Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్సైట్లో కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
హైదరాబాద్లో మరో 42 ఎకరాల భూమిని వేలం వేసేందుకు సిద్దమైన ప్రభుత్వం
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి వేడిక్కెనుంది. భాగ్యనగరంలోని కీలక ప్రాంతాల్లో సుమారు 42 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది
-
మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన భట్టి విక్రమార్క
మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల (Interest-Free Loans) పంపిణీతో పాటు, అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలను త్వరగా అందజేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశి
-
సీఎం రేవంత్ బామ్మర్ది బాగోతం బయటపెట్టినందుకే నోటీసులు – హరీష్ రావు
తన బామ్మర్దికి సంబంధించిన బొగ్గు కుంభకోణాన్ని (Coal Scam) తాను బయటపెట్టినందుకే, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రాత్రికి రాత్రే తనకు నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. రేవంత్ ర
-
-
-
నేడు దావోస్లో సీఎం చంద్రబాబు కీలక భేటీలు
దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో రెండోరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత బిజీ షెడ్యూల్తో గడపనున్నారు. రాష్ట్రాన
-
నరేష్ రోజులో 30 నిమిషాలే నాతో – పవిత్ర
షూటింగ్లు, ఇతర పనుల వల్ల ఆయనకు అసలు సమయం దొరకదని, రోజులో కేవలం 30 నిమిషాలు మాత్రమే తనతో మాట్లాడేందుకు కేటాయిస్తారని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. నరేశ్ తన పనిని ఎంతగా ప్
-
TTD పరిధిలోని అన్ని ఆలయాల్లో భక్తులకు రెండుపూటలా అన్నప్రసాదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తుల సౌకర్యార్థం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మార్చి నెలాఖరు నుండి ట
-
దావోస్ పర్యటనలో నారా లోకేశ్ నయా లుక్, పార్టీ శ్రేణులు ఫిదా !!
ఈ పర్యటనలో లోకేశ్ పనితీరుతో పాటు ఆయన సరికొత్త వేషధారణ (మేకోవర్) అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ఫార్మల్ దుస్తుల్లో కనిపించే ఆయన, ఈసారి దావోస్ వీధుల్లో మ
-
-
రష్మిక ఏంటి ఇలా అనేసింది, విజయ్ తో కటీఫా ?
గత నాలుగేళ్లుగా తమ గురించి అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయని, అయితే వాటిపై ఇప్పుడే స్పందించాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు తానే స్వయంగా అన
-
‘ది లయన్ కింగ్’ కో డైరెక్టర్ కన్నుమూత
ప్రపంచ యానిమేషన్ రంగంలో ధ్రువతార, కల్ట్ క్లాసిక్ చిత్రం 'ది లయన్ కింగ్' సృష్టికర్తలలో ఒకరైన రోజర్ అల్లర్స్ కన్నుమూశారు. ఆయన మరణం యానిమేషన్ ప్రపంచానికి తీరని లోటుగా మి
-
టెండర్ల కోసం ఆ ముగ్గురి మధ్య పంచాయితీ అంటూ బాంబ్ పేల్చిన హరీశ్ రావు
తెలంగాణ రాజకీయాల్లో నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల వ్యవహారం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోని కీలక నేతల మధ్య ఉన్న విబేధాలను ఎండగడుతూ మాజీ మంత్రి హర