్ల
-
క్రేజీ హీరోయిన్ల మధ్య చిచ్చు పెట్టిన సోప్..ఎక్కడి వరకు వెళ్తుందో !!
సాధారణంగా హీరోయిన్ల మధ్య సినిమాల పరంగా పోటీ ఉంటుంది, కానీ ఇక్కడ ఒక బ్రాండ్ విషయంలో తమన్నా మరియు స్థానిక హీరోయిన్ల (పూజా హెగ్డే, రష్మిక తదితరులు) పేర్లు తెరపైకి రావడం ఆస
-
-
వాహనదారులకు అలర్ట్ : మార్చి 1 నుంచి హైదరాబాద్లో స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్ నగరంలో మార్చి 1 నుంచి ట్రాఫిక్ పోలీసులు భారీ ఎత్తున 'స్పెషల్ డ్రైవ్' నిర్వహించనున్నారు. ముఖ్యంగా సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిని లక్ష్య
-
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
తెలంగాణలో అమలవుతున్న ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ (EHS) అనేక సమస్యలతో సతమతవుతుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న ఈ సేవలకు ప్రభుత్వం నుంచి నిధుల విడుదల సకాలంలో
-
జనసేన మంత్రిని చంపేస్తామంటూ బెదిరింపులు..పోలీసులు అలర్ట్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. జనసేన పార్టీకి చెందిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కు గుర్తుతెలియని వ్యక్తుల నుండి ప్రాణహాని తలపెడుతూ బెది